Home / TELANGANA (page 846)

TELANGANA

తెలంగాణ పథకాలకు మమ్ముట్టి ఫిదా..!!

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ని ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటె క్ ఆవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మమ్ముట్టి మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్ట్ అప్స్ ఎంటర్ప్రెనుర్షి ప్ అవార్డులను అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో …

Read More »

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ కీలక సమీక్ష

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయపక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే…కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ ఆయన జల సౌధలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులోని 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్ష జరిపారు. …

Read More »

పాతబస్తీ ప్రజలకు మంత్రి కడియం శ్రీహరి శుభవార్త

పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్ గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఫలక్ నుమా ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే అక్భరుద్దీన్ తో కలిసి నేడు తనిఖీ చేశారు. విద్యార్థినిలకు కెమెస్ట్రీ పాఠాలు చెప్పారు. ఫలక్ నుమాలో తెలుగు మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, …

Read More »

మరో కీల‌క ప‌నికి మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మ‌రో తీపిక‌బురు ద‌క్కింది. కీల‌క ర‌వాణ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు. గచ్చిబౌలీలో రూ. 263కోట్ల నిధులతో మల్టీగ్రేడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జీ పనులను మంత్రులు కేటీఆర్,మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడ గాంధీ, బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లై ఓవర్  శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ శేరిలింగంపల్లి లో ఘననీయంగా పట్టనీకరణ జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువైంది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా 23వేల కోట్లతో అభివృద్ధి …

Read More »

బాబు గోగినేనికి నోటీసులు.. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’షో కు పోలీసులు

తీవ్ర నేరాపరోణలు ఎదుర్కొంటున్న బాబు గోగినేనికి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’ షో నిర్వహకులకు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. గత నెలలో బాబు గోగినేనిపై కేసు నమోదు అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25లోపు బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సైబరాబాద్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. …

Read More »

మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తికి 60 రోజుల డెడ్ లైన్..సీఎం కేసీఆర్

రాబోయే 60 నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయిన చోట ప్రారంభంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను (బాలారిష్టాలు -టీతింగ్ ప్రాబ్లమ్స్) ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖను పునర్వ్యవస్థీకరించాలని సిఎం నిర్ణయించారు. మిషన్ …

Read More »

నిరుద్యోగులకు TSPSC గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి గురువారం రెండు వేర్వేరు నోటీఫికేషన్లు TSPSC జారీ చేసింది . GHMCలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లో పలు విభాగాల్లో 78 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని గ్రూప్‌ -4లో విలీనం చేయాలని భావించినా ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా …

Read More »

ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!

రాష్ట్రంలో ఉన్న  అన్ని వర్గాలను వారి వారి అర్హ‌త‌లు, ప‌రిస్థితుల ఆధారంగా ఆర్థిక పరిపుష్టి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే బీసీ ల్లో యాదవులకు,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసింది. బీసీల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు సేకరించిన నేపథ్యంలో మంత్రి ఆయా …

Read More »

బాబు స్వార్థానికి ఎందుకు సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తివ్వ‌డం లేదంటే..

తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెత‌కు స‌రిగ్గా స‌రిపోయే తెలుగుదేశం నేత‌లు ప్ర‌చారానికి పెట్టింది పేర‌నే సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఏనాడూ ఏపీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోని టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు త‌గ‌దున‌మ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి త‌న వందిమాగ‌దుల‌తో …

Read More »

మంత్రి కేటీఆర్ కీల‌క స‌మీక్ష‌…తెలంగాణ‌లోని విమానాశ్ర‌యాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు, అదిలాబాద్,  రామగుండం, జక్రాన్ పల్లి, కొత్తగూడెంలలో నూతనంగా విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సర్వేలు నిర్వహించాల్సిందిగా ఈరోజు జరిగిన సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat