Blog Layout

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు

వారం రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్త . టాలీవుడ్ మెగాస్టార్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌ కనిపించబోతున్నారని..మెగాస్టార్‌ చిరంజీవికి సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు అతిథి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలోనే ఈ విశేషం జరగనుందని టాక్‌. ఇప్పటివరకూ మహేశ్‌బాబు తాను హీరోగా నటించని ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’ చిత్రాలకు వాయిస్‌ అందించారు. ఒకవేళ వార్తల్లో ఉన్నట్లు చిరంజీవి …

Read More »

4.5 ఓవర్లు..ఒక ఓవర్‌ మెయిడిన్‌.. 12 పరుగులు 10 వికెట్లు

దేశవాళీ మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్‌–19 వన్డే టోర్నీలో భాగంగా కడప జిల్లా కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌ బౌలర్‌ కశ్వీ గౌతమ్‌ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున టెస్టుల్లో అనిల్‌ కుంబ్లే, దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్‌ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్‌ సింగ్‌ గతంలో …

Read More »

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు (67) గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్‌ చింతల్‌బస్తీలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబీకులు నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయనకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ …

Read More »

సీఎం కేసీఆర్‌తో ట్రంప్‌ కరచాలనం

  రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను ట్రంప్‌ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరచాలనం చేశారు. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..వరల్డ్ Xl జట్టును ప్రకటించిన బీసీబీ !

బంగ్లాదేశ్ వ్యవస్థాపక ఫాదర్ మరియు మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ పుట్టిన శతాబ్ది సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఆసియా XI మరియు ప్రపంచ XI ల మధ్య రెండు టీ20 మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. దీనిని ఎంతో వైభవంగా చెయ్యాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లు ఢాకాలోని షేర్ ఇ బంగ్లా స్టేడియం లో మార్చ్ 18 మరియు 21న జరగనున్నాయి. ఈ రెండు …

Read More »

ప్రధాని పక్కనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఆ బ్రీఫ్ కేస్ ఏమిటా అని.. ఎప్పుడైనా ఆలోచించారా ?

భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ రక్షణ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధాని దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ఎస్పీజీ కమాండోలు రక్షణ కల్పిస్తారు. ప్రధాని కంటే ముందే ఒక టీమ్ అక్కడికి వెళ్లి క్లియరెన్స్ ఇచ్చాకనే మరో టీమ్ వలయంలో ప్రధాని అక్కడకి వస్తారు. అయితే మనం చూసినట్టు అయితే ప్రధాని పక్కనే ఉండే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ …

Read More »

సెహ్వాగ్ శిష్యుడు ఉన్నాడో లేడో తెలీదు గాని.. శిష్యురాలు మాత్రం వచ్చేసినట్టే !

షెఫాలీ వర్మ..ప్రస్తుతం ఎవరినోట విన్నా ఈమె పేరే వినబడుతుంది. ఈ 16 సంవత్సరాల మహిళా క్రికెటర్ ఇప్పుడు ప్రపంచ జట్లను వణికిస్తుంది. ఎలాంటి బౌలర్ కైనా చుక్కలు చూపిస్తుంది. బంతి పడితే బౌండరీకి వెళ్ళాల్సిందే అన్నట్టుగా ఆడుతుంది. భారత్ మెన్స్ జట్టుకు డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఎలాంటి ఆరంభం ఇస్తాడో అదే తరహాలో మహిళ జట్టుకు ఈ ప్లేయర్ ఆరంభం ఇస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచంలో …

Read More »

ట్వీట్స్ ద్వారా కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తరపోవల్సిందే..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవారిలో భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లి ఒకడని చెప్పాలి. తన ఆటతో కెప్టెన్సీతో అభిమానులను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం సంపాదన పరంగా భారత్ మాజీ కెప్టెన్ ధోనిని మించిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే తమ ట్వీట్ లతో భారీగా డబ్బులు సంపాదించే వ్యక్తులతో టాప్ 5 లో కోహ్లి చేరాడు. ఈ జాబితాలో క్రికెటర్స్ లో కోహ్లి ఒక్కడే …

Read More »

ఎంపీ నందిగం సురేష్‌పై దాడిలో..నూటికి నూరుపాళ్లు చంద్రబాబు హస్తం..ఇదిగో సాక్ష్యాలు

గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం సంచలనం రేపుతుంది. అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ …

Read More »

ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్..?

యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ వచ్చిన తరువాత దీన్ని చూసి అన్ని దేశాలు లోకల్ లీగ్స్ పెట్టడం జరిగింది. కాని ఎన్ని వచ్చినా ఐపీఎల్ ప్రత్యేకతే వేరని చెప్పాలి. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బాట్స్మెన్ మరియు హిట్టర్ జాస్ బట్లర్ మాటల్లో వింటే” ఐపీఎల్ టీ20 ప్రపంచ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat