ప్రేమ పేరుతో 19 ఏళ్ల యువకున్ని 45 ఏళ్ల మహిళ కిడ్నాప్ చేసినట్లు యువకుని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం రాయచూరులో చోటు చేసుకుంది. ఫిర్యాదిదారు నిర్మల ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేది. నిర్మల కుమారుడు నరేష్ (19) మహబళేశ్వర సర్కిల్ వద్ద గల ఉడుపి హోటల్లో పని చేసేవాడు. అదే హోటల్లో చంద్రిక (45) అనే మహిళ కూడా పనిచేసేది చంద్రిక తన కొడుక్కి మాయమాటలు చెప్పి …
Read More »Blog Layout
వర్మ ట్వీట్ కు కరోనా కూడా మాయం అవ్వాల్సిందే..!
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ పై సంచలన ట్వీట్ చేసాడు. మామూలుగా అయితే వర్మ ట్వీట్ చేస్తే 90శాతం అతడిని వ్యతిరేకిస్తారు, అలాంటిది ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో చుస్కుంటే వర్మ సానుకూలంగానే వ్యవహరించారు. ఆ ట్వీట్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఇక ఆ ట్వీట్ విషయానికి వస్తే ప్రియమైన వైరస్, నువ్వు చాలా …
Read More »బ్రేకింగ్ న్యూస్…మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ !
మహిళల టి20 ప్రపంచ కప్లో భాగంగా నేడు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్, భారత జట్లు …
Read More »జగన్ గ్రేట్ …ఎన్నికల్లో పోటీ చేయం..మాజీ ఎంపీ జె.సి దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హ్యాట్సాఫ్ అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పౌరుషానికి పోటి చేసిన అనర్హత వేటు,జైలు …
Read More »పవన్కల్యాణ్కు భారీ షాక్ ఇచ్చిన అమిత్షా…ఇదీ అసలు సంగతి…!
అదేంటీ…జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడే అమిత్షా పవన్కు ఏం షాక్ ఇచ్చాడనుకుంటున్నారా…అదేనండి.. మార్చి 15 న హైదరాబాద్లో సీఏఏకు అనుకూలంగా పవన్ కల్యాణ్తో కలిసి, కేంద్రమంత్రి అమిత్షా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ను లను తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా, పవన్ల …
Read More »తూగో జిల్లాలో టీడీపీ గూండాగిరిపై మండిపడిన జక్కంపూడి రాజా…!
టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన పుత్రరత్నం లోకేష్లకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. కుప్పం, విశాఖలో చంద్రబాబును ప్రజలు అడ్డుకుని తిప్పి పంపించగా…తూగో జిల్లాలో పురుషోత్తపట్నం రైతులు లోకేష్ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రైతుల టెంట్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ప్రజా చైతన్యయాత్రలో భాగంగా …
Read More »తప్పు చేశానాని ఒప్పుకున్న రకుల్ప్రీత్సింగ్..అందుకే అవకాశాలు తగ్గాయంట
రకుల్ప్రీత్సింగ్ తెలుగు ప్రేక్షకులను తన అందాలతో ఖుషీ పరిచింది. దీంతో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. యువ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఇదంతా చకచకా జరిగిపోయింది. వెనుదిరిగి చూస్తే ఇప్పుడు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. లక్కీగా తమిళంలోనే రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. మరో చిత్రాన్ని శివకార్తికేయన్తో చేస్తోంది. ఇకపోతే తెలుగులో చాలా గ్యాప్ తరువాత ఒక చిత్రంలో నటిస్తోంది. …
Read More »గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. గవర్నర్ను సీఎం కేసీఆర్ కలిసి బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ …
Read More »వాట్సాప్ లో సరికొత్త ఫీచర్
ఫేస్బుక్కు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్ యూజర్లు పాస్వర్డ్ను ఉపయోగించడం ద్వారా తమ చాట్ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్ ప్రొటెక్ట్ బ్యాక్ అప్స్ అనే ఫీచర్ పేరుతో న్యూ అప్డేట్ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్ అందుబాటులో …
Read More »ఈ ఫోటో చూస్తే డర్టీ పిక్చర్ 2 చూసినంత ఆనందంగా ఉందట !
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కొత్త హీరోయిన్లతో కలకల్లాడుతుంది. కాని ఎప్పుడొచ్చామన్నది కాదు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నాము అనేది ముఖ్యమని నిరూపించింది శ్రియా. నలబై పైబడుతున్న ఇంకా ఇరవయ్యేలా ముద్దుగుమ్మలానే కనిపిస్తుంది. పెళ్ళైనా ఇంకా ఆ ఊపు తగ్గలేదని చెప్పాలి. మరోపక్క తాజాగా ఓ ఈవెంట్ కి వెళ్ళిన ముద్దుగుమ్మ తన డ్రెస్ తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది. ఆ డ్రెస్ …
Read More »