మోటో జీ మార్కెట్లోకి సరికొత్త మోడల్ ఉన్న స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఆ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందామా.. మోడల్: మోటో జి8 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ : అండ్రాయిడ్ 9పై ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 665 డిస్ ప్లే :6.3 ఇంచులు రిజల్యూషన్ : 1080X2280 పిక్సల్స్ ర్యామ్ : 4 జీబీ స్టోరేజీ : 64జీబీ రియర్ కెమెరా : 48+16+5 మెగా పిక్సల్ ఫ్రంట్ …
Read More »Blog Layout
తెలంగాణలో ప్రతి ఇంచు నాదే..!!
తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “హుజూర్ నగర్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. అందులో ఒక భాగం కాళేశ్వరంలో విజయం సాధించాం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ.గోదావరి నీళ్లతోటి పునీతం కావాలి. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలి. మహబూబ్నగర్లో …
Read More »హుజుర్నగర్ గడ్డపై సీఎం కేసీఆర్ వరాలజల్లు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు హుజూర్ నగర్ లో జరిగిన ప్రజాకృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ” హుజూర్నగర్ ఓటర్లకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో నీలాపనిందలను విశ్లేషణ చేసి, బల్లగుద్ది మరీ, హుజూర్నగర్ తీర్పు ఇచ్చింది. ఇది మామూలు విజయం కాదు..మీరు ఇచ్చిన …
Read More »జనసేనానిపై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరతపై స్పందించిన పవన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇసుక విధానం సరిగా లేదని, రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. కొత్తగా తెచ్చే 6వేల ఇసుక లారీలకు జీఎస్టీ తగ్గించేందుకు ప్రభుత్వం తెచ్చిన 486 …
Read More »ఆడపిల్లల పాలిట అన్నయ్య ఎంపీ సంతోష్ కుమార్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్య సభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మరుగుదొడ్డి సదుపాయం లేక మహబూబాబాద్ జిల్లాలో ఇబ్బందిపడుతున్న బాలికల సౌకర్యం కోసం సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపి సంతోష్ కుమార్ తక్షణమే తన ఎంపీలాడ్స్ నిధుల నుండి కావలసిన నిధులను మంజూరు చేశారు. దీనివల్ల మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా ఇబ్బందిపడుతున్న ఆడపిల్లల పాలిట అన్నయ్య లాగా మారాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. …
Read More »మీ ఇంటి బిడ్డగానే ఉంటా.. శానంపూడి సైదిరెడ్డి
హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానని సీఎం కేసీఆర్ ముందు, మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నానని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభకు విచ్చేసిన అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మావలకు, అత్తలకు, బావలకు, స్నేహితులకు పేరుపేరున ప్రతీఒక్కరికి వందనాలు, పాదాభివందనం తెలియజేస్తున్నా. నన్ను, మిమ్మల్ని నమ్మి టీఆర్ఎస్ పార్టీ …
Read More »కాటికి పంపాల్సిన కొడుకు కడుపుకోత మిగిల్చిపోతే ..ఆ తల్లిదండ్రుల ఆవేదన
ఇష్టపడిన మహిళతో పెళ్లికి అడ్డంకులు ఎదురవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన సురేష్ అదే గ్రామానికి చెందిన వివాహిత రాయల్ నాగమణిని ప్రేమలోపడ్డాడు. భర్తతో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా ఉంటున్న నాగమణికి తోడుగా ఉంటానని, ఆమె బిడ్డకు తండ్రిలేని లోటు తీరుస్తానని బాసచేసాడు. దాంతో వయసులో చిన్నవాడైనప్పటికీ సురేష్ ప్రేమకు నాగమణి సరేనంది. దీంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇద్దరిమధ్యా వివాహేతర …
Read More »చంద్రబాబుకు నిజంగా ఇది షాక్ న్యూస్..వంశీతో పాటు మరో 10 మంది టీడీపీకి గుడ్ బై
కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న …
Read More »సీఎం జగన్ ఆగ్రహం..వేంటనే డీజీపీకి, కలెక్టర్కు ఆదేశాలు జారీ
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి …
Read More »బిగ్ బాస్ లో నేడు ఎలిమినేషన్ అయ్యోది ఎవరో అప్పుడే లీక్
బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి నుండి ఒకరు బయటకి వెళ్లనున్నార. ప్రస్తుతం నామినేషన్లో శ్రీముఖి, శివజ్యోతి, అలీ, వరుణ్ సందేశ్ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ టిక్కెట్ టూ ఫినాలేకి వెళ్ళగా, నిన్న రాత్రి బాబా భాస్కర్ టిక్కెట్ టూ ఫినాలే ఛాన్స్ దక్కించుకున్నారని బిగ్ బాస్ తెలిపారు . అయితే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ వస్తుండగా, ఈ ఆదివారం దీపావళి కావడంతో నేడు ఎలిమినేషన్ …
Read More »