Home / TELANGANA (page 863)

TELANGANA

వ్యవసాయ కూలీలతో “కడియం”..!!

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ (రూ), పర్వతగిరి మండలం,రావురు గ్రామం వద్ద చెలుకలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులను చూసి మార్గ మధ్యలో వాహనం ఆపి వారితో కాసేపు ముచ్చటించారు.. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఈ సందర్బంగా తాను చదువుకునే రోజులలో అమ్మతో పాటు పొలాలలో వ్యవసాయ కూలిగా పని చేయడానికి సొంత ఊర్లోనే కాకుండా వేరే ఊర్లకు కూడా వెళ్ళి ,ఆ …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది.ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది.అందులోభాగంగానే రాష్ట్రంలోని SC,ST,BC, మైనార్టీ ,సాధారణ గురుకుల సొసైటీల్లో మొత్తం 2వేల 932 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. see also:వ్యవసాయ కూలీలతో “కడియం”..!! దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు. ఇందులో 960 TGT, 1972 PGT పోస్టులున్నాయి. ఈ …

Read More »

గద్వాల నడిగడ్డపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డపై పై గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు.సీ ఎం కేసీఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేశారు.అనంతరం నడిగడ్డ ప్రగతి సభలో సీఎం ప్రసంగించారు. గద్వాల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం …

Read More »

జూరాల సోర్స్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!

జూరాల సోర్స్ నుండి నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్ ప్రారంభం కావాలని చెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టును వందకు వంద శాతం …

Read More »

సీన్‌ రీవర్స్‌ నాతో తిరిగి…నన్ను ప్రేమించి..మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నా

సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్‌ రీవర్స్‌ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ …

Read More »

నర్సింగ్ అబ్బాయిలకు ఉన్నత చదువులకు అవకాశాలు కలిపించాలి

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం..వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ని మరియు డిప్యూటీ రిజిస్టర్ డాక్టర్ సుధాకర్ రావు ని కలసితెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో పోస్ట్ బేసిక్ బియస్సి నర్సింగ్ లో అబ్బాయిలకు అవకాశాలు కల్పించాలి అని అదే విధంగా ప్రభుత్వ బియస్సి నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు చదువుకోవడానికి స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ఆ …

Read More »

ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయన్నున్నారు అని వస్తున్న వార్తలపై అయన స్పందించారు.ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు.టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేయడమే నాకిష్టం.. ఎమ్మెల్యే బరిలో తాను లేనని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. see also:కాంగ్రెస్ బ‌స్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్ట‌ర్‌ప్లాప్‌ ఇటీవలి కాలంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం లేదా పరకాల నుంచి …

Read More »

కాంగ్రెస్ బ‌స్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్ట‌ర్‌ప్లాప్‌

స్వ‌రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోణంలోనే కాంగ్రెస్, బీజేపీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ జన చైతన్య యాత్ర పేరిట జనం లేని సభలు  పెడుతూ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన బస్సు యాత్ర పేరు మార్చి  బీజేపీ వాళ్ళు మరో యాత్ర …

Read More »

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు షాక్ ఇచ్చిన ముసలవ్వ

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు చుక్కెదురైంది.అయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమమలో ఓ ముసలవ్వ దిమ్మతిరికే షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళ్తే..అయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ వృద్దురాలిని  పలకరించాడు . “అవ్వా మీకు పించన్ వస్తుందా “అని శ్రీ శైలం ఆ వృద్దురాలిని అడిగాడు. see also:నేడు గద్వాలకి సీఎం కేసీఆర్ ఈ క్రమంలోనే ఆయనకు ఆ వృద్దురాలు ” నెల నెలకు 1000 రూపాయల …

Read More »

నేడు గద్వాలకి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయనరూ.553.98 కోట్ల అంచనావ్యయంతో 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు . జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని 15 గ్రామాలు దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోవడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat