ప్రియురాలిని తమవైపు తిప్పుకోవాలంటే ప్రియుడు ఈ పని చేస్తే సరిపొద్ది. అయితే ఏమి చేయాలంటే ప్రియురాలు బాధలో ఉన్నప్పుడు ప్రేమగా ఓదార్చి.. ధైర్యం చెప్పాలి. వాళ్ళు వివాదంలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. అప్పుడప్పుడూ కుదిరితే చాక్లెట్స్,లవ్ నోట్స్,పువ్వులను గిఫ్టులుగా ఇవ్వాలి. అబ్బాయిలు పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి. ప్రేమబంధం ఎక్కువకాలం నిలబడాలంటే అబద్ధాలు చెప్పకూడదు ఇద్దరి మధ్య గొడవలు వస్తే ముందు అబ్బాయిలు తగ్గితే అమ్మాయిలకు వారిపై ఇష్టం పెరుగుతుంది.
Read More »Blog Layout
విక్రమ్ ల్యాండర్ గురించి మీకు తెలుసా
చంద్రుడిపై దిగడంలో విఫలమైనట్లు భావించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ గురించి మీకు తెలుసా.. ?. ఈ ల్యాండర్ గురించి మీకు తెలియని విషయాలు.. ప్రత్యేకతలపై ఒక లుక్ వేద్దాం. ఆర్బిటర్ నుండి విడిపోయిన ల్యాండర్ చంద్రుడి ఉపరతలాన్ని స్కాన్ చేస్తుంది. ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండర్ 1471కిలోల బరువును కలిగి ఉంటుంది. అంతే కాకుండా 650వాట్ల విద్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. బెంగుళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ …
Read More »యాదాద్రి బొమ్మలపై శిల్పులు వివరణ
తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి-భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీ నరసింహా ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి విదితమే . అందులో భాగంగా యాదాద్రి ఆలయంలోని శిలలపై ముఖ్యమంత్రి కేసీఆర్,కారు గుర్తును చెక్కడంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,టీడీపీ,బీజేపీలకు చెందిన పలువురు నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ వివాదంపై ఆలయ శిల్పులు స్పందిస్తూ”శిలలపై ఫలానా వాళ్ల బొమ్మలు చెక్కాలి. ఫలానా స్థలంలో వాళ్ల బొమ్మలు చెక్కాలి అని …
Read More »హైదరాబాద్ మెట్రోతో అద్దెలు పైకి..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రాకతో అద్దెలు పైపైకి వెళ్లాయి. మరి ముఖ్యంగా ఎల్బీ నగర్,ఉప్పల్ ,మియాపూర్ ఏరియాల్లో సగటున రూ.2వేల నుండి ఆపైకి పెరిగినట్లు సమాచారం. గతేడాది సింగల్ బెడ్ రూమ్ రూ.3,500-4,5000 ఈ ఏడాది రూ.6వేలకు పెరిగింది. మరోపక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అద్దె రూ.8వేల నుండి పదివేలకు పెరిగింది.
Read More »స్పందనలో సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం.. అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్లు, సీపీఎస్ రద్దు
మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎం పికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. …
Read More »నయనతార రెమ్యూనరేషన్..షాక్ లో తెలుగు ఇండస్ట్రీ !
నయనతార…దాదాపు 16నెలలు తర్వాత, ఈ ముద్దుగుమ్మ సైరా నరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో మెగాస్టార్ తో జంటగా నటిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ చిత్రానికి గాను ఈమే 6కోట్లు తీసుకుంటుందట. నయనతార ప్రస్తుతం తమిళ్ లో నటించిన సినిమాలు అన్నీ కూడా సెన్సేషన్ హిట్స్ అనే చెప్పాలి. మరి ఈ చిత్రంతో తెలుగు …
Read More »నాకు ఇప్పటికే లవర్ ఉన్నాడు. మేమిద్దరం ఎప్పటి నుంచో లవ్లో ఉన్నాం..పునర్నవి
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్లో గొడవలు.. కామెడీ సీన్స్.. రొమాన్స్ కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. ముందు వితికా.. రాహుల్ ని ‘నీకు నిజంగా పునర్నవి మీద ఫీలింగ్స్ లేవా..?’ అని ప్రశ్నించింది. శుక్రవారం …
Read More »చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..!
ఒక్క మనదేశంతోనే కాకుండ యావత్తు ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..?.శాస్త్రవేత్తలు పడిన శ్రమ వృధా పోలేదా..?. పెట్టిన కోట్ల కోట్లకు ఫలితం దక్కబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు ఒక సీనియర్ శాస్త్రవేత్త. ఆయన మాట్లాడుతూ” చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగినంత మాత్రాన మన ప్రయోగం విఫలమైనట్లు కాదు. ప్రాజెక్టుకోసం సర్కారు ఖర్చు చేసిన రూ.978కోట్లు వృధా కాలేదని ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త …
Read More »చంద్రయాన్-2 తీసిన ఫస్ట్ ఫోటో ఇదే
ఏపీలోని శ్రీహారి కోట షార్ నుంచి గత నెల ఆగస్టులో ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 తీసిన ఫోటో ఏమిటో తెలుసా..?. అసలు చంద్రయాన్-2 తీసిన ఫోటో ఎలా ఉందో.. ఎప్పుడు తీసిందో.. మీకు తెలుసా..?. అయితే నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-2 ఆగస్టు 21న తన తొలి ఫోటోను తీసింది. అంతరిక్షంలోకి వెళ్లాక చందమామ కక్ష్యలో తిరుగుతూ చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు పంపింది. ఈ ఫోటోను తీయగా చంద్రుడి దక్షిణార్థగోళంలో …
Read More »కంటతడపెట్టిన ఇస్రో చైర్మన్ శివన్
బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర ఇస్రో చైర్మన్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రయాన్2 ప్రయోగానంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడిన మోదీ తిరిగి వెళ్తుండగా శివన్ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. దీంతో మోదీ ఆయన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వీపుపై.. భుజంపై తడుతూ శివన్ కు ధైర్యం చెబుతూ .. మనం ఓడిపోలేదు. విజయం మనదే అని చెప్పి …
Read More »