Blog Layout

Telengana Rains : రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..

Telengana Rains తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఈ మేరకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ముందు ముందు ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రాబోయే నాలుగు …

Read More »

Brs Mlc Kavitha : ఈడీ విచారణలో అవకతవకలు జరుగుతున్నాయి.. కవిత న్యాయవాది భరత్

mlc kavitha says It hub works reached the final stage

Brs Mlc Kavitha బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది సోమ భారత్ చట్ట ప్రకారం విచారణ జరగలేదని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నేతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామని తీర్పుకు అనుకూలంగా తమ నడుచుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణను ఎదుర్కొంటున్న …

Read More »

58,59 జీవో పట్టాల పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

అనేక సంవత్సరాలుగా సమస్యలలో ఉండి సరైన ధ్రువపత్రాలు లేని వారు హక్కులు లేని వారి ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పట్టాలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. కల్లూరులో జీవో 58, 59 ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పంపిణీ చేశారు. 120 గజాల లోపు భూమిని నిరుపేదలు జీవో 58 ద్వారా హక్కులు పొందవచ్చునని అన్నారు. …

Read More »

రూ.2,28,540 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

ఏపీ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 11.43శాతమని, స్థూలవృద్ధిలో రాష్ట్రం …

Read More »

ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

తెలంగాణలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో కాలనీ వాసుల సౌజన్యం రూ.1 లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను   ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ …

Read More »

అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన శాసనసభ్యులు అడ్డుతగులుతున్నారు. తాను బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగులుతుండటంతో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, ఏలూరి సాంబశివరావు, బాలకృష్ణ, అశోక్ తదితర టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు …

Read More »

ఢిల్లీకి సీఎం జగన్

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఆంధ్రప్రదేశ్ సీఎం .. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు   ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి జగన్ రేపు శుక్రవారం  ప్రధానమంత్రి నరేందర్ మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

Read More »

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద చాయలు అలుముకుంటున్నాయి. ఈ ఏడాదిలో పలువురు ప్రముఖులను తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోతుంది. తాజాగా మిధునం లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు సినీ అభిమానులకు అందించిన ప్రముఖ నిర్మాత ..సాహితీ వేత్త మొయిద ఆనందరావు కన్నుమూశారు. ఏపీలోని విశాఖపట్టణంలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న బుధవారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నో అవార్డులతో పాటు పలు …

Read More »

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం

ఏపీ లో ఈరోజు గురువారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ తరపున నర్తు రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అయిన నర్తు రామారావు కు ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పడగా.. స్వతంత్ర అభ్యర్థికి నూట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat