Home / TELANGANA (page 735)

TELANGANA

గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.

తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 15 గురుకులాలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, టి. రాజాసింగ్, మాగంటి గోపీనాథ్ ,ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి మన్సూరాబాద్‌లోని కామినేని దవాఖాన …

Read More »

అనారోగ్యము తో పోసాని భాద పడుతుంటే… ఇంటర్యూ ..అభిమానులు బండబూతులు

విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీవీ9 ఛానల్ నిర్వహించే ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా పోసాని ఇంటికి యాంకర్ వెళ్లాడు. …

Read More »

రేపు ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్న సీఎం న్ కేసీఆర్

సోమవారం వరుస కార్యక్రమాలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బిబిబిజీ కానున్నారు. మొదట తెలంగాణలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను అన్ని హంగులతో సిద్ధం చేశారు. హైదరగూడలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో.. 166 కోట్ల రూపాయల వ్యయంతో క్వార్టర్స్‌ నిర్మించారు. క్వార్టర్స్‌ ప్రారంభోత్సవం తరువాత అటు నుంచి కేసీఆర్‌ విజయవాడ వెళ్లనున్నారు.. See Also : దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే కృష్ణానదీ తీరంలో స్వరూపానందేంద్ర …

Read More »

21న తెలంగాణ‌లో కొత్త పండుగ…ఎందుకో తెలుసా?

ఈనెల 21న తెలంగాణ‌ రాష్ట్రంలో కొత్త పండుగ జ‌ర‌గ‌నుంది.! రాష్ట్రవ్యాప్తంగా..కుల‌,మ‌తాల‌కు అతీతంగా వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆనందోత్సాహాల్లో మునిగిపోనున్నారు. ఎందుకంటే….తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం. ముఖ్యమంత్రి, కాళేశ్వరం రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 21న అంరంగవైభవంగా దేశంలోనే అత్యంతవేగంగా పూర్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు నిర్ణయించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు ఇందుకు ముస్తాబవుతున్నాయి. గోదావరిపై నిర్మించే తొలి బ్యారేజీ మేడిగడ్డ వద్ద తొలిపూజ, హోమక్రతువు నిర్వహించనున్నారు. …

Read More »

ప్రాజెక్టుల దిక్సూచి కాళేశ్వరం..!

సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు.. నాగార్జునసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి. కాలానుగుణంగా ఈ ఆధునిక దేవాలయాలే రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా రూపాంతరం చెందాయి. సముద్రంలోకిపోయే నదీజలాల్ని ఒడిసిపట్టి బీడు భూముల్లో సిరులు పండించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు ఓట్లు రాల్చే నిర్మాణాలుగా మారాయి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక్క సాగునీటి ప్రాజెక్టు …

Read More »

ప్రియదర్శి నటనకు కేటీఆర్ ఫిదా..!!

తెలంగాణకు చెందిన గ్రామీణ ఆవిష్కర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మల్లేశం” సినిమా ప్రివ్యూ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు చిత్ర యూనిట్ తో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పెద్దగా చదువుకో కున్నా, తన తల్లి చేనేత వృత్తిలో పడుతున్న కష్టం తీర్చడానికి ఒక యువకుడు ఎంతో శ్రమించి ఒక యంత్రం తయారుచేసి, పద్మశ్రీ పురస్కారం …

Read More »

రాష్ట్ర ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి..!!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పోలీసు శాఖ కీలక విజ్ఞప్తిని జారీ చేసింది. అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వెల్లడించింది ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ ఒక లేఖను విడుదల చేసింది. Posted by Telangana State Police on Saturday, 15 June 2019

Read More »

ప్రారంభోత్స‌వానికి కాళేశ్వ‌రం సిద్ధం…ఆ రోజు ఏం చేయ‌నున్నారంటే..

దేశం చూపును త‌న‌వైపు తిప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు  ఈ నెల 21న ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం ప్రారంభాన్ని కన్నుల పండువగా నిర్వహించనుంది . ఇందుకోసం భారీగా  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్టు దగ్గర శాస్త్రోక్త క్రతువులు, ఊరూరా సంబురాలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రారంభోత్సవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరుకానున్నారు. ప్రారంభ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ …

Read More »

కాళేశ్వ‌రంపై కొత్త కుట్ర‌లు…టీ కాంగ్రెస్ కుత్సిత ఎత్తుగ‌డ‌

తెలంగాణ రాష్ట్ర రైతుల ద‌శా దిశ‌ను మార్చే కాళేశ్వరం  ప్రాజెక్టు విష‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ త‌న కుట్ర‌లు కొన‌సాగిస్తోంది. ప్రాజెక్టును ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్ నేత‌లు అంగ‌రంగ వైభ‌వంగా సాగే ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని సైతం అడ్డుకునే ప్ర‌య్త‌నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సంఖ్య‌త‌ను పెంచే రీతిలో ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను సైతం ఈ …

Read More »

తెలుగు రాష్ట్రాల మేలుకోసం స్వ‌రూపానందేంద్ర‌ స్వామి దీక్ష..!

రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌ స్వామీజీ స‌న్యాసికారి దీక్ష‌ను చేయ‌నున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat