అనుష్క శెట్టి బాహుబలి సీక్వెల్ తో ప్రపంచ స్థాయికెదిగిన సీనియర్ అగ్రహీరోయిన్. మొదట్లో కథాంశపరమైన చిత్రాల్లో … ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్న సీనియర్ టాప్ హీరోయిన్.వరుస విజయాలతో టాలీవుడ్ కోలీవుడ్ లతో సంబంధం లేకుండా తన నటనతో.. అందంతో అన్ని వర్గాల ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ముద్దుగుమ్మ. ఈ అమ్మడు ప్రస్తుతం నిశ్శబ్ధం …
Read More »Blog Layout
టీడీపీ ప్రధాన నాయకుల ముఖ్య అనుచరుడు కత్తితో దాడి..!
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి..బాధితులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. నంద్యాల సీఎస్ఐ చర్చిలో గతంలో సెక్రటరీగా పనిచేసిన పట్టణానికే చెందిన గంగూ ఆనంద్ చర్చికి సంబంధించిన సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏడాది కిందట 300 మంది నిరుద్యోగుల వద్ద దాదాపు రూ.7 కోట్లు దండుకున్నాడు. బాధితుల్లో అధికంగా …
Read More »వెంకటేష్ కు స్పెషల్ ట్రీట్ అదుర్స్…డేట్ ఫిక్స్..?
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంక సీనియర్ నటుడు వెంకీ విషయానికి వస్తే అతడు చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు. వెంకీ చేస్తున్నమల్టీ స్టారేర్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇంక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని …
Read More »మీరు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?
మీరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. మరి ముఖ్యంగా మోకాళ్ల నొప్పులంటూ.. కీళ్ల నొప్పులంటూ తెగ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. అయితే వాటిని వాడటం వలన చాలా దుష్ప్రభవాలు ఉన్నాయనంటున్నారు పరిశోధకులు. వయసు మళ్లిన వాళ్లు ,మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రకమైన మాత్రలను వాడుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఈ మాత్రలు ధీర్ఘకాలంలో నొప్పిపై అంతగా ప్రభావం చూపవని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో శరీరంపై …
Read More »బాబు పాదం మోపితే శని ఎంటర్ అయినట్టే..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
గత ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు చోట్ల టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అడుగుపెడితే ఎక్కడైనా నాశనమే అనడానికే ఉదాహరణ కూడా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ఇదంతా చంద్రబాబు దయవల్లె అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఇక్కడ అడుగుపెట్టకుండా ఉంటే కాంగ్రెస్ కు కనీసం రెండు సీట్లు ఐనా పెరిగి ఉండేవేమో మరి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి. …
Read More »నెరవేరనున్న పేదవాడి సొంతింటి కల
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలోని పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నది. అందులో భాగంగా మొత్తం రూ.6,992 కోట్లతో 1.35 లక్షల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »దేశ వ్యాప్తంగా మిషన్ భగీరథ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చమైన తాగునీరు అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు కూడా …
Read More »చంద్రబాబు చేతకాని తనం ఎలా బయటపడిందో చూడండి..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా అని అనిపిస్తుంది. గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజలకు కావాల్సిన వాటికోసమే పోరాడి అప్పటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. కాని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం తాను దారుణంగా ఓడిపోయడనే కోపం తో ప్రభుత్వంపై ఏదోక నింద వెయ్యాలని చూస్తున్నాడు. దీనిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి …
Read More »ఆ స్టార్ హీరోకి నేనే బాస్ -పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
పూజా హెగ్డే చూడగానే మత్తెక్కించే అందం.. ఒక్కసారి చూస్తే రాత్రి కుర్రకారుకు కలలోకి వచ్చే సోగస్సుల రాణి. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ హీరోయిన్ పూజా. ఇటీవల మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి మూవీలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు అదే మెగా కాంపౌండ్ హీరో అయిన …
Read More »శశిధర్కు సీఎం జగన్ భరోసా..!
డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై …
Read More »