Home / TELANGANA (page 766)

TELANGANA

బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులు.. మేం అసలైన హిందువులం…కేసీఆర్

బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులు.. మేం అసలైన హిందువులం అని సీఎం కేసీఆర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో..నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ తెలిపారు.తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించింది. కొన్ని సమస్యలు …

Read More »

కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌…టీఆర్ఎస్‌లోకి ముఖ్య‌నేత‌

కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మ‌రో ముఖ్యనేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మోహన్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ వెంట వచ్చిన పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

ఎర్ర‌బెల్లితో ట‌చ్‌లో ఏపీ మంత్రులు…బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేవ‌లం తెలంగాణ ప్ర‌భుత్వం గురించి విమ‌ర్శ‌లే ల‌క్ష్యంగా ప‌రిపాల‌నను గాలికి వ‌దిలేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించి ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఏపీలోని మంత్రులు, ఇత‌ర టీడీపీ ముఖ్యులు బాబు తీరును ఎలా భావిస్తున్నారు? ఈ విష‌యంలో రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. వరంగల్ అర్బన్ హన్మకొండ ప్రెస్‌క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ…ఏపీ …

Read More »

ఉత్త‌మ్‌లో కొత్త టెన్ష‌న్‌…!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రో క‌ల‌క‌లం మొద‌లైంది. పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌ తొలి జాబితా పార్టీలోని అసంతృప్తులను మరోమారు బయటపెట్టింది. పార్టీ నిర్ణయాలపై సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జాబితా ప్రకటన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ మేరకు ఏపీ వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సీ కుంతియాకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరితో సంప్రదింపులు లేకుండా, రాష్ట్ర ఎన్నికల …

Read More »

పోరాటాల పురిటి గడ్డ నల్గొండ..కేటీఆర్

నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. చైతన్యానికి చిరునామా పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా అని, నల్లగొండ పార్లమెంట్ సీటు పై గులాబీ జెండా ఎగరాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ ఒక్క జాతీయ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో 16 సీట్లు …

Read More »

భ‌ట్టికి ఊహించ‌ని షాక్‌…!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మ‌రో నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ రాష్ట్రంలోని ప‌రిణామాల‌పై ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి ఈ మేర‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కష్టపడుతున్న …

Read More »

బీజేపీ కిష‌న్‌రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్‌ రెడ్డి ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. రాజ‌కీయంగా క‌క్ష క‌ట్టి కొంద‌రిని కిషన్ రెడ్డి చంపించారని ఆయ‌న కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్‌ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …

Read More »

టీ.కాంగ్రెస్‌కు కొత్త టెన్ష‌న్‌..ప్ర‌తిప‌క్ష హోదా గ‌ల్లంతే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్ష‌న్ వ‌చ్చిప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌లలో ఘోర ప‌రాజ‌యం పాలైన ఆ పార్టీ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ మొద‌లైందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! అన్న‌ది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం …

Read More »

బ్యాంకులో ద‌ర‌ఖాస్తు..ఎన్నిక‌ల్లో పోటీకి అప్పు ఇవ్వాల‌ట‌

ఎన్నిక‌ల ఎఫెక్ట్ బ్యాంకుల‌పై కూడా ప‌డుతోంది. ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సంద‌ర్భంగా జ‌రిగే ఆస‌క్తిక‌ర ఎపిసోడ్‌ల‌కు బ్యాంకులు కూడా వేదిక‌ల‌య్యాయి. తాజాగా, నల్లకుంట, శంకర్‌మఠం ఎదురుగా ఉన్న కెనెరా బ్యాంకుకు ఓ చిత్ర‌మైన ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్యాంకు అప్పు కావాలని కోరుతూ బాగ్‌అంబర్‌పేట, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌నగర్‌లో నివాసముండే కె.వెంకటనారాయణ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.   త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని కాబట్టి …

Read More »

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

యావత్తు దేశమంతా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat