Home / TELANGANA (page 923)

TELANGANA

దళితుడిని భుజాలపై ఎక్కించుకున్న చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు

తెలంగాణ రాష్ట్రంలోని జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయం అరుదైన దృశ్యానికి వేదిక అవుతుంది.బ్రహ్మం ఒక్కటే అన్న అన్నమయ్య సందేశాన్ని అందరికి చాటి చెప్పడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌. జియాగూడలోని రంగనాథస్వామి దేవాలయంలో సోమవారం మునివాహన సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య …

Read More »

వెయ్యి కోట్లతో పాతబస్తీలో మౌలిక సదుపాయాలు..సీఎం కేసీఆర్

హైదరాబాద్ పాతబస్తీలో వెయ్యి కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, కొద్ది రోజుల్లో తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పాతబస్తీని వరదలకు ఆస్కారం లేని, మురికి నీరు రోడ్లపై ప్రవహించని, విద్యుత్ సమస్యలు లేని, మంచినీటి ఎద్దడి లేని, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. …

Read More »

రైతన్నలకు శుభవార్త..!

రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. వ్యవసాయానికి అన్ని విధాలా ఊతమిచ్చేలా తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలకు తోడుగా.. కాలం కూడా కలిసి వస్తోంది. ఖరీఫ్‌ పంటల కోసం సన్నద్ధమవుతున్న రైతాంగానికి.. భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సకాలంలో వానలు కురుస్తాయని ప్రకటించింది. లోటు వర్షపాతం లేకుండా.. సాధారణ వర్షాపాతం నమోదవుతందని పేర్కొంది . ఈ సంవత్సరం  97 శాతం వర్షపాతం నమోదవుతుందని …

Read More »

దేశం ఒక బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది

130 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని , అభివృద్ధిని కాంక్షించే ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కోసం ఈ దేశం ఎదురు చూస్తున్నది . కొన్ని వేల మంది వాటాదారులు , ఎంతో మంది డైరెక్టర్లు కలిసి నడిపే సంస్థలు సక్సెస్ అవుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రజల్లో ఉండి సక్సెస్ అవుతున్న ప్రగతి కాముక ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన కూటమిని ఎందుకు నడపకూడదనే ప్రశ్నను …

Read More »

ప్రో కోదండరాంకు ఉమ్మడి హైకోర్టు గుడ్ న్యూస్ ..!

తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,ఇటివల తెలంగాణ జనసమితి పేరిట సరికొత్త రాజకీయ పార్టీ పెట్టిన ప్రో కోదండరాం కు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉరటనిచ్చింది.తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సరూర్ నగర్లో సమావేశాన్ని నిర్వహించాలని కోదండ రామ్ నిర్ణయం తీసుకున్నారు . అందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు …

Read More »

ఎంజే మార్కెట్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక మోజంజాహీ మార్కెట్ ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.10 కోట్ల ప్రాథ‌మిక అంచ‌నాతో జీహెచ్ఎంసీ పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మోజంజాహీ మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ మొత్తం తిరిగి పరిశీలించారు. చేపట్టబోయే పనుల గురించి అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. మార్కెట్ లోని వ్యాపారులతో …

Read More »

టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వలసల పర్వం మొదలయింది.ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు చూస్తూనే ఉన్నాము .కానీ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు . విషయానికి వస్తే రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో …

Read More »

మరింత కఠినంగా నిబంధనల అమలు..మంత్రి మహేందర్ రెడ్డి

రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు భద్రత నిబంధనలు మరింత కఠినంగా, తప్పకుండా పాటించి ప్రమాదాలను నివారించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ కు చెందిన శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, యువతకు హెల్మెట్ లను ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంల్లో మరణిస్తున్న వారిలో 25 – 35 …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టీ సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 325 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.325 పోస్టుల్లో 169 ఫైర్ మెన్, 129 డ్రైవర్/ఆపరేటర్, 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా , నాలుగు టైపిస్ట్, రెండు జూనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ స్టెనో …

Read More »

నాంపల్లి కోర్టు తీర్పుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారంటే..?

మక్కామసీద్ పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించిన విషయం విదితమే. ఐదుగురు నిందితులైన స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.అయితే ఈ తీర్పు పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో బాధితులకు అన్యాయం జరిగిందన్నారు . 2014 జూన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat