Home / TELANGANA (page 999)

TELANGANA

అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్ప‌ద మృతి

అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తున్న‌ వెంకన్నగారి కృష్ణ చైతన్య అనుమానస్పద స్థితిలో క‌న్నుమూశారు. పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ఇంట్లోని తన రూం నుండి శుక్రవారం ఉదయం బయటకు రాకపోవటంతో అనుమానంతో పోలీసులకు ఇంటి యజమాని సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు తీసి చూడగా మంచం మీదే కృష్ణ చైతన్య చనిపోయి ఉన్నారు. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్. కాగ్నిజెంట్ సంస్థ ఆన్‌సైట్‌పై మూడున్నరేళ్ల క్రితం కృష్ణ …

Read More »

గొప్ప మనసున్న మహారాజు..సీఎం కేసీఆర్..!

“మనసున్న మారాజు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్” అని మరోసారు రుజువయ్యింది .తాజాగా . రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన గొదెల కుమారస్వామి, మంజుల దంపతులు కుటుంబంతో కలిసి వరంగల్ బీట్‌బజారులో హమాలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న వీరి కుమార్తె జ్యోత్స్న బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చిన్నారికి వైద్య చికిత్స కోసం ఆర్థికసాయం అందజేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు వేలేరు సర్పంచ్ విజయపురి మల్లికార్జున్‌ను …

Read More »

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ( ఆదివారం ) పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మహిళా, శిశుసంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల …

Read More »

గ్రూప్ 4 కొలువ‌ల భర్తీ ప్ర‌క్రియ‌కు స‌న్నాహాలు..

గ్రూప్‌4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల ప్రక్రియను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు టీఎస్‌పీఎస్‌సీ వేగవంతం చేసింది. సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో భేటీ అయ్యారు. దాదాపుగా మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రస్తుతం గ్రూప్‌ 4 కేటగిరీలో ఎనిమిది వందల ఖాళీలు ఉన్నాయని తెలిపిన టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మరిన్ని …

Read More »

ఫ‌లిస్తున్న మంత్రి కేటీఆర్‌ క‌ల‌..!

సర్కారీ విద్యను మరింత నాణ్యవంతంగా, నైపుణ్యాల మేళవింపు ఉండేలా కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. కార్పొరేట్‌ స్కూళ్లలో అవలంభించే విధానాలను సర్కారీ స్కూళ్లలో కూడా అందుబాటులోకి తెచ్చేలా పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉత్తీర్ణత పెంచడం, నైపుణ్యాల వృద్ధి కోసం ఈ ఒప్పందాన్ని చేసుకుంది. టీహబ్‌లో రూపొందిన స్టార్టప్‌ ఇగ్నిఫైతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్టార్టప్‌ విద్యార్థుల్లోని అవగాహన స్థాయిలను పరీక్షిస్తుంది. …

Read More »

‘పద్మ’కు మేము అర్హులం కాదా..?

పద్మ అవార్డుల ఎంపిక లో కొన్ని రాష్ట్రాల కే పెద్ద పీట వేస్తూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలను పట్టించుకోకపోవడం పై టీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ బి .వినోద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు .పద్మ అవార్డులకు నిర్దేశించిన మార్గదర్శకాలకు దగ్గ ప్రతిభ తెలంగాణ లో చాలా మంది కవులు కళాకారులకు ఉన్నా వారిలో ఒక్కరు కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక కాకపోవడం నిరాశ …

Read More »

కోదండ‌రాంను దొంగదెబ్బ తీసిన కాంగ్రెస్‌..!

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు కాంగ్రెస్ పార్టీ త‌న మార్కు రాజ‌కీయం ఏంటో చూపించింది. క‌లిసి సాగుదామ‌ని ప్ర‌తిపాదించిన కాంగ్రెస్‌..అలాటి ఆలోచ‌న‌లోనే ఉంచుతూ ఏకంగా వెన్నుపోటు పొడిచింద‌ని అంటున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను గ‌ద్దెదించుదాం…మ‌నం ఏక‌మ‌వుదాం…అంటూ ప్ర‌క‌టించిన తెలంగాణ జేఏసీకి దిమ్మ‌తిరిగే షాకిచ్చింది.గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో టీజేఏసీ నాయకుడు భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేటకు చెందిన భూపతిరెడ్డితో ఆయ‌న స‌న్నిహితులు కాంగ్రెస్ కండువా …

Read More »

మేడారం జాతరకు స్పెషల్ ట్రైన్స్..!

ఈ నెల 31 నుండి ఫిబ్రవరి ౩ వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జతరకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసిన విషయం తెలిసిందే.ఈ జతరకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక RTC బస్సులను నడుపుతున్ననట్లు ప్రకటించగా..ఇప్పుడు రైల్వే కూడా స్పైషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడపనుంది.ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు దక్షిణమధ్య …

Read More »

శ్రీనివాస్‌ హత్య..నిజాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ కర్నె

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ  భర్త ,కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను  హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్పష్టం చేశారు.ఇవాళ అయన టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ..శ్రీనివాస్ హత్యకు కారకులైన వారికి కఠినంగా శిక్ష పడాలన్నారు.ఈ హత్యపై న్యాయ విచారణ జరగాలన్నారు.ప్రధాన నిందితులైన మల్లేష్,రాంబాబు,శరత్ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఈ సందర్బంగా నల్లగొండ  ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో …

Read More »

మేడారం జాతరలో సాంస్కృతికోత్సవాలు.. గిరిజన జానపద కళలకు ప్రాధాన్యం..

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో సాంస్కృతికోత్సవాలను ఘ నంగా నిర్వహించనున్నారు. ఈ నెల 31, వచ్చేనెల 1, 2 తేదీల్లో మూడురోజులపాటు జరిగే జాతరలో 31 జిల్లాల జానపద, గిరిజన కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు వందలమంది కళాకారులు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు రాష్ట్ర సాం స్కృతిక సారథి కళాకారులు తెలంగాణ ఆటపాట నిర్వహించనున్నారు. ఇందుకోసం పర్యాటకశాఖ ప్రత్యేక వేదికను సిద్ధం చేసినట్టు ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.  గిరిజన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat