Blog Layout

అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించండి…సీఎం జగన్ ఆదేశాలు !

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో స్పందన గురించి జగన్ అధికారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్లకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో అర్జీ ఇవ్వ‌డానికి వ‌చ్చేవారిని చిరున‌వ్వుతో స్వాగ‌తించాలని, ఇచ్చిన ప్ర‌తి అర్జీని సీరియ‌స్‌గా తీసుకోవాలన్నారు. మ‌న‌సా, వాచా , క‌ర్మ‌ణా ప‌ని …

Read More »

ఏం చేస్తున్నావో నీకైనా అర్దమవుతుందా..దర్శకులు ఫైర్ !

కీర్తి సురేష్..తమిళ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్. తన నటనతో, మాటలతో ఎంతటివారైనా ఇట్టే కరిగిపోతారు. ఈ ముద్దుగుమ్మ రేమో, భైరవ, సర్కార్ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి చివరిగా టాలీవుడ్ లో సావిత్రి బయోపిక్ మహానటిలో చూడడం జరిగింది. ఈ సినిమాలో కీర్తి సావిత్రి పాత్రలో జీవించేసిందని చెప్పాలి. ఇందులో తన నటనకు గాను నేషనల్ అవార్డు …

Read More »

విజయశాంతి అతడి టార్గెట్.. చివరికి వర్కౌట్ అయ్యింది !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనీల్ వరుసగా తాను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు మహేష్ తో తీసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో పోషిస్తుంది. దాదాపు 13ఏళ్ల తరువాత మల్లా రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక అసలు …

Read More »

తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ మరోసారి అవకాశం కల్పించారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండని సూచించారు. అందరూ ఉద్యోగాల్లో చేరండని, హాయిగా ఉండడని చెప్పారు. ఎటువంటి షరతులు పెట్టమని, ఉద్యోగాల్లో కార్మికుల చేరండన్నారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం …

Read More »

కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!

డిసెంబర్ నెలలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు ఫార్మట్లకు జట్లు ప్రకటించగా తాజాగా వెస్టిండీస్ కూడా స్క్వాడ్ ని ప్రకటించింది. వెస్టిండీస్ కు రెండు ఫార్మట్లకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా పోల్లార్డ్, నికోలస్ పూరన్ ను ప్రకటించారు. అయితే మొదటి టీ20 హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక కరేబియన్స్ జట్టు …

Read More »

రాజధానిలో అలజడి రేపడానికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..వీడియో వైరల్…!

చంద్రబాబు అమరావతి పర్యటనలో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. బాబు కాన్వాయ్‌ వెళుతుంటే..దారివెంట జై చంద్రబాబు అంటూ ఓ రేంజ్‌లో నినాదాలు ఇచ్చారు.. బస్‌లో కూర్చున్న చంద్రబాబు వారిని చూసి ఉబ్బిపోయిన చంద్రబాబు తనదైన స్టైల్లో రెండు వేళ్లు చూపించుకుంటూ..మురిసిపోయారు. అయితే బాబుగారి టూర్‌కు అసలు సిసలైన టీడీపీ కార్యకర్తలే ముఖం చాటేశారంట..ఐదేళ్లు రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకుండా.. .ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఐదు నెలలలో ఏం చేయలేదని..ఎలా …

Read More »

చంద్రబాబు జీవితం అంతా నటనే..బయటకు మాత్రం ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. ఆయన విషయానికి వస్తే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ ప్రజలపై ప్రేమ, అభిమానం చూపలేదనే చెప్పాలి. మరోపక్క అధికారాన్ని మాత్రం చాలా బాగా ఉపయోగించుకున్నాడు. అది కూడా రాష్ట్రము బాగుకోసం కాదు తన సొంత వాళ్ళకోసం, కుటుంబం కోసమే అని చెప్పాలి. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిపై …

Read More »

హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులుఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు …

Read More »

యువత ఉద్యోగాల విషయంలో కూడా అడ్డుపడుతున్నావ్..ఇక మారవా బాబూ?

2014 అధికారంలోకి వచ్చాయక నిరుద్యోగుల కల నెరవేరుతుందని ఎంతో ఆశపడ్డారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమని చెప్పి అందరిని నమ్మించిన బాబు చివరికి గెలిచాక అందరిని నట్టేట ముంచేసాడు. దాంతో రాష్ట్రంలో యువత మొత్తం చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. జగన్ నమ్మి ఓట్లు వేసినందుకు నిరుద్యోగ యువతకు సరైన న్యాయం చేస్తున్నారు జగన్. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat