తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పరిధిలో పెరిక కులస్తులకు భవనం నిర్మాణం కోసం అవసరమైన స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెరిక భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర శివార్లలో పెరిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ …
Read More »అసత్య ప్రచారం.. టీచర్లు నమ్మొద్దు..కడియం
ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు టీచర్ల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ లో చేయాలని చెప్పిన తర్వాత, ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను అంగీకరించిన మేరకే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో …
Read More »తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట లాభపడ్డ జిల్లా నిజామాబాదే
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తేనే ప్రజలకు మంచి చేసిన వారమవుతామని ఇతర పార్టీల నేతలు ఆలోచన చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, రైస్ మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ లతో పాటు వారి అనుచరులు, 31 జిల్లాలకు చెందిన రైస్ …
Read More »కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంకయ్యే పంచ్ వేసిన మంత్రి కేటీఆర్
ఎన్నికల విషయంలో కాంగ్రెస్ నేతలది మేకపోతు గాంభీర్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల చరిత్ర మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ద్రోహపూరిత చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్న మంత్రి… కుటుంబ పాలనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్స్ …
Read More »పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం …
Read More »ఆదాయాభివృద్ధి రేటులో రికార్డ్ సృష్టించిన తెలంగాణ
గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ది రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు. 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ (రాష్ట్ర స్వీయ ఆదాయం) మిగతా రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని కంప్ర్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్ సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నెల నుంచి 2018 …
Read More »కేసీఆర్ను కెలికి గాలి తీసుకున్న బాబు
తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఓ విభిన్నమైన శైలిని రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో చేసే విశ్లేషణ గురించి తెలిసే ఉంటుంది. కేసీఆర్ తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోరని…పైగా ఎంజాయ్ చేస్తుంటారని అదే సమయంలో…అవకాశం దొరికినప్పుడు సదరు వ్యక్తులను ఏ రేంజ్లో టార్గెట్ చేసేయాలో అలా చేస్తుంటారనేది ఆ విశ్లేషణ సారాంశం. అంతేకాకుండా తనను కెలికిన వారిని ఓ రేంజ్లో వాయించేస్తారనే సంగతి తెలిసిందే. అలా తాజాగా కేసీఆర్ …
Read More »మంత్రి కేటీర్ సమక్షంలో మెట్రో కోసం కీలక సమావేశం
మెట్రోరైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణ సౌకర్యాల మొరుగుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను అదేశించారు. ఈరోజు మెట్రో రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రవాణ శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మెట్రో రైలు కనెక్టివిటీపైన సమీక్షించారు. మెట్రోరైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో దీనికి అనుసంధానం చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి( …
Read More »అందరిని భాగస్వామ్యంతోనే హరిత హారం సాధ్యం..!!
అందరిని భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తేనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న కోరారు. గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై దూలపల్లిలోనే తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం మంత్రులు ప్రారంభించారు. మొదటివిడతగా 15 జిల్లాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలను …
Read More »తెలంగాణ వచ్చాకే నర్సింగ్ సమాజానికి గుర్తింపు ..!
సనత్ నగన్ ఈఎస్ఐ వైద్యశాలలోగత కొన్నిరోజులుగా నిరసనకార్యక్రమాలు చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ కు మద్దతు ప్రకటిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని అదే విధంగా 1) వారి జీతభత్యాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని2) ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఖచ్చితంగా అమలు చేయాలి..3) సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి మాట్లాడిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ .NOA సభ్యుడు Laxman Rudavathఅదే విధంగా …
Read More »