తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి ఇప్పటికే తాళం పడిందని, అమరావతిలోని టీడీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు వేసుకోవడం ఖాయమని వైసీపీ నేత రెహమాన్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నోవిధాలుగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు దోపిడీనే ధ్యేయంగా ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »రేవంత్ రోడ్షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరణ..గంటలకొద్ది వేచిచూసినా కానరాని జనం
ప్రచారం చివరిరోజైన మంగళవారం రోడ్షోలతో హోరెత్తించాలనుకొన్న మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డికి ప్ర జలు చుక్కలు చూపించారు. అబద్ధపు మా టలు.. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోడ్షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరించడంతో నాయకులు అవాక్కయ్యారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్కు మద్దతిచ్చేది లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వ్య క్తిని ఆదరించేది లేదంటూ మన్సూరాబాద్, బండ్లగూడకు చెందిన ప్రజలు, కాలనీ …
Read More »ఎంపీ అభ్యర్థి కవితను రికార్డు మెజారిటీ తో గెలిపియ్యాలని నిజామాబాద్ ప్రజలకు ఎన్నారైల విజ్ఞప్తి
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని రికార్డు మెజారిటీ తో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. నిజామాబాద్ టీ.ఆర్.యస్ ఎం.పీ అభ్యర్థి కవిత గారికి టాక్ సంస్థకు ప్రత్యేక అనుభందం వుందని .మా సంస్థ ఆవిర్భావం నుండి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా,మా లాంటి …
Read More »ఇందూరు విజేత “బతుకమ్మ” నే…!
నిజామాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కల్వకుంట్ల కవిత దే , ఇక ముందు నిజామాబాదు అభివృద్ధి లో దూసుకుపోవాళ్ళన్నా , పసుపు బోర్డు ఏర్పాటు కావాలన్న కవిత నే మల్లి ఇందూరు ఎంపీ గ ఎన్నుకోవాలని నిజామాబాదు ప్రజలు కచ్చితమైన అభిప్రాయానికి ఇప్పటికే వచ్చేసారు . ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం కవిత దే , మహిళలు , రైతులు , యువత …
Read More »రైతు సమగ్ర సర్వే…ప్రభుత్వం సంచలన నిర్ణయం
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ‘రైతు సమగ్ర సర్వే’ చేపట్టనుంది. ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటివరకు రైతుల కచ్చితమైన వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. దీంతో పథకాల రూపకల్పనలో ఇబ్బందు లేర్పడుతున్నా యి. ఈ పరిస్థితిని అధిగమించేందు కు ఓ డేటాబేస్ ఏర్పాటు చేసుకోవాలని …
Read More »సీఎం కేసీఆర్ ఎన్నికల సభలు షూరు…ఇదే షెడ్యూల్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రచార సభలు షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రతి రోజు రెండు సభలు ఉండే విధంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. వేసవి కాలంలో నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈనెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 13 నియోజకవర్గాల్లో షెడ్యూల్ను ఖరారు చేశారు. మొదటి …
Read More »కోదండరాం పార్టీ…పొలిటికల్ కామెడీలో భాగం
రాజకీయాల్లో ఆయా పార్టీల గురించి కొందరు నేతలు సరదాగా వ్యాఖ్యలు చేసే సంగతి తెలిసిందే. ఏపీలో ప్రజాశాంతి పారట్ఈ గురించి పలువురు ఇదే అంశాలను చర్చించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జన సమితి గురించి ఇదే మాటలు చర్చించుకుంటున్నారని చర్చ జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. నామినేషన్ల గడువు ముగుస్తున్నా తేల్చుకోలేకపోతోంది. తొలుత …
Read More »ఎంపీ కవితపై కుట్ర..మోదీకి రివర్స్ పంచ్
తెలంగాణలో కలకలం సృష్టించాలని, ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ కవితను టార్గెట్ చేయాలని భావించిన భారతీయ జనతాపార్టీకి ఊహించని షాక్ తగిలింది. బజీఏపీ వేసిన గోల్ప్ బూమరాంగ్ అయింది. సెల్ఫ్గోల్గా మారింది. ఎంపీ కవితను టార్గెట్ చేయగా….అది ప్రధాని మోదీకి రివర్స్ అయింది. ఎర్రజొన్నల రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కొందరు అన్నదాతలను రెచ్చగొట్టిన బీజేపీ నేతలు వారితో పార్లమెంటు పోరులో నామినేషన్లు వేయించారు. ఈదీనిపై ఇటీవల ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం …
Read More »చంద్రబాబు పై మోహన్ బాబు సంచలన వాఖ్యలు..!!
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుపతిలో విద్యార్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు. చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం …
Read More »సీఓటర్ సర్వే..కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14
దేశంలోని ముఖ్యమంత్రుల పని తీరు పై ఇవాళ ర్యాంకులు విడుదల అయ్యాయి. ఈ పోల్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స్ అందుకున్న సీఎంగా కేసీఆర్ నిలిచారు .కేసీఆర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు కూడా టాప్ ప్లేస్ లో …
Read More »