శాంత్నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన చిత్రం ` కేజీఎఫ్`. హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురుపించారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా ఎట్టకేలకు `కేజీఎఫ్` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, …
Read More »లోక్సభ ఎన్నికల కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సన్నద్ధం..!
త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావం కేటీర్ సభలతో శంఖారావం పూరించనుంది . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా మద్దతుతో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు మిత్రపక్షం తో సహా 17 లోక్సభ సభ స్థానాలను దక్కించుకోవడానికి సన్నద్ధమవుతున్నది, టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ సభ్యులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని విజయం లో బాగస్వాములయ్యారో , …
Read More »లోక్ సభ ఎన్నికల శంఖారావానికి టీఆర్ఎస్ NRI సౌత్ ఆఫ్రికా శాఖ పూర్తి స్థాయి మద్దతు
దేశ వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పదహారు ఎంపీ స్థానాలను గెలుపొంది ఢిల్లీని శాసించాలని అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు,తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి విధితమే. ఈ పిలుపును అందుకున్న టీఆర్ఎస్ ఎన్నారై-సౌతాఫ్రికా శాఖ టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమైంది. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని …
Read More »నాదెండ్ల షాకింగ్ కామెంట్స్…అసలు దొంగ చంద్రబాబే!
ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం చూసిన ప్రజలందరికి ఒక విషయమైతే బాగా అర్దమైంది.ఇందులో పాత్రలు గురించి చెప్పుకుంటే..పూర్తిగా విలన్ గా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును చూపించగా,హీరోగా చంద్రబాబుని చూపించారు.అయితే దీనిపై స్పందించిన నాదెండ్ల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.తాను సినిమా చూడలేదని కాని చూసినవారంత తననే విలన్ అనుకుంటున్నారని అన్నారు.నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ వారసులు తీసారు.ఒకపక్క …
Read More »నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావ్..ఉత్తమ్ కంప్లైంట్
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.దీనిలో భాగంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అయితే వీరు మాట్లాడుకుంటున్న సమయంలో వారిద్దరి …
Read More »కేరళ రాజధాని.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఎంపీ కవిత కు ఘన స్వాగతం
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శనివారం (రేపు) కేరళ అసెంబ్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఎంపీ కవిత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి తిరువనంతపురం కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో తిరువనంతపురం లోని అఖిల …
Read More »తెలంగాణ బడ్జెట్పై ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ హర్షం.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ… పుల్వామా అమరవీరుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం పట్ల యావత్ దేశం సీఎం కేసీఆర్ను అభినందిస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమతూకంగా ఉందన్నారు. వ్యవసాయం, మౌలికసదుపాయాలు, ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు సమతూకంగా జరిగాయన్నారు. మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలన్నీ టీని నెరవేర్చే విధంగా ఉన్నాయన్నారు. …
Read More »మానవతకు పట్టం కట్టిన కేసీఆర్ బడ్జెట్..!!
మంచి మనసున్న పాలకుడు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో … శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ ప్రగతి రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మానవతా బడ్జెట్ ను విశ్లేషిస్తే అర్ధమవుతుంది . ఆయన ఒక ప్రగతి కాముక ఆలోచనల బాండాగారం . పేదల గురించి ఎంత అద్భుతంగా పథకాలను డిజైన్ చేయవచ్చో ఆయన అమలు చేస్తున్న పథకాలను చూస్తే తెలుస్తుంది . సమాజంలోని అన్ని వర్గాల కోణం లో …
Read More »చెట్లు కొట్టడం కాదు, చెట్లు పెట్టడం మేలు అనేలా ప్రజల్లో చైతన్యం తేవాలి..!!
అడవులను రక్షించుకోవటం, పచ్చదనం కాపాడుకోవటం ఒక సామాజిక బాధ్యతగా సమాజంలోని అన్ని వర్గాలను అప్రమత్తం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత తరం ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు పర్యావరణ పరంగా భరోసా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అడవుల రక్షణకు, పచ్చదనం …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులు వీరే..!
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్ నేత హోంమంత్రి మహముద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఖరారు …
Read More »