శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుల్వామా ఉగ్రదాడిలో అమర వీరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.అంతే కాకుండా ఉగ్రదాడిలో మరణించిన 40మంది జవాన్ల కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వార రూ.25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.జవాన్లకు నివాళి అనంతరం కీసీఅర్ …
Read More »నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే దయాకర్ రావు రేపు మంత్రిగా బాధ్యతలు స్వికరించనున్నారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు . పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్,ఆర్ డబ్యూఎస్ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంతో నమ్మకం ఉందని అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయ్యకుండా …
Read More »ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం..!!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి ఇవాళ మొదటిసారిగా సమావేశమైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేపు అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఈ భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సప్లిమెంటరీ డిమాండ్స్ను కూడా ఆమోదించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ …
Read More »అంగన్వాడీ టీచర్ల నోటిఫికేషన్…విద్యార్హత
హైదరాబాద్ నగరంలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్ ప్రా జెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఖా ళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు 22 నుంచి http://wdcw.tg.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. చార్మినార్ ప్రాజెక్ట్ పరిధిలో 5 అంగన్వాడీ …
Read More »మహేష్ కు జీఎస్టీ దెబ్బ..అరెస్ట్ వార్రెంట్ తో అధికారులు?
సూపర్ స్టార్ మహేష్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.రంగరెడ్డి జిల్లా అధికారులు మహేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు.అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ గచ్చిబౌలిలో ఎఎంబీ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ థియోటర్ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.దీనిని భారీ ఎత్తున నిర్మించాడు.అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ రూల్స్ పాటించడంలేదనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.నిన్న జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు కొన్ని మల్టీప్లెక్స్లకు …
Read More »మహిళ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన దివాకర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్
హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ బుక్ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేశారు. బాదితురాలు వెల్లడించిన వివరాలు..విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్ యాప్ ద్వారా దివాకర్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేశారు. …
Read More »నూతనంగా మంత్రులు ప్రమాణ ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్భంగా బహరేన్ లో ఎన్నారై టీఅర్ఎస్ సెల్ సంబరాలు .
నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ శాఖ హార్దిక శుభాకాంక్షలు. ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించరు. అనంతరం ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ…నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ …
Read More »తెలంగాణ కొత్త మంత్రులకు టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ శుభాకాంక్షలు తెలిపింది. ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ… కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా …
Read More »బాల మేధావికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రొత్సాహం
ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లితండ్రులు పడుతున్న కష్టానికి చలించి తొమ్మిదో తరగతి విద్యార్థి చేసిన ఒక అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించడంతోపాటు, సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ప్రశంసలను, ప్రోత్సాహాన్ని కూడా అందుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ …
Read More »టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?
మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …
Read More »