అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ,మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఈ రోజు సోమవారం ఉదయం తీహార్ జైలుకెళ్లారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ను కలవడానికి వారు వచ్చారు. చిదంబరాన్ని పరామర్శించి .. ధైర్యం చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ …
Read More »Blog Layout
ఆమెపై టీడీపీ నేతలు కుల వివక్ష చూపించారు.. ఈరోజు ఆమె ఒకరి ప్రాణాలు కాపాడింది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఓ మంచి పనిపట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా విజయవాడలో ఉదయాన్నే ఓ టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ సందర్భంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ ప్రమాదం చూశారు.. పెదకాకాని వద్ద అటుగా వెళుతున్న బైక్ టైర్ పగలడంతో ఆ బైక్ అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో వెనుకనుండి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.. దాంతో సదరు వ్యక్తికి …
Read More »దేశంలో ఏకైక సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి హారీష్ రావు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కలెక్టర్ వెంకట రెడ్డి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” వృద్ధులకు,వితంతువులకు ఆసరా రెండు వేల …
Read More »శివప్రసాద్ అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చిత్తూరు మాజీఎంపీ, టీడీపీ సీనియర్ నేత, నటుడు డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అగరాలలో ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా అగరాల గ్రామమంతా కన్నీటిపర్యంతమైంది. సాంప్రదాయబద్ధంగా ఆయన అల్లుడు వాసు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు శివప్రసాద్ అమర్హై అంటూ నినాదాలు చేశారు. శివప్రసాద్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అగరాలలో జరిగిన అంత్యక్రియల ఏర్పాట్లను రాజకీయాలకు అతీతంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా భారీసంఖ్యలో …
Read More »ఈ సీజన్లో ఇదే బెస్ట్ ప్రోమో ..రాహుల్ గొంతు వినగానే పునర్నవి ఫీలింగ్
బిగ్ బాస్ లో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ అందర్నీ షాక్లోకి నెట్టేసిన నాగార్జున అది తూచ్ అని చెప్పటంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా శనివారం రాహుల్ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎలిమినేట్ అయ్యాడని నమ్మించి గేమ్ ఆడించి ఆఖరి క్షణంలో అబద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో రాహుల్ లేకపోతే బిగ్బాస్ చూడటమే ఆపేస్తానని కొందరు అభిమానులు శపథం పూనారు. కానీ …
Read More »శ్రీరాంసాగర్ కళకళ
ఎగువ ప్రాంతాల నుండి వస్తోన్న వరదప్రవాహాంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టులోకి డెబ్బై నాలుగు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. నిన్న ఆదివారం సాయంత్రానికి మొత్తం ఐదు టీఎంసీల మేర వరద వచ్చి ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 1090అడుగులైతే తాజాగా నీటి మట్టం 1079.80అడుగులు ఇంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31టీఎంసీలైతే ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం …
Read More »బ్లాక్ టీ వలన లాభాలు
బ్లాక్ టీ త్రాగడం వలన చాలా లాభాలున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. బ్లాక్ టీ త్రాగడం వలన లాభాలేంటో తెలుసుకుందాం. బ్లాక్ టీ త్రాగడం వలన నోటికి సంబంధించిన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది ఆస్తమా నుంచి ఉపశమనం కల్గిస్తుంది గుండె సంబంధిత జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది శరీర బరువు తగ్గిస్తుంది. కొవ్వును కూడా కరిగిస్తుంది డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలానికి చెందిన మేఘన అనే బాలిక గత కొంత కాలంగా వెన్నుముక సమస్యతో తీవ్రంగా బాధపడుతుండేది. తంగళపల్లిలోని ఇందిరానగర్లో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆశోక్ కు లహారి అనే భార్య, భావన మరియు మేఘన ఇద్దరు కూతుళ్లు. భావన తొమ్మిది… మేఘన ఏడో తరగతి చదువుతున్నారు. …
Read More »తన వీరాభిమానికి కాజల్ ఆఫర్
కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …
Read More »రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త తెలిపారు. ఏపీ గవర్నమెంట్ తమ ఉద్యోగుల పదోన్నతి నిబంధనల్లో ఊహించని సడలింపు ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే ఇకనుంచి కనీస సర్వీసు కేవలం రెండేళ్లు ఉంటే సరిపోతుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులతో పాటు జీవోఎంఎస్ నంబర్ 175 ను జారీ చేశారు. ఇంతకుముందు జీ.వో.నెం.627 ప్రకారం 1983 డిసెంబరు 21 నుంచి 2014 …
Read More »