తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వివరాలు పంచుకున్నారు. ఆపన్నులకు సహాయం అందించే వారి వివరాలను వెల్లడిస్తూనే….నలుగురికి సహాయం చేయాలనుకునే వారికి మార్గదర్శనం చూపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు లక్షా 20 వేల మందికి ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందిందని మంత్రి కేటీఆర్ వివరించారు. రూ.800 కోట్లను సీఎంఆర్ఎఫ్ కింద గత 46 నెలల కాలంలో విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో …
Read More »మరో కీలక సమావేశానికి మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ సమావేశానికి హజరుకానున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో సౌత్ అప్రికాలోని జోహన్సెస్ బర్గ్ నగరంలో జరగనున్న ఇండియా- సౌత్ అప్రికా బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాలోని భారత హైకమీషనర్ కార్యాలయంతోపాటు భారత్, దక్షిణాప్రికా దేశాల వ్యాపార వాణిజ్య శాఖలు, అక్కడి వాణిజ్య వర్గాలు కలిసి సంయుక్తంగా ఈసదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశంలో భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ …
Read More »హరీష్ రావు కౌంటర్కి టీ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ ..!
తెలంగాణ రాష్ట్ర సమితిపై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్ రావు ఘాటు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ జెండా ఏంటో.అజెండా ఏంటో మరోమారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీలన్నీ బీజేపీకి అనుకూలమన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సోమవారం నాడు సంగారెడ్డిలో …
Read More »నర్సయ్య కుటుంబానికి అండగా ఉంటా..కడియం
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం, ధర్మసాగర్ మండలం, దేవనూర్ గ్రామానికి చెందిన పీరాల నర్సయ్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురైన ఆయన భార్య, కూతురు చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తానని, కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటానని ఉప ముఖ్యమంత్రి కడియం హామీ ఇచ్చారు. నర్సయ్య తనతో పాటు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, …
Read More »కేసీఆర్ను టార్గెట్ చేయబోయి…కామెడీ పాలయిన కాంగ్రెస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇరకాటంలో పడేయాలనుకున్న ప్రతిసారి..ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోందనే చర్చ వినిపిస్తోంది. కేసీఆర్ను ఎదుర్కునేందుకు అంటూ చేస్తున్న పని సొంతంగా వారినే బుక్ చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 25వ తేదీన నాగం జనార్ధన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే నాగం రాకకు ముందే…ఆ జిల్లాలో అగ్గి రాజుకుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 27 న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ స్థలాన్ని ,ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 27న జరగబోయే టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని..ఈ ప్లీనరీ నిర్వహణ కోసం …
Read More »నాలుగు నెలలకు ముందే ….!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సారి ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,బీజేపీ ,టీడీపీ ,వామపక్ష పార్టీలకు చెందిన నేతలకు బిగ్ షాకిస్తూ గతంలో విసిరిన సవాలును రీపీట్ చేశారు. గతంలో వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోను అని శపదం చేసిన సంగతి తెల్సిందే.తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాలు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ …
Read More »ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్
ఈ నెల 27న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్లీనరీ కోసం షెడ్లు, వేదికను తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్న౦ 1 …
Read More »డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ వంద శాతం పూర్తి..సీఎం కేసీఆర్
వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్ కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని …
Read More »