తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 రెండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశముంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించాలి. అందువల్ల …
Read More »తెలంగాణలో “281”కి చేరిన బీసీ గురుకులాల సంఖ్య..
తెలంగాణ రాష్ట్రం లో సోమవారం గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో బాలురకు 63, బాలికలకు 56 గురుకులాలను కేటాయించారు. See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!! మంత్రులు, ఎమ్మెల్యేలు, జె డ్పీ చైర్పర్సన్లు, ఇతర …
Read More »రికార్డులకు కేంద్ర బిందువుగా కాళేశ్వరం
ప్రాణహిత జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే ఆలోచనతో ఉమ్మడి ఏపీ సర్కారు మహారాష్ట్రతో 1978లోనే ఒప్పందం చేసుకుంది. కానీ గోదావరిపై ప్రాజెక్టులు కడితే ధవళ్వేరం బరాజ్కు నీటి ప్రవాహం తగ్గుతుందనే కుయుక్తితో సమైక్య పాలకులు దశాబ్దాలపాటు విస్మరించారు. చివరకు 2007లో తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మించి 160 టీఎంసీల నీటిమళ్లింపు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 17,875 కోట్ల అంచనా వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం …
Read More »కృష్ణా, గోదావరి జలాలపై సంచలన నిర్ణయం తీసుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆహ్వానించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం విజయవాడ చేరుకున్న కేసీఆర్.. ఏపీ నూతన రాజధాని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్తో సమావేశమయ్యారు. కేసీఆర్కు ఘనస్వాగతం పలికిన జగన్.. ఆయనను సాదరంగా లోనికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను …
Read More »కేసీఆర్ ఒక మేధావి.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం సీఎం కేసీఆర్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్కు సీఎం కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం విభజన …
Read More »కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుంది..మంత్రి తలసాని
కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..భట్టి విక్రమార్క అంత మేధావి ప్రపంచంలో లేడనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎల్పీ నేతగా భట్టిని ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదన్నారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో తట్టెడు మట్టి కూడా తీయని దొంగలు…అతి తక్కువ సమయంలో పూర్తి అయిన …
Read More »కేసీఆర్ పాలనలో 119 గురుకుల పాఠశాలలు..!!
గత 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో 18 గురుకుల పాఠశాలలు మంజూరైతే.. కేసీఆర్ 5ఏళ్ళ పాలనలో 119 గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 280 గురుకుల పాఠశాలలు మంజురు అయ్యయి. ప్రతి ఒక్క విద్యార్థికి 1లక్ష 20వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని చెప్పారు. సోమవారం జనగాం జిల్లాలో పర్యటించిన మంత్రి.. మీడియా …
Read More »కేసీఆర్ను మించిన దార్శనికులు లేరు.. మంత్రి జగదీష్ రెడ్డి
విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం సూర్యపేట జిల్లాలోని చివ్వేంలలో బీసీ గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలో సీఎం కేసీఆర్ను మించిన దార్శనికులు మరెవ్వరూ లేరని అన్నారు. ఉద్యమ సమయంలోనే విద్యా విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలుపై సీఎం కేసీఆర్ అధ్యయనం చేశారు. నేడు కేజీ టూ పీజీ విద్యావిధానంలో అంద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలు …
Read More »హ్యాట్సాఫ్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన యాబై ఆరు మంది కార్మికులు సరిగ్గా ఏడాది క్రితం దుబాయ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పనికోసం వెళ్లారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సంస్థ మూతపడింది. దీంతో అక్కడకెళ్ళిన యాబై ఆరు మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గురించి …
Read More »నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం..
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైదర్గూడలో నిర్మించిన నివాస సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ క్వార్టర్స్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు.నియమిత ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో …
Read More »