Blog Layout

శ్రామికుడు అతడే..నాయకుడు అతడే..అతడే జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసిన జగన్ పోలవరం ప్రాజెక్టుపై నిబద్ధతతో ముందుకెళ్తున్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు అమ్మఒడి పథకాలకు శ్రీకారం చుట్టారు అలాగే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో …

Read More »

అనిల్ , రామ్ కాంబినేషన్ లో ఓ లవ్ స్టొరీ..!

అనిల్‌ రావిపూడి  దర్శకత్వం లో  హీరో రామ్ పోతినేని నటించనున్నాడు.గతంలో అనిల్, రామ్ తో ఓ చిత్రం తెరకెక్కించాలని ప్రయత్నం చేసినా పలు కారణాల వల్ల రామ్‌ ఆ సినిమా చేయలేకపోయారు. దాంతో ఆ కథను రవితేజకు వినిపించి ‘రాజా ది గ్రేట్‌’ తెరకెక్కించారు. తాజాగా అనిల్‌.. రామ్‌ కోసం ఓ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం మహేష్‌ బాబు కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ …

Read More »

ఇది చూస్తే పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్ ఆత్మహత్య చేసుకుంటాడేమో..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ తీసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఒక విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది బంతిని బౌండరీ వైపుకు తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్ 42వ ఓవర్లో డేవిడ్ వార్నర్ డీప్ లెగ్ వైపు …

Read More »

ఎమ్మార్వో ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి  పాల్పడిన తండ్రీకూతుళ్లు..!

తెలంగాణా లో ఓ వ్యక్తి ఎంఆర్ఓ పై కిరోసిన్ పోసి హతమార్చిన సంఘటన మారువకముందే ఏపిలో విజయనగరం జిల్లా ఎస్.కోట లో తండ్రి కూతుళ్లు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆత్మహుతి కి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.తమ భూములు ఆక్రమించుకుంటున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీ వాసులైన తండ్రీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసారు. బర్మా కాలనీలో గొర్లె అప్పారావు, తన కుమార్తె …

Read More »

అమెరికా డ్రోన్ తయారీ కంపెనీ..ఇక ఆంధ్రలో కూడా..?

అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్‌ తయారీ కంపెనీ డీజేఐ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నది. డ్రోన్లపై జరుగుతున్న పరిశోధనలకు గాను నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో డ్రోన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ సీఈవో ఆళ్ల రవీంద్ర రెడ్డి తెలియజేసారు. డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం  కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీని ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెల్పారు పెట్టుబడులను ఆకర్షించడం కోసం …

Read More »

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష …

Read More »

సీఎం జగన్ ను రెండు కోరికలు కోరిన పీవీ సింధు..!

ప్రపంచ బ్యాడ్మింటన్‌ అభిమానులకు పరిచయం అవసరంలేని పేరు పివి సింధు అనడంలో అతిశయోక్తి లేదు. అతి చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌ లో ప్రపంచ 2 వ ర్యాంకు ను సాధించిన  ఘనత సింధుకే దక్కుతుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్రా లో డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కలిశారు.టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న …

Read More »

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు తృటిలో తప్పిన  ప్రమాదం..!

టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.వేంటనే కారు బెలున్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నక్కపల్లి జంక్షన్‌ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్‌ డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. ఆయన్ను వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »

మొత్తానికి నాలుగో స్థానానికి ప్లేయర్ దొరికేసాడట..పంత్, శాంసన్ కాదు..మరెవరూ ?

భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఉన్న సమస్య ఒక్కటే..అదేమిటంటే నాలుగో స్థానం కోసమే. ప్రపంచకప్ తర్వాత నుండి ఈ స్థానంపై మరింత ఆశక్తి నేలకొనింది. మరోపక్క ఈ ప్లేస్ లో రాహుల్, రాయుడు, పంత్ వంటి ఆటగాళ్ళు ఆడినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అయితే భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ దీనికి సరైన ప్లేయర్ శ్రేయస్ ఐయ్యర్ అని అన్నారు. అతడికి ఛాన్స్ ఇస్తే ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat