Home / TELANGANA (page 924)

TELANGANA

కాళేశ్వరం – తెలంగాణ పాలిట ఆధునిక దేవాలయం

ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ళక్రితం కనకదుర్గ వారధిని ప్రారంభించారు. అరకిలోమీటరు కూడా ఉండదు. ఇంతవరకూ పూర్తి కాలేదు. కానీ తెలంగాణాలో బహుళార్ధసాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రతి సోమవారాన్ని ‘కాళవారం’ అనలేదు. ముఖ్యమంత్రి వారానికోసారి ప్రాజెక్ట్ ఏరియా కు వెళ్లి రంకెలు వెయ్యడం లేదు. కాంట్రాక్టర్లను, కూలివారిని వేలుచూపి బెదిరించడం లేదు. హెచ్చరించడం లేదు…”ఏయ్ జానారెడ్డి… రాసుకో… 2017 మార్చి కల్లా నీటిని విడుదల చెయ్యకపోతే నాపేరు …

Read More »

మక్కా మసీదు పేలుళ్ళ కేసులో నాంపల్లి కోర్టు సంచలనాత్మక తీర్పు ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో సరిగ్గా పదకొండు ఏళ్ళ ముందు అంటే 2007 మే 18న హైదరాబాద్ మహానగరంలో మక్కా మసీద్ పరిధిలో జరిగిన ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న పేలుళ్ళ కేసులో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది . అందులో భాగంగా మక్కా మసీద్ లో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.అయితే దాదాపు పదకొండు ఏళ్ళ పాటు న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులకు చివరకు నిరాశే …

Read More »

మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …

Read More »

యాదాద్రి ఆలయ పనులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ మేరకు ఆయన  ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను ఆదివారం తన  ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సంవత్సరం  దసరా నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని, ఆలయ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నానని తెలిపారు . Renovation of Yadadri Lakshmi Narasimhaswamy Temple …

Read More »

చారిత్రక కాళేశ్వరంలో రికార్డుల మోత..!.

37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ …

Read More »

కేసీఆర్ గురించి అప‌రిచితుడి మెస్‌జ్‌తో ఆశ్చ‌ర్య‌పోయిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి ఆయ‌న త‌న‌యుడు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ అప‌రిచితుడి నుంచి వ‌చ్చిన ఓ మెసేజ్ ఆశ్చ‌ర్యాన్ని గురి చేసింది. అందుకే త‌న సంతోషాన్ని పంచుకునేందుకు ట్విట్ట‌ర్ వేదిక‌గా దాన్ని అంద‌రికీ చేర‌వేశారు. ఇంత‌కీ అందులో ఏముందంటే…సర్కారీ దవాఖనల్లో ప్రసవించిన తల్లులకు అండగా, పసిబిడ్డ ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌కు పెద్ద అనూహ్య స్పందన వస్తోంది. …

Read More »

వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

గ్రేటర్ వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు వరంగల్ మహానగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో స్మార్ట్ బైక్ సైకిల్ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్ పాల్గొని సైకిల్ నడిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,ప్రభుత్వ అధికారులు,ప్రజలు పాల్గొన్నారని,ఈ నగరంలో కాలుష్య నివారణపై అవగాహణ కల్పించడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని …

Read More »

ఏ.పీ.రంగారావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెడ్ క్రాస్‌ సొసైటీ మాజీ కార్యదర్శి, ప్రముఖ వైద్యుడు ఏపీ రంగారావు(75) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. రంగారావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదలకు వైద్య సేవలందించడానికి, ప్రభుత్వ పరంగా వైద్య సేవలు పెంచడానికి ఏపీ రంగారావు బతికి ఉన్నంతకాలం సేవ చేశారని సీఎం కొనియాడారు. 1942 సెప్టెంబర్‌ 22వ తేదీన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం …

Read More »

ఏపీకి ప్రత్యేక హోదా పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు ..!

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్,ఇటివల తెలంగాణ జనసమితి అనే కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో రాజ‌కీయాల్లో అరంగేట్రం చేయ‌బోతున్న రిటైర్డ్ ప్రొఫెస‌ర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. అంతేకాకుండా అమ‌రావ‌తి నిర్మాణంతో న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా …

Read More »

2019ఎన్నికల్లో టీ-కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి …!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే అంశం మీద క్లారిటీ వచ్చినట్లుంది.గత నాలుగు ఏండ్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ నేతల దగ్గర నుండి తలపండిన సీనియర్ నేతల వరకు అందరూ తమ తమ అనుచవర్గం దగ్గర ..నియోజకవర్గాల్లో మేమే ముఖ్యమంత్రులమని ప్రచారం చేసుకుంటున్న సంగతి విదితమే . తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat