కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. రాహుల్ రాక సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే..కలల్లో తేలిపోతున్న ఆ పార్టీ నేతలకు మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.బుధవారం మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని గీతా నగర్లో ఉన్న నెహ్రూ పార్క్ను ప్రారంభించారు. నెహ్రూ పార్క్లో కొన్ని నిర్మాణాలు చేపట్టి అత్యంత …
Read More »దీపావళి నాటికి ఇంటింటికి మంచినీరు..సీఎం కేసీఆర్
రానున్న దీపావళి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మంచినీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.దేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా పెట్టని ..60 వేల కోట్లు నీటిపారుదలశాఖలో ఖర్చు పెట్టామని అన్నారు.లక్ష 70 వేల కోట్లు ఒక్క సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని అన్నారు.రైతులకు 24 గంటల ఇస్తున్నామన్న కేసీఆర్..త్వరలోనే మంచి నీటిని అందిస్తామని చెప్పారు.కృష్ణా, …
Read More »దేశ చరిత్రలో… కంటి వెలుగు ఒక చరిత్రాత్మకం..సీఎం కేసీఆర్
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా, మల్కాపూర్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..భారతదేశ చరిత్రలో కంటివెలుగు కార్యక్రమం ఓ చరిత్రాత్మకం అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. 3 కోట్ల 70లక్షల మందికి ఉచితంగా పరీక్షలు చేయించి, అవసరమైతే ఆపరేషన్లను కూడా ప్రభుత్వమే చేయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ అంటే ప్రజల్లో భయం ఉంటుందని..అలాంటి భయం అవసరంలేదన్నారు. కంటి పరీక్షలను …
Read More »నాటి నాయకుల త్యాగ ఫలితమే నేడు జాతి అనుభవిస్తున్న ఫలం-NOA కన్వీనర్ లక్ష్మణ్.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి సేవ సమితి, గీతం కల్చర్ & సోషల్ ఆర్గనైజేషన్.మరియ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు సెంట్రల్ ఎంపీలోయ్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎనమిది తండా పెద్దవురా మండలం ,నల్గొండ జిల్లాలోని రామవత్ భోజ్య నాయక్ గారి స్వగృహం నందు బంజారా జాతి గాంధీ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భోజ్య నాయక్ ఘాటు మాట్లాడుతూ తన పూర్వ అనుభవాలను నెమరివేసుకున్నారు.అప్పటి నాగార్జున …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయాలతో కాంగ్రెస్లో కలవరం…!!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, సెప్టెంబర్లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని గులాబీ దళపతి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలకు కారణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి …
Read More »రాహుల్కు అలాంటి ఆరోగ్య సమస్య ఉందంటున్న బీజేపీ లక్ష్మణ్
72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయగా పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. …
Read More »హరీశ్రావు కౌంటర్కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్తవాలు, అర్ధసత్యాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …
Read More »రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది-సీఎం కేసీఆర్..
72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సీఎం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలం లోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్ దేశానికి …
Read More »భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు..కడియం
72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు… సోదర, సోదరీమణులారా! భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు. పరాయిపాలన నుంచి స్వయంపాలన పొందిన చారిత్రక రోజు. ఈ 72వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్ధిని, విద్యార్ధులకు …
Read More »గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ.!
తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి …
Read More »