తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కమిషనర్ల వివరాలు ఇలా ఉన్నాయి…. 1. ఎండీ జకీర్ అహ్మద్ – కల్వకుర్తి మున్సిపాలిటీ 2. ఆకుల వెంకటేశ్ – బెల్లంపల్లి మున్సిపాలిటీ 3. ఆర్. త్రయంబకేశ్వర్రావు – లక్సెట్టిపేట మున్సిపాలిటీ 4. గోన అన్వేష్ – నాగర్కర్నూల్ …
Read More »Blog Layout
సంచలనం… 2 వేల కోట్ల స్కామ్పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిగిన ఐటీ దాడులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక రాజకీయ ప్రముఖుడి పీఎస్పై జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల అక్రమలావాదేవీల స్కామ్ బయటపడిందని, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించారని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ వ్యవహారం దాగి వుందని ఐటీ శాఖ ప్రెస్నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్నోట్ ఆధారంగా 2 వేల కోట్ల అవినీతి స్కామ్లో …
Read More »పట్టణాలను ఆదర్శంగా మార్చాలి..సీఎం కేసీఆర్
తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, …
Read More »కర్నూల్ జిల్లాలో ఈ చిన్నారి మాటలకు జగన్ ఫిధా.. ‘మామయ్యా’ అంటూ
వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది. ‘ఇంత గొప్ప …
Read More »బ్రేకింగ్..తెల్లకార్డుదారుల బాగోతంలో పరిటాల సునీత వర్గీయులపై విచారణ..!
అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల అమరావతిలో దాదాపు 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు దాదాపు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు బినామీలుగా …
Read More »నేను, అభి రామ్ ఫస్ట్ నైట్ జరుపుకున్న ప్లేస్ మాయం చేసేస్తున్నారు !
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తరువాత మల్లా కామెంట్స్ మొదలుపెట్టింది. అప్పట్లో సురేష్ బాబు కొడుకు రానా తమ్ముడు అభిరామ్ నేను ప్రేమించుకున్నామని కాని చివరికి మోసం చేసి వదిలేసాడని ఎన్నో ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి ప్రూఫ్స్ లుగా వారు కలిసి ఉన్న పిక్స్ పెట్టింది. అందులో ఒక లిప్ లాక్ కూడా ఉందట. అయినప్పటికీ ఆ …
Read More »కండక్టర్ వేషాలు..నడిరోడ్డు మీదే చెంప చెల్లుమనిపించిన యువతి !
బెంగళూరులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.21ఏళ్ల యువతి కేఎస్ఆర్టీసీలో బెంగలూరు నుండి హసన్ వెళ్తున్న సమయంలో కండక్టర్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే ఆమె తెలివిగా ధైర్యసాహసాలతో తన మొబైల్ ఫోన్లో వీడియో తీసి బెల్లూర్ క్రాస్ వద్ద మిడ్ వేలో దిగే ముందు ఆ కండక్టర్ ను చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన శనివారం జరిగింది. అతన్ని అలనే వదిలేయకుడదని తన తల్లితండ్రులు, ఫ్రెండ్స్ సహాయంతో పోలీసులకు …
Read More »బిగ్ బ్రేకింగ్… బయటకు వచ్చిన ఐటీ శాఖ పూర్తి స్థాయి పంచనామా పత్రం.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..!
ఏపీలో 2 వేల కోట్ల స్కామ్పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం. హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలు బయటపడ్డాయని ఐటీ శాఖ ప్రెస్నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 వేల కోట్ల స్కామ్లో చంద్రబాబు, లోకేష్లపై సీబీఐ …
Read More »పెళ్లి తరువాత నితిన్ భవిష్యత్తు..భార్య చేతులో దంచుడే..ఎందుకంటే?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈమేరకు మొన్ననే నిశ్చితార్ధం కూడా జరిగింది. వీరిద్దరూ గత 8సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కనపెడితే నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడిన నితిన్ నాకు ఇష్టమైన …
Read More »కర్నూల్ నడి బొడ్డున టీడీపీ నేతలకు పట్ట పగలే చుక్కలు చూపించిన ..సీఎం జగన్
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్ కంటి వెలుగు పథకం అందించే దిశగా చేపట్టిన …
Read More »