Home / TELANGANA (page 873)

TELANGANA

” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ రైతు బీమా ఆగస్టు 15నుండి అమలుచేయనున్న సంగతి తెలిసిందే.అయితే అందులోభాగంగానే రైతు జీవిత బీమా నమోదుకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రైతు బీమా పత్రంలో 59 ఏండ్ల లోపువారి పేర్లు మాత్రమే భీమా పథకానికి నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఎల్ ఐసితో పాటు ఇతర భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి …

Read More »

తెలంగాణ‌కు మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ‌..!!

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాక కొనసాగుతోంది. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా ఫ్రెంచ్‌ దేశానికి ప్రముఖ కంపెనీ జార్జ్స్‌ మొనిన్‌ సాస్‌ తమ యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చింది. రూ.100కోట్లతో తమ యూనిట్‌ స్థాపించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మందికి ఉపాధి అవకావాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ …

Read More »

తెలంగాణ వ్యవసాయశాఖకు ప్రతిష్టాత్మక ఇండియాటుడే అగ్రి అవార్డు

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం అహార‌హం శ్ర‌మిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ‌కు విశేష గుర్తింపు ద‌క్కింది. వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యత దక్కింది. “వ్యవసాయ రంగంలో అత్యధిక వేగంగా అభివృద్ది” చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రతిష్టాత్మిక “ఇండియా టుడే” సంస్థ గుర్తించి అవార్డును ప్రకటించింది. ఈ నెల 23 న ఢిల్లీలో జరిగే …

Read More »

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు డెడ్‌లైన్ విధించారు. పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను అదేశించారు. ఈ విష‌యంలో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో …

Read More »

వేణుమాధవ్ మృతి కలారంగానికి తీరని లోటు..సీఎం కేసీఆర్

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ పద్మశ్రీ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరొందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see …

Read More »

పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఇవాళ ఉదయం మరణించారు వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్ మహానగరంలోని మట్టెవాడలో జన్మించారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. వేణుమాధవ్ మరణ వార్త …

Read More »

వరికోల్ గ్రామానికి రూ.5.75కోట్లు మంజూరు..!!

గతంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని వరికోల్ గ్రామాన్ని ప్రత్యేక రాష్టంలోనైన అభివృద్ధి చేసుకోవాలని స్థానికుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తలచారు .కన్నా ఊరిపై ఉన్న మమకారంతో శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు నడుంకట్టారు .ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఉపఎన్నికల్లో వరికోల్ గ్రామాన్ని ఏకతాటి పైకి తీ సుకొచ్చి గ్రామంమంతా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటే సేల కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో …

Read More »

అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పై మోదీ ప్రశంసల జల్లు కురుపించారు.అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానం లో మధ్యప్రదేశ్ ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తెలంగాణ …

Read More »

ద‌శాబ్దాల భూ వివాదాల‌కు ప‌రిష్కారం….మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి  కే తార‌క రామారావు మ‌రో ప్ర‌త్యేక‌త‌ను త‌న ఖాతాలో న‌మోదు చేసుకున్నారు. ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దకాలంగా ఉన్న భూ సంబంధిత వివాదాలకు  చొర‌వ‌తో నేడు ప‌రిష్కార మార్గం చూపించారు. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ ఇటీవ‌ల ఎల్బీన‌గ‌ర్‌లో జ‌రిగిన మ‌న న‌గ‌రం కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్యలో ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కాల‌నీల నుండి భూ సంబంధిత వివాదాలు …

Read More »

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌కత్వంలో అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొత్తగా బిజినెస్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ పాలక మండలి నిర్ణయించింది. రైత‌న్న‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అందించ‌డంలో భాగంగా బిజినెస్‌ వింగ్‌ ఏర్పాటుకు, బిజినెస్‌ మోడల్‌ను రూపొందించడానికి ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. see also:ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat