Home / TELANGANA (page 843)

TELANGANA

తార‌క‌రాముడు…గ‌నుల‌తో విజ‌యం సాధించిన ఘ‌నుడు..!

గ‌ని అంటే..భూగ‌ర్భ వ‌న‌రు. ప్ర‌భుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విలువైన వ‌న‌రు.అయితే స‌మైక్య పాల‌న‌లో అది చ‌మురు చందాన క‌రిగిపోయిందే త‌ప్ప‌…ఖ‌జానాకు పైసా మిగ‌ల్చ‌లేదు. నాయ‌కులు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెరిగాయే త‌ప్ప ప్ర‌భుత్వ ఖ‌జానా నిండ‌లేదు. అయితే స్వ‌రాష్ట్రంలో ప‌రిస్థితి మారింది. గ‌నుల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ త‌ర్వాత శాఖ రూపురేఖ‌లు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ సార‌థ్యంలో గనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.టీఆర్‌ఎస్ ప్రభుత్వం …

Read More »

ఉరిసిల్లను..సిరిసిల్ల చేసిన క‌ల్వ‌కుంట్ల రాముడు..!

వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు. ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. …

Read More »

సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు..!

కేటీఆర్‌…తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి మొద‌లుకొని ఇక్క‌డ త‌మ సంస్థ కార్యక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న కార్పొరేట్ సంస్థ య‌జ‌మాని వ‌ర‌కు ధైర్యంగా త‌లుచుకునే పేరు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి…త‌మ కంపెనీ వృద్ధికి, కార్య‌క‌లాపాల‌కు ఏ భ‌యం లేద‌నేది ఒక‌రి ధైర్యం….ఆయ‌న వ‌ల్లే త‌న కొలువు ఖుషీగా చేసుకోగ‌ల‌న‌నే ధైర్యం మ‌రొక‌రిది. ఇలా సైబ‌రబాదీని..సిలికాన్ వ్యాలీ ప్ర‌ముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. …

Read More »

దేశంలోనే మొదటిసారిగా మంత్రి కేటీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర యువ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా కూకట్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్‌ హ్యూమన్‌ పిక్సెల్‌ పోట్రైట్‌ తోపాటు వీడియో రూపొందించారు. కూకట్‌పల్లి ఖైతలాపూర్‌ సమీపం లోని మైదానంలో 712 మంది కేటీఆర్‌ అభిమానులు ఆయన ముఖచి త్రం ఆకారంలో నిలబడి వీడియో రూపొందించారు. 22,500 అడుగుల స్థలంల వారంతా నిల్చున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, సిరిసిల్ల చేనేత కార్మికులు, మైనార్టీలు, మహిళలు, ఐటీ …

Read More »

సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు

కేటీఆర్‌…తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి మొద‌లుకొని ఇక్క‌డ త‌మ సంస్థ కార్యక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న కార్పొరేట్ సంస్థ య‌జ‌మాని వ‌ర‌కు ధైర్యంగా త‌లుచుకునే పేరు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి…త‌మ కంపెనీ వృద్ధికి, కార్య‌క‌లాపాల‌కు ఏ భ‌యం లేద‌నేది ఒక‌రి ధైర్యం….ఆయ‌న వ‌ల్లే త‌న కొలువు ఖుషీగా చేసుకోగ‌ల‌న‌నే ధైర్యం మ‌రొక‌రిది. ఇలా సైబ‌రబాదీని..సిలికాన్ వ్యాలీ ప్ర‌ముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. …

Read More »

నేతన్నకు అండ యువతకు స్పూర్తి…

మూలకు పడిన మర మగ్గం మురిసిన నవ్వుతున్న సందర్బం.బతుకు చిత్రంలో చితికి పోతున్న నేతన్న చిరునవ్వు చిందించిన సందర్బం.కన్నీటి చెరసాలను వీడి కల్లోలమవుతున్న బతుకులను వీడి కలలన్నీ నిజమవుతున్న అపూర్వ సందర్బం.కాటికి పోతే ఎక్స్గేషియాలను ప్రకటించిన నేలన బతికుండగానే భరోసా ఇచ్చిన సందర్బం.బతుకుపై ఆశ మెతుకుపై భరోసా కల్పించిన నేత.సిరిసిల్ల ను బంగారు వల్లిగా మార్చిన విదాత,నేతన్న బతుకుల్లో నూతల వెలుగులు నింపిన ప్రధాత ముఖ్యమంత్రి గారు తెలంగాణాకు అందించిన …

Read More »

కేటీఆర్‌…బ్రాండ్ హైద‌రాబాద్‌…అభివృద్ధే ఆయ‌న పంతం

కేటీఆర్‌..పుర‌పాల శాఖను రీ డిజైన్ చేసిన నాయ‌కుడు. మంత్రి అంటే కేవ‌లం ప‌రిపాల‌న పేరుతో ప‌త్రిక‌లు, ప్ర‌సార సాధ‌నాల్లో హడావిడి…ప్ర‌జ‌ల‌కు ఆమ‌డ దూరం అనే దానికి ఆయ‌న పూర్తి భిన్నం. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ఏకంగా “మ‌న న‌గ‌రం“ పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అలా తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీపై తనదైన ముద్ర వేశారు. పారిశుధ్యం, రోడ్లు తదితర విభాగాల్లో సమూల మార్పులు చేశారు. …

Read More »

అసెంబ్లీ అంటే పారిపోయే నేత‌లు..ప్ర‌తిప‌క్షం అవుతారా?

అసెంబ్లీ అంటే పారిపోయేటోళ్లు ప్రతిపక్షాలు ప్ర‌జ‌ల ప‌క్షం అవుతారా? అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్ర‌శ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారాం మండల కేంద్రంలో మూడవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి విపక్ష కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,జానారెడ్డి,కోమటిరెడ్డిలు ఉత్తర కుమారుని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మూడున్నర ఏండ్ల నుండి యాడికోబోయి ఇప్పుడు అభివృద్ధి గురించి అడగడం విడ్డురంగా …

Read More »

సీఎం కేసీఆర్ క‌ల‌కు..పారిశ్రామిక రంగం మ‌ద్ద‌తు

పర్యావరణ రక్షణకు, మెరుగైన జీవన విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యాక్రమాలకు మ‌ద్ద‌తు పెరుగుతోంది. హ‌రిత‌హారం పేరుతో  ఆకుప‌చ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నానికి  పెటాప్సీ గవర్నింగ్ బాడీ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. పరిశ్రమల ద్వారా వాణిజ్యం చేస్తున్న తాము సమాజం నుంచి మేలుపొందామని ఇప్పుడు అదే సమాజానికి సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. నాలుగో విడత హరితహారంపై అరణ్య …

Read More »

హైద‌రాబాద్‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కందిలో గల ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఆయ‌న తెలంగాణ‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat