Blog Layout

చంద్రబాబూ నీది నిస్సహాయత స్థితి.. ఏ క్షణంలోనైనా అగాథంలో పడిపోతావ్ !

పాపం చంద్రబాబు ఈ వయస్సులోని కూడా ఎంత కష్టపడుతున్నారో. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు గాని చివరి ఫలితం మాత్రం శూన్యమని చెప్పాలి. చంద్రబాబు కష్టపడడం అంటే ప్రజలకోసం అనుకున్నారేమో ముమ్మాటికీ కాదు కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే ఇదంతా అని చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన …

Read More »

ఐపీఎల్ అప్డేట్: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ !

ఎప్పుడెప్పుడా అని  ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. ఈమేరకు సర్వం సిద్దం చేసారు. మరోపక్క జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యం ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఐపీఎల్ కు ముందువరకు ఆ జట్టుకు సారధిగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉండేవాడు. అతడి సారధ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అతడి స్థానంలో …

Read More »

పేదలకు ఇండ్ల స్థలాలపై పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి..!

ఏపీలో చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కొంత మేర పేదలకు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు, ఆయన మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమరావతిలో పేదలకు ఇండ్ల పట్టాలపై పవన్ స్పందిస్తూ.. వివాదాలకు తావు లేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఈ …

Read More »

దిల్ రాజుకు పెళ్ళి అయిందా..!

టాలీవుడ్ పెద్ద నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్న‌ట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. అప్ప‌టి నుండి సింగిల్‌గా ఉన్న దిల్ రాజు కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో త‌న ఫ్యామిలీలోని 30 ఏళ్ళ అమ్మాయిని వివాహ‌మాడార‌ని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వేడుక‌గా జ‌రిగిన ఈ పెళ్ళిలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే …

Read More »

చంద్రబాబుని వెంటాడుతున్న మానసిక వ్యాధి..ఇవిగో లక్షణాలు !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయానికి ఇక తెరపడినట్టే అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఏవేవో మాయమాటలు ప్రజలకి చెప్పి చివరికి గెలిచిన తరువాత మాటలు మార్చేసి అందరికి చుక్కలు చూపించాడు. దాంతో ఏపీ ప్రజలు బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో ఓటమిని భరించలేకపోతున్న బాబు వైసీపీ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని విశ్వ ప్రయత్నాలు …

Read More »

ఏపీలో 42 గ్రామ న్యాయాలయాలకు గ్రీన్ సిగ్నల్ !

ఏపీలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి గ్రామ న్యాయాలయంలోనూ గ్రామ న్యాయాధికారిగా జూనియర్ సివిల్ జడ్జిని నియమించనున్నారు. అలాగే ప్రతిచోటా న్యాయాధికారితో పాటుగా మరో నలుగురు సిబ్బందిని నియమిస్తారట. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం – 8, అనంతపురం – 2, చిత్తూరు – 1, తూర్పుగోదావరి -1, కృష్ణ – 2, కర్నూల్ …

Read More »

బ్రేకింగ్.. సీరియల్‌ కిల్లర్‌ జూలీ సూసైడ్ అటెంప్ట్.. ఎందుకంటే.?

ఇటీవల కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్‌ కిల్లర్‌ జూలీ అమ్మా జోసెఫ్‌ ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్‌ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం తన చేతిని కోసుకుంది. దాంతో జైలు అధికారులు ఆహెను చికిత్సకోసం కోజికోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జూలీ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆస్తికోసం 18 ఏళ్లకే సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ మర్డర్ చేసింది. అంతేకాదు.. …

Read More »

ఈఎస్‌ఐ స్కామ్‌లో సంచలనం రేపుతున్న విజిలెన్స్ నివేదిక..!

ఏపీలో ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెంనాయుడు పీకల్లోతు ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో పలు అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ …

Read More »

రోజూ నల్లా నీళ్లు వస్తున్నాయా?

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పట్టణ ప్రగతిలో భాగంగా జనగాం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ,భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని పదమూడవ వార్డులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ స్థానికులను వారు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీ 13వ వార్డులో పాదయాత్రలో భాగంగా …

Read More »

భూపాలపల్లి కలెక్టర్ కు జేజేలు

తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ ను నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి మహమద్ చేసిన పనికి అంతా జేజేలు పలుకుతున్నారు. ఫించన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధురాలికి అండగా నిలవడంతో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలోని గుర్రంపేట గ్రామానికి చెందిన అజ్మీరా మంగమ్మ(70)ఫించన్ కోసం నిన్న బుధవారం కలెక్టర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat