Home / TELANGANA (page 997)

TELANGANA

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలతో దుసుకపోతున్న ఎమ్మెల్యే పుట్ట మధు..!

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ప్రజా సేవే ధ్యేయంగా  2011 ఏప్రిల్ 19 న ప్రారంబించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి,స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతూ ..తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు నిత్యం ప్రజాసేవ చేస్తూ మంథని నియోజకవర్గంలో దుకుకుపోతున్న తెలంగాణ ఉద్యమకారుడు,మంథని ఎమ్మెల్యే పుట్ట మధు.. వచ్చే మార్చి నెలలో 200 సాముహిక వివాహాలు జరిపించి ఇప్పటివరకు మంథని నియోజకవర్గంలో …

Read More »

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు..కడియం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా తెలుగు భాషను ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా రూపొందించాలన్నారు. తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేయడంపై ఈ రోజు సచివాలయంలో ఉప …

Read More »

రేపు ప్రతిఒక్కరూ మౌనం పాటించాలి.. టీ సర్కార్ ఆదేశం

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆదేశాలు జారీచేసింది.రేపు జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేపథ్యంలో స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసి వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల …

Read More »

ఎన్నారైల మనసు గెలుచుకుంటున్న కేసీయార్

సౌజన్యం : ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు నాలుగేళ్లక్రితం కేసీయార్ కు , నేటి కేసీయార్ కు తేడా ఎవరైనా గమనించారా? అధికారం చేబూనిన తొలిరోజుల్లో ప్రతిపక్షనాయకుల విమర్శలకు కొంచెం ఘాటుగా జవాబిచ్చేవారు ఆయన. గత కొద్దీ మాసాలుగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత దూషణలు చేసినా, కేసీయార్ అసలు సమాధానము ఇవ్వడం లేదు సరికదా… తన పార్టీవారిని కూడా ఇతర పార్టీల నాయకులను దూషించవద్దు, దుర్విమర్శలు చెయ్యవద్దు …

Read More »

సర్పంచ్ ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగురేసిన టీఆర్‌ఎస్

ఇవాళ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయదుందిబి మోగించింది.వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం నియోజక వర్గంలోని సుజాత నగర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 1126 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలిచింది. ఇక.. అశ్వారావుపేట నియోజక వర్గం అన్నపురెడ్డిపల్లి పంచాయతీలో 381 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కీసరి చిట్టెమ్మ ఘన విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం …

Read More »

కలెక్టర్‌ ఆమ్రపాలికి సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఫోన్‌

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి ఈ నెల 26న జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆమె ప్రసంగించేటప్పుడు పలుమార్లు అకారణంగా నవ్వడంతో పాటు గణాంకాల దగ్గర తడబడ్డారు. మధ్యలో ‘ఇట్స్‌ ఫన్నీ’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్పీ సింగ్‌ స్పందించారు.ఈ మేరకు ఆయన సోమవారం ఆమ్రపాలితో ఫోన్‌లో మాట్లాడారు. గణతంత్ర …

Read More »

ఉత్తమ్ ,రేవంత్ రెడ్డిలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన రేవంత్ రెడ్డి కి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ  టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమి కట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ ఉన్నట్టు కనబడుతోందని అన్నారు. ఎన్ని కూటములు కట్టినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన …

Read More »

తనకు ఎక్కువగా నచ్చిన పుస్తకం ఏంటో చెప్పిన మంత్రి హరీష్

నిత్యం ప్రాజెక్టుల వెంట తిరిగి ,సమీక్షలు జరిపే తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తనకు ఎక్కువగా నచ్చిన పుస్తకం ఏంటో చెప్పారు.నిన్న( ఆదివారం ) ఎన్టీఆర్‌స్టేడియంలో హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు సభలో అయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఈ రోజుల్లో సెల్‌ఫోన్లు వచ్చాక చేతిగడియారాలు, రేడియోలు, కెమెరాలు పోయాయని, పుస్తకం విలువ మాత్రం తగ్గలేదన్నారు. పుస్తక ప్రదర్శనను 31 జిల్లాలకు …

Read More »

మేడారం జాతరలో బైక్ అంబులెన్సుల సేవలు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క-సారక్కల జాతరకు మేడారం సిద్ధమైంది.జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.ఈ క్రమంలో ట్రాన్స్ పోర్ట్ సదుపాయం సరిగా లేని భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలందించడానికి 10 బైక్ అంబులెన్స్ లు కేటాయించింది . …

Read More »

మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం…

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం లభించింది.ఇవాళ ఉదయం 4గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు ,పార్టీ సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat