Home / TELANGANA (page 836)

TELANGANA

తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం..1.2 కోట్ల వేతనం..!!

సాధారణంగా మనకు తెలియనిది ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్‌ లో వెతికేస్తుంటాం. అలాంటి అతి పెద్ద గూగుల్ సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం ఇటీవల దేశవ్యాప్తంగా సెర్చ్ చేసింది. అంతేకాకుండా కృత్రిమ మేధ అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది.అందులో భాగంగానే.. తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది.రాష్ట్రంలోని వికారాబాద్ …

Read More »

సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ …

Read More »

ప్రధాని మోడీకి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్న..?

మన్ కీ బాత్ లో అనేక విషయాల గురించి మాట్లాడే ప్రధాని మోడీ మనసులో దళితులు, మైనార్టీలకు స్థానం ఉందా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ ప్రశ్నించారు.ఇవాళ ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.ఈ రోజుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్‌ గా …

Read More »

జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం స్ఫూర్తిదాయ‌కం..!!

తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ఆచార్య‌ కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం మ‌నంద‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సోమ‌వారం డిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌య‌శంక‌ర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపీలు జ‌య‌శంక‌ర్ చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఎంపీ క‌విత మాట్లాడుతూ.. జ‌య‌శంక‌ర్ సార్‌ను స్మ‌రించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. …

Read More »

సోదరికి సీఎం కేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్  యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తన సోదరి లీలమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు . సోదరి మరణవార్త తెలిసి ఢిల్లీ నుండి వెంటనే హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి అల్వాల్ లో సోదరి అంత్య క్రియలకు హాజరయ్యారు . సోదరి పార్ధీవదేహం వద్ద సీఎం కంటతడి పెట్టారు .

Read More »

బుడుగు కాదు పిడుగు…

తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలో 5వ తరగతి చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన అర్జున్ ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగావర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేతృత్వంలోని అరూరి గట్టుమల్లు మోమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ తరగతుల్లో ఆచార్య …

Read More »

కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు

వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …

Read More »

తెలంగాణ యువరైతుల “కికి ఛాలెంజ్” కు యావత్ ప్రపంచం ఫిదా..!

ప్రస్తుతం తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది.కికి ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ యువరైతులు చేసిన ఛాలెంజ్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. సాధారణంగా గత కొన్ని రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు కికి ఛాలెంజ్.ఈ ఛాలెంజ్ లో భాగంగా యూత్ కదులుతున్న కార్ల నుంచి బయటకొచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. అలా చేసాక తమ ఫ్రెండ్స్‌కు ఈ సవాల్ విసురుతున్నారు.. అయితే ఈ కికి ఛాలెంజ్ ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు …

Read More »

సీఎం కేసీఆర్ గారి నాలుగో సోదరి కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ ఇవాళ ఉదయం కన్ను మూశారు.ఆమె గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతుండగా..కుటుంబ సభ్యులు హైదరాబాద్ మహానగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ ఉదయం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్నారు.ఆమె సోదరి మరణ వార్త తెలుసుకొని డిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలకు …

Read More »

మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మంత్రి కేటీ రామారావు కి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించింది. ఈ మేరకు ఆదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జహెడ్ అల్ నాహ్యన్ మంత్రి కేటీ రామారావు ని కోరారు. తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat