Blog Layout

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..కేంద్ర మంత్రులకు టీటీడీ ఛైర్మన్ ఆహ్వానం…!

సెప్టెంబర్ 30 వ తారీఖు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులుగా వివిధ వాహనాలపై దర్శన భాగ్యం కలిగించనున్నాడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూల నుంచి ప్రముఖులు, భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో బ్రహ్మోత్సవాలలో  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు …

Read More »

రివర్స్ టెండరింగ్ పై జీవీఎల్ కామెంట్స్

ఏపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటినుంచే పలు సంచలన మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విష‌యంలో కూడా రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు జగన్ శ్రీకారం చుడ‌తామంటూ సీఎంగా ప్ర‌మాణ‌ స్వీకారం నాడే ప్ర‌క‌టించారు. అందుకు అనుగుణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టులో కాంట్రాక్టుల‌ను రివ‌ర్స్ టెండ‌రింగ్ కు పిల‌వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం తీసుకోవడం తద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా జరగడం పట్ల పలువురు దీనిపై …

Read More »

ముంబై, చెన్నైల్లో ఏం జరుగుతుందో చూసాం.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా రాదని, చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నగరాలు, …

Read More »

చంద్రబాబును ఆ భయం వణికిస్తుందా..అందుకేనా ఓలెక్ట్రా బస్సులపై పచ్చ మీడియా పిచ్చి ఆరోపణలు…!

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు..రాజధాని డ్రామా, పల్నాటి డ్రామా, కోడెల ఆత్మహత్య డ్రామా, గ్రామవాలంటీర్ల పరీక్షా పేపర్ లీక్ డ్రామా..ఇలా వరుసగా ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఎన్ని డ్రామాలు ఫెయిలైనా ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లడం మాత్రం చంద్రబాబు ఆపడం లేదు. తాజాగా రివర్సె టెండరింగ్‌తో ప్రభుత్వానికి 743 కోట్ల …

Read More »

జక్కన్న నువ్వు మామోలోడివి కాదయ్యా…ఒక్కసారిగా అభిమానులకు జోష్ తెప్పించావ్ !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఒక అద్భుతమైన, భారతదేశం గర్వించదగ్గ నటుడు, డాన్సర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జక్కన్న బాహుబలి గురించి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అయితే రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ఇప్పుడు అందర్నీ …

Read More »

18 ఏండ్ల క్రితం ఇదే రోజు ఇక్కడే కలిసాం..

రాజమౌళి సినిమాలకు జనాల్లో ఉన్న క్రేజ్ మాములు క్రేజ్ కాదు ఆ విషయం అందరికి తెలిసిందే. అతని డైరెక్షన్ లో వచ్చే సినిమాలకు జనాలు ఎగబడి ఎదురు చూస్తుంటారు. అలాంటి జక్కన్న ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఇంకేలా ఉంటుంది. అభిమానులకు మైండ్ పోతుంది. సరిగ్గా అదే జరుగుతుంది. త్రిబుల్ ఆర్ గురించి ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చినా… జనాలు ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. తాజాగా రాజమౌళి, ఎన్టీఆర్ ట్వీట్ …

Read More »

భీమవరంలో పవన్ ఓటమిపైనా చిరంజీవి స్పందన.. అది మాత్రం ఒప్పుకోలేదు..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. తమిళనాడులోని ప్రముఖ నటులైన కమల్హాసన్ రజనీకాంత్ ఉద్దేశించి రాజకీయపరంగా చిరంజీవి పలు వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి రాక పోవడమే మంచిది అంటూ తన అభిప్రాయం చెప్పారు చిరంజీవి. ఈ సందర్భంగా తనకు రాజకీయంగా ఎదురైన చేదు అనుభవాలను తాజాగా సైరా ప్రమోషన్లో భాగంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు …

Read More »

ఏపీఎస్పీలోని టైపిస్టు వల్లు పేపర్ లీక్ అయ్యిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీఎస్పీలోని టైపిస్టు పేపర్ లీక్ చేసిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడని, ఇప్పుడు ఎస్కేయూ నుంచి లీక్ అయిందని కంపు చేస్తున్నాడన్నారు. అలాగే ఒక కోచింగ్ సెంటర్ నుంచి 100 మంది సెలక్ట్ అయ్యారని చెప్పి జిల్లాకు పదివేల ఉద్యోగాలన్న సంగతి దాచి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. మరో …

Read More »

ఆపదలో ఉన్న అఖిల్ కు ప్రభాస్ సాయం..ఎలా ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. అది కూడా ఒక్క నార్త్ లోనే ఈ …

Read More »

10వ తరగతి పరీక్షల్లో ఇకపై మాస్ కాపీయింగ్ కుదరదు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాష్ట్ర రాష్ట్ర ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్రలో ప్రముఖంగా ప్రస్తావించిన అంశం విద్యార్థులు చదువు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఎక్కువగా విద్యపై దృష్టి పెట్టారు. విద్యతోనే వారి జీవితాల్లో పేదల బతుకుల్లో మార్పు వస్తుందని అదే అభివృద్ధి అంటూ జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మ ఒడి, పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ పథకాలకు శ్రీకారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat