తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు. ఈ …
Read More »Blog Layout
షాకింగ్ న్యూస్….సెక్స్ రాకెట్లో మాజీ ముఖ్యమంత్రి..మాజీ మంత్రులు..హీరోయిన్లు
తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్తో భారీ సెక్స్ రాకెట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో.. ‘ఆ’ మూలాలు మధ్యప్రదేశ్ అగ్ర నాయకత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సెక్స్ రాకెట్ కుంభకోణంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …
Read More »బాబు అను”కుల” పత్రికలకు షాక్…రీడర్షిప్లో దూసుకుపోయిన సాక్షి…!
ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకులంగా వార్తలు వండివారిచ్చే రెండు ప్రధాన పత్రికలు క్రమంగా తమ పాఠకులను కోల్పోతున్నాయా..సాక్షి పత్రికకు ఆదరణ పెరుగుతుందా..తాజాగా వెల్లడైన పత్రికల రీడర్షిప్లో వెల్లడైన విషయాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు కమ్మగా వంతపాడుతూ…టీడీపీకి పచ్చపాతంగా వార్తలు రాస్తూ, ప్రత్యర్థులపై విషం చిమ్మే రెండు ప్రధాన పత్రికలకు కాలం చెల్లే సమయం దగ్గరలోనే ఉంది. ఒక పత్రిక మీడియా మొఘలుగా పేరుగాంచిన …
Read More »అరటి పండ్లతో ఆరోగ్యం
అరటిపండ్లను తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. మరి అరటి పండ్లు తింటే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి రోజు రెండు అరటి పండ్లను తీసుకొవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తపోటు ,గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు చాలా మంచిది అని అంటున్నారు డిప్రెషన్ ,అందోళన ఒత్తిడి …
Read More »ఫ్లిప్ కార్ట్ లో భారీ బంపర్ ఆఫర్..అతి తక్కువ ధరకే హెచ్డీ ఎల్ఈడీ టీవీ!
ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ అగ్రగామి థాంప్సన్ టీవీ కోసం భారతదేశంలో ప్రత్యేకంగా లైసెన్సింగ్ హక్కులు పొందిన ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారీ రాయితీలను తమ అత్యుత్తమ విక్రయాలు కలిగిన టీవీలపై ప్రకటించింది. వీటిలో ఫ్రెంచ్ బ్రాండ్ యొక్క తాజా శ్రేణి అధికారిక ఆండ్రాయిడ్ 4కె టీవీలు సైతం ఉన్నాయి. ఈ రాయితీలు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు జరిగే 5 రోజులూ అందుబాటులో ఉంటాయి. 24 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ …
Read More »నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
వరుసగా లాభాలతో దూసుకుపోతున్న దేశీయ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఈ రోజు బుధవారం ఉదయం లాభాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు ఎండింగ్లో మాత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో 38,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 11,440 వద్ద ముగిసింది. దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్బీఐ నాలుగేళ్ల తర్వాత తన షేర్ విలువలో 7.7% నష్టాన్ని చవిచూసింది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.
Read More »ప్రముఖ కమేడియన్ వేణుమాధవ్ మృతి…ఉత్తమ్కుమార్ రెడ్డి సంతాపం…!
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇవాళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. తాజాగా వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన …
Read More »వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..రైతు రుణమాఫీ పథకం రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసింది. గత టీడీపీ హయాంలో ఉన్న 4, 5 విడతల బకాయిలను నిలిపివేసింది. రూ. 7,959 కోట్ల చెల్లింపులను ఆపేసింది. ఈ ఏడాది మార్చి 10న టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ని రద్దు చేసింది. 4, 5 విడతల మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని కలిపి గత ప్రభుత్వం జీవో 38 …
Read More »208వ ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆకట్టుకున్న సీఎం జగన్ ప్రసంగం
ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అన్నారు. 208వ ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును …
Read More »బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ సాయం చేశాడా..?
ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలోని దేవీ పట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్య బోల్తా పడిన ఒక బోటు ప్రమాదంలో తెలంగాణ ,ఏపీలకు చెందిన పలువురు మృతి చెందడమే కాకుండా పదమూడు మంది మృతదేహాలు లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు టాలీవుడ్ స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో కుటుంబానికి రూ ఐదు లక్షల చొప్పున చనిపోయిన …
Read More »