భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మొత్తం రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్ది సేపటి క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశి అందజేశారు.అంతేకాకుండా తన నెల జీతాన్ని కూడా కేరళ సీఎం సహాయ నిధికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వరదలతో కలుషిత నీటి సమస్య …
Read More »కేరళకు అండగా… ఎమ్మెల్యే కెపి వివేకానంద
గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 కోట్లతో పాటు తాను వ్యక్తిగతంగా నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి చెక్కు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు . తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి తమకు తోచినంతలో స్పందించాల్సిందిగా …
Read More »కేరళ వరద బాధితులకు మహేష్ భారీ విరాళం
గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా..గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం కుదేలు అయింది.వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు400 కు చేరింది.ఈ క్రమమలోనే కేరళ రాష్ట్రానికి అండగా..వివిధ రాష్ట్రాలు,సినీ ప్రముఖులు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ రూ. 25 లక్షల సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షలు ,హీరో విజయ్ దేవరకొండ …
Read More »కేరళకు రెండు నెలల జీతం సాయం చేసిన ఎంపీ బిబి పాటిల్
భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినిమా హీరోలు,హిరోయిన్లు తమవంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 400కు చేరింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తునట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.కేరళ వరద …
Read More »కేరళకు నెల జీతం సాయం చేసిన మంత్రులు కేటీఆర్,హరీష్
మునుపెన్నడూ లేని విధంగా వరదలతో తల్లడిల్లుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రతీ ఒక్కరు తమ వంతు భాద్యతగా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ , హరీష్రావు, మహేందర్ రెడ్డి లు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను …
Read More »తెలంగాణ ప్రభుత్వ గొప్ప పనికి బీహార్ డిప్యూటీ సీఎం ఫిదా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ దేశంలోనే అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఒరవడిలో భాగంగా జూబ్లీహిల్స్లోని ఆధునిక స్మశాన వాటిక రూపొందించింది. ఈ మహాప్రస్థానంను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా సుశీల్ కుమార్ మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. హైదరాబాద్లోని ఈ మాడ్రన్ స్మశాన వాటికను ఎంతో బాగా ఏర్పాటు చేశారని, విశాలమైన ప్రాంతంలో చాల …
Read More »కంటివెలుగులో మహిళ మృతి..అసలు నిజం ఇది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టడం, వాటిని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వక విమర్శలు చేయడం తెలిసిన సంగతే. అందులో భాగమే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమమైన కంటి వెలుగు. దీనిపై తాజాగా ఓ వర్గం దుష్ప్రచారం. అదేంటంటే..“కంటి వెలుగు ఆపరేషన్ వికటించి మహిళా మృతి.. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయితీకీ చెందిన అరవై సంవత్సరాల …
Read More »పీవీకి అవమానంపై వీహెచ్ కామెంట్ ఇదే
దేశం గర్వించదగ్గ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి యావత్ బీజేపీ శ్రేణులు సమున్నత రీతిలో ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని నిప్పులు చెరుగుతున్నారు.సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. అటల్జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం …
Read More »అటల్జీ అంత్యక్రియల సాక్షిగా…కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం
ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్లో మొమోరియల్ …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్లో చీలిక..పార్టీ ఫిరాయింపుకు రెడీ..?
తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్బ్రాండ్ నేతలుగా ముద్ర పడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్లో చీలిక వచ్చిందా? అన్నాదమ్ములైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య లుకలుకలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది మీడియాలో. కోమటిరెడ్డి బ్రదర్స్లో చిన్నవారైన రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారేందుకు మొగ్గుచూపుతున్నట్టు జరుగుతోంది. టీపీసీసీ ఉత్తమ్ మీద ఒంటికాలి మీద లేచిన కొమటి రెడ్డి బ్రదర్స్.. ఆతర్వాత సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో …
Read More »