తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో 600 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్ఎస్ తీర్థం …
Read More »మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో కలవరం
తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరయిన ఆ పార్టీ నాయకుడికి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్కు శ్రీకారం చుట్టింది పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కావడం గమనార్హం. ఆయనకు భరోసా ఇస్తోంది మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కావడంతో టీడీపీలో కలకలం రేగుతోందని చర్చ జరుగుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు గత …
Read More »మాజీ మంత్రితో సహా మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »దేశానికే ఆదర్శం కేసీఆర్ పాలన.. మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం..!!
రాజ్యసభసభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, ఎంపీపీ వొడితల సరోజినీ దేవి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామస్తుల తో మాట్లాడారు. ఎంపీ దంపతులు, ఎమ్మెల్యేకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ …
Read More »ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ నగరం బెస్ట్..!!
ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2018 ప్రత్యేక పురస్కారాన్ని ఇవాళ ఇండోర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్పూరి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్లు కూడా ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు. …
Read More »కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే..ఆంధ్రాలో చంద్రబాబుకు దారుణమైన ఓటమి తప్పదు
తన మంచితనం , మానవత్వం , విశాల రాజకీయ దృక్పథంతో తెలంగాణతో పాటు దేశంలోనూ ఒక ఇమేజ్ సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రా ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతున్నది . దానికి ప్రధాన కారణం తెలంగాణలో 95 శాతానికి పైగా కేసీఆర్ ప్రజల్లో అభిమానం పెంచుకుంటుంటే ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధ పాలన పై అక్కడి ప్రజలు విసుగు చెందుతున్నరు . కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ ఉంటే బాగుండేదన్న …
Read More »ప్రభుత్వ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు.జూబ్లీహిల్స్ అపోలో మెడికల్ కాలేజీలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, అపోలో ఆస్పత్రి సంయుక్తంగా ఇచ్చిన వృత్తి నైపుణ్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎస్సీ యువతలో దాగిఉన్న నైపుణ్యతను వెలికి …
Read More »నాడు వైఎస్ఆర్..నేడు కేసీఆర్..దానం ఆసక్తికర వాఖ్యలు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో బడుగుల కోసం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు.పథకాలతో పాటు పదవుల కేటాయింపు లో నూ ఇది …
Read More »కాంగ్రెస్ పార్టీ పై సంచలన వాఖ్యలు చేసిన దానం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి దానం నాగేందర్ శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ పై పలు సంచలన వాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ లో బడుగు ,బలహీన వర్గాల నేతలకు ప్రాధాన్యత లేదు.కాంగ్రెస్ లో ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇప్పటివరకు డిల్లీ చుట్టూ తిరిగే నాయకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాల్ని పార్టీ హైకమాండ్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా ” జయశంకర్ సార్ స్పూర్తి సభ “
టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆద్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి ఏడవ వర్ధంతి సందర్భంగా, “తెలంగాణ స్పూర్తి సభ” మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించారు.టీఆర్ఎస్ విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు అధ్సక్షతన ప్రారంబమైన ఈ కార్యక్రమం, ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను , జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు …
Read More »