టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైల్లో కూర్చొని పీసీసీ పదవి ఎందుకు ఆశిస్తున్నారని రేవంత్ను ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చను సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. రేవంత్రెడ్డి అనుచరులు ఫేస్బుక్లో చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని చెప్పారు. రేవంత్ అనుచరులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారి అరాచకాలను అడ్డుకోవాలని టీపీసీసీని కోరారు.కాంగ్రెస్ పార్టీ …
Read More »Blog Layout
ఢిల్లీలో కూడా తలుపులు మూసేసారు..లక్నో వైపే అందరి చూపులు !
కరోనా ఎఫెక్ట్ ప్రస్తుతం మనుషులు కన్నా ఐపీఎల్ పైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే కరోనా జనం ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా సోకుతుందో. దాంతో ఈ ఐపీఎల్ ప్రమాదంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బెంగళూరు తరహాలోనే ఈ మెగా ఈవెంట్ ను రద్దు చేసారు. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై లో నిర్వహిస్తుండగా రెండవది 30న ఢిల్లీలో …
Read More »రేవంత్ పై టీఆర్ఎస్ ఎంపీ పిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి వ్యవహారం లోక్ సభలో కూడా ప్రస్తావనకు వచ్చింది.ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు స్పందిస్తూ “చట్టబద్దంగానేపోలీసులు కేసు పెట్టారు. అందుకే రేవంత్ ను అరెస్టు చేశారని టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. …
Read More »అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేం..పవన్…!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే పవన్ కూడా వల్లె వేస్తున్నాడు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే మూడేళ్లు జైలు శిక్ష అని సీఎం జగన్ చట్టం తీసుకురావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కుట్రలకు …
Read More »ప్రభాస్ దెబ్బకు సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ కు షాక్ !
సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో. ఈ సినిమాలు పండగ రేస్ లో బ్లాక్ బ్లాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు వీరు 40 నుంచి 55కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ తో చేస్తున్న కొత్త …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ కేయి ప్రభాకర్ రాజీనామా
ఏపీలో వలసల రాజకీయం మొదలైంది. ప్రతిపక్షం టీడీపీని వీడి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో సీఎం సొంత జిల్లా కడప నుండి ఇద్దరు కీలక నేతలు వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, ఇప్పుడు …
Read More »గూగుల్ ఉద్యోగికి కరోనా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తమ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు గూగుల్ సంస్థ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు కొన్ని గంటలు అతను ఆఫీసులో విధులు నిర్వర్తించాడని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని …
Read More »నెల్లూరులో కరోనా కలకలం..థియేటర్లు అన్నీ బంద్ !
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువశాతం సినీ పరిశ్రమపై పడింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా లేనప్పటికీ టాలీవుడ్ ను కలవరపరుస్తుంది. బయట దేశాలలో షూటింగ్ లు పెట్టుకునేవారికి ఇప్పుడు అవన్నీ వాయిదా వేసుకోక తప్పదని చెప్పాలి. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ఇటలీ నుండి వచ్చిన ఒక విద్యార్ధికి వైరస్ …
Read More »చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!
స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా …
Read More »చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!
స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా …
Read More »