Home / Uncategorized (page 50)

Uncategorized

తెలంగాణ సమస్యలను వెంటనే పరిష్కరించండి..!!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూడిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమాడిని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం , ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్తించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుండడం, కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతున్నదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి …

Read More »

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ..!

ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు కృషి చేస్తూ ముందుకు పోతున్నారు ఆయనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపుడి గాంధీ. ఈ నేపథ్యంలో గత పన్నెండు రోజులుగా భారీ వర్షాలతో,తీవ్రమైన వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతున్న సంగతి తెల్సిందే.. వరదలతో ,వర్షాలతో అనాధికారంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి …

Read More »

గల్ఫ్ లో ఉన్నవారికి మంత్రి కేటీఆర్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు.. యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన …

Read More »

కేర‌ళ అభాగ్యులకు ట్రూజెట్ ఆపన్న హస్తం 

a tru initiative by tru jet for kerala

వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన కేర‌ళ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందించేందుకు విమాన‌యాన సంస్థ ట్రూజెట్ ముందుకొచ్చింది. మూడు రోజుల పాటు ఉచితంగా వ‌స్తువుల‌ను ర‌వాణా చేయ‌టంతోపాటు కేర‌ళ‌లోని వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన ప్ర‌యాణికుల‌ను ఉచితంగా చెన్నై, హైద‌రాబాద్ తీసుకు రావాల‌ని నిర్ణ‌యించింది. వ‌ర‌ద బీభ‌త్సంతో అత‌లాకుత‌ల‌మైన కేర‌ళ‌ను ఆదుకునేందుకు ప‌లు ప్ర‌భుత్వాలు , స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకొచ్చి స్థానిక ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌రమైన మందులు, దుస్తులు,ఆహారం మొద‌లైన‌వి సేక‌రిస్తున్నాయి. వాటిని కేర‌ళ‌కు త్వ‌ర‌గా …

Read More »

మ‌హాత్మ గాంధీ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని గుర్తు చేసిన వైఎస్ జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇవాళ స్వాతత్య్ర‌దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. కాగా, విశాఖ జిల్లా ఎర్ర‌వ‌రంలో జ‌రిగిన స్వాతం్ర‌త్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, వంద‌నం చేశారు. అయితే, స్వాతంత్య్ర వేడుకల‌కు అర్థం చెబుతూ వైఎస్ జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో నాడు …

Read More »

గుంటూరు జిల్లా మొత్తం హై టెన్షన్.. ఎక్కడికక్కడ వైసీపీ నేతల అరెస్టులు.. ఆగ్రహంలో వైసీపీ..!

గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్‌ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …

Read More »

ఆముగ్గురి డైరక్షన్ లో గూండాలు విజయవాడ, దెందులూరు నుంచి పెట్రోల్ క్యాన్లతో వచ్చి…!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో గతంలో కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలు దగ్ధం కావడానికి చంద్రబాబే ప్రధాన కారకుడనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఘటన ఇన్నిరోజులైనా దోషులని శిక్షించలేదట. కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించి శాంతిభద్రతల పేరుతొ ఉద్యమాన్ని అణచటానికి చంద్రబాబు వేసిన పక్కా స్కెచ్ గా అర్ధమవుతోంది. ఉండవల్లినుంచి చంద్రబాబు డైరెక్షన్ చేస్తే అదే రైలులో విజయవాడలో దేవినేని ఉమా మనుషులు, బోండా ఉమ గుండాలు ఎక్కారని, …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే స్మగ్లర్లకే డాన్‌ …భార్యను బెదిరించి ఏం చేశాడో తెలుసా

గుంటూరు జిల్లా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు …

Read More »

సిస్టర్స్ ఫర్ చేంజ్..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్..!!

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపట్టిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమం పట్ల ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇన్స్పైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను చేపట్టారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోతున్న పరిస్థితిని తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు మహేష్ బాబు.ఈ సందర్భంగా ఎంపి కవిత మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో …

Read More »

కరుణానిధి అమర్ రహే అంటూ.. పిడికిలి బిగించిన సీఎం కేసీఆర్

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కరుణానిధి అభిమానులు అయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్కేర్ వద్ద కలైంజర్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.అయితే అంతకంటే ముందు అయన పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat