Home / TELANGANA (page 990)

TELANGANA

కేసీఆర్ కిట్ భేష్..కేంద్ర వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి ప్రశంస

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలింతల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి వీపీ సుడాన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలును తెలుసుకునేందుకు కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్‌కు వచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆ బృందం సందర్శించింది. అక్కడ అందిస్తున్న వైద్యసేవల గురించి సిబ్బందిని కేంద్ర బృందం సభ్యులు జాయింట్ సెక్రటరీలు లవ్ అగర్వాల్, అలోక్ సక్సేనా, …

Read More »

ఒక్క రోజు జైలు జీవితం గడిపి..తన చిరకాల వాంఛను తీర్చుకున్న ప్రముఖ బంగారం వ్యాపారి

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జైలు మ్యూజియంలో కేరళ రాష్ర్టానికి చెందిన అంతర్జాతీయ బంగారం వ్యాపారి బాబీ చెమ్మనూర్ ఒక రోజు గడిపారు. రూ.500ఫీజు కట్టి మరీ తన కోరికను తీర్చుకున్నారు. తన ముగ్గురు మిత్రులు ఇంజినీర్ ఆసీన్‌అలీ, ట్రైనర్ ప్రశాంత్, దుబాయ్ జర్నలిస్టు బినయ్‌తో కలిసి జైలుకు వచ్చారు. రూ.2వేలు కట్టి, జైలులో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఖైదీల్లా ఉన్నారు. ఈ సందర్భంగా బాబీ …

Read More »

గ‌ల్ఫ్ కార్మికుల కోసం అవసరమైతే కువైట్‌ వెళ్తా.. మంత్రి కేటీఆర్‌

కువైట్‌లో అక్రమవలసదారులుగా ఉన్నవారికి క్షమాభిక్ష ప్రకటిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఉపయోగించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయకారిగా ఉంటుందని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కువైట్‌లోని ఎన్నారైలను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్‌ తీసుకున్న చొరవ పట్ల గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌&కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్కురి బసంత్‌ రెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ …

Read More »

అవుట‌ర్ లోపల కొత్త మున్సిపాలిటీలు..ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మంత్రి కేటీఆర్‌

అవుటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాలను పురపాలికలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు అన్నారు. ఈరోజు సచివాలయంలో పురపాలక, పంచాయితీరాజ్ శాఖాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, నగర ఎమ్మెల్సీలు, ఎంపీలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. see also : డ‌బుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీల‌క …

Read More »

డ‌బుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీల‌క స‌మావేశం

 పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచే డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌విష‌యంలో రాష్ట్ర పుర‌పాల‌క శాఖ‌మంత్రి కేటీఆర్ మ‌రో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.  తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలో ఎక్క‌డ లేని విధంగా నిరుపేద‌ల‌కు నాణ్య‌త‌తో కూడిన విశాల‌మైన రెండు ప‌డ‌క గ‌దుల‌ను నిర్మిస్తుంద‌ని, ఇంత‌టి మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి సామాజిక బాధ్య‌తగా  సిమెంట్ కంప‌నీలు తోడ్పాటునందించాల‌న్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమ‌వారం స‌చివాల‌యంలో ఉక్కు …

Read More »

కుల‌వృత్తుల‌కు పూర్వ‌వైభ‌వం..నాయీ బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి రూ.250 కోట్లు

తెలంగాణ ప్ర‌భుత్వం కుల‌వృత్తుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమం, అటవీ శాఖ‌ల మంత్రి జోగు రామ‌న్న వెల్ల‌డించారు. అంత‌రించి పోతున్న కుల వృత్తుల‌కు పూర్వ వైభ‌వం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ కాన్ఫ‌రెన్స్ హాల్ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆధునిక శిక్ష‌ణ పొందిన నాయీ బ్రాహ్మ‌ణుల‌కు చెందిన 138 యువ‌తీ, యువ‌కుల‌కు కిట్స్‌, ధ్రువ‌ప‌త్రాల‌ను మంత్రి జోగు రామ‌న్న అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి …

Read More »

యూనివ‌ర్సిటీల్లో 1551 పోస్టుల భ‌ర్తీకి సీఎం కేసిఆర్ ఓకే

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భ‌ర్తీని వేగ‌వంతంగా ముందుకు తీసుకుపోతోంద‌ని విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. తెలంగాణ యూనివర్శిటీలను పటిష్టం చేస్తోందని వివ‌రించారు. తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్ర‌సంగించారు.  విశ్వవిద్యాలయాల్లో 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారని ఈ సంద‌ర్బంగా ఆయ‌న వివ‌రించారు. see also …

Read More »

మనిషికి ఒక్కటే పుట్టుక.. పది మందికి జీవితాన్ని పంచండి..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయడమే కాకుండా రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతు బజారు భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధిపేటలోని పాత రైతు బజారు ఒకప్పుడు నూకసాని కుంట. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి …

Read More »

తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!

తెలంగాణ కుంభమేళ..ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర . ఈ జాతర గత నెల 31 నుండి ఈ నెల 3వరకు జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతరకు సుమారు కోటి మందికి పైగా దర్శించుకున్నారు.అయితే ఈ నెల 2 న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.ఈ సందర్బంగా మేడారం జాతరపై ఉపరాష్ర్టపతి వెంకయ్య …

Read More »

తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక హంగులతో తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారు. కార్పొరేట్ కార్యాలయం తరహాలో నిర్మించిన ఈ భవనాన్ని ఇవాళ ( సోమవారం ) రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంబించారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ..సిద్ధిపేటలోని పాత రైతు బజారు ఒకప్పుడు నూకసాని కుంట. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat