Blog Layout

బిగ్ బాస్ నుండి మహేష్ ఔట్..మొత్తం లగేజీతో వెంటనే వెళ్లిపో అని చెప్పిన బిగ్ బాస్

తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 8వ వారం వచ్చేసింది. ప్రతి వారం ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిందే. అందులో భాగంగా ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుంటుంది. అయితే ఈ సారి అదివారంకంటే ముందే అంటే ఈరోజు అనగ (శుక్రవారం) రోజు మహేష్ ను బిగ్ బాస్..మొత్తం లగేజీతో ఇంట్లో వాళ్లందరికి గుడ్ బై చెప్పి ఇంటి నుండి వేళ్లి …

Read More »

మమతా బెనర్జీకి షాక్

పశ్చిమ బెంగాల్ సీఎం,టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. కలకత్తా నగర మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్టు నుంచి రక్షణ కల్పించే స్టేను ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. అంతేకాకుండా రాజీవ్ కుమార్ అరెస్టుపై సీబీఐ నిర్ణయం తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన శారద చిట్ ఫండ్ కుంభకోణంపై సిట్ కు సారధ్యం వహించిన రాజీవ్ కుమార్ …

Read More »

శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ…వితిక ఫీలింగ్

బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలతో సాగుతుంది. ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ పెద్ద చర్చకే దారి తీసిన సంగతి తెలసిందే. తాజాగా మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్‌ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే …

Read More »

ఎన్నికలను అలా నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర ఉప ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీ పర్యటనలో భాగంగా డిఫెన్స్ ఎస్టేట్ డీజీ దీపా బజ్వాను కలిశారు. రానున్న జనవరి నెలలో జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో మహరాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లోని కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ …

Read More »

తన చెల్లి చూపించిన యువకుడిని లవ్ చేసిన హీరోయిన్ తాప్సీ.. పెళ్లి ఎప్పుడో తెలుసా

2010 వ సంవత్సరంలో వ‌చ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైయ్యింది అందాల భామ తాప్సీ. ఈ సినిమా త‌ర్వాత మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, వీరా, మొగుడు వంటి చిత్రాల‌లో న‌టించింది. మరి కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ చెక్కేసింది. హిందీలో మంచి క‌థాంశం ఉన్న చిత్రాల‌ని ఎంపిక చేసుకుంటూ స్టార్ స్టేట‌స్ అందుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయ‌ణంకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై …

Read More »

సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..?

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వచ్చ అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …

Read More »

సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పని చేస్తున్న సత్య నాదేళ్ల ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి. సత్య నాదేళ్ల తండ్రి,మాజీ ఐఏఎస్ అధికారి అయిన యుగంధర్ కన్నుమూశారు. అప్పట్లో తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు హాయాంలో యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుంగధర్ పనిచేశారు. దేశంలో గ్రామీణాభివృద్ధి శాఖలో పలు అత్యంత కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా తనదైన ముద్రవేశారు. ఎల్బీ శాస్త్రి …

Read More »

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

మీకు ఎస్బీఐలో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో ఈ బ్యాంక్ నుండి లావాదేవీలు జరుపుతున్నారా.. అయితే మీకే గుడ్ న్యూస్. అసలు విషయానికి వస్తే ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త ఏమిటంటే తమ ఖాతాల్లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని తగ్గించింది. పట్టణాల్లో గతంలో ఐదు వేలుండగా దాన్ని మూడు వేలకు తగ్గించింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో గతంలో ఉన్న రెండు వేల నుంచి కేవలం వెయ్యి రూపాయలకు …

Read More »

రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. కేబినేట్ లోనూ తీర్మానం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల నియామక చట్టంలో పలు మార్పులు చేసింది. ప్రతీ దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.   మొత్తం ఉన్న నామినేటెడ్ సభ్యుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేస్తూ …

Read More »

వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు

మెగా కాపౌండ్ హీరో,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువహీరో వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. హీరో వరుణ్ తేజ్ వాల్మీకి అనే సరికొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందులో భాగంగా బోయ కులస్తులు ఈ చిత్రం తమను అవమానపరిచే విధంగా ఉందని ఆందోళనలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat