Blog Layout

మహిళా జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ భరోసా

ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా …

Read More »

Cm Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన విద్యార్థులు అకౌంట్ లోకి చేరేది ఆరోజే..

CM REVIEW MEETING ON ENERGY DEPARTMENT

Cm Jagan Mohan Reddy ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై చర్చించారు. కాగా ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు …

Read More »

IT Minister Ktr : మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సదస్సులు నిర్వహిస్తాం.. మంత్రి కేటీఆర్..

IT Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా రాష్ట్రంలో అభివృద్ధి రోజురోజుకీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే వ్యాపారుడు పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మళ్ళీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు పెట్టుబడులకు అద్భుతమైన వాతావరణ ఏర్పాటు చేశామని …

Read More »

Himachal Pradesh Politics : కేంద్ర ఏజెన్సీ సంస్థలను తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్..

Himachal Pradesh Politics హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తాజాగా మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఈడి, సి బి ఐ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై ఈడి, సి బి ఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని మండిపడ్డారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకువేందర్ సింగ్.. ప్రస్తుతం ఈ సంస్థలు అడ్మినిస్ట్రేటివ్ సంస్థలు …

Read More »

Cm Kcr : మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగం చేసే మహిళలకు శుభవార్త ప్రకటించిన కేసీఆర్..

Cm Kcr తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని ఆకాంక్షించారు.. ఇప్పటికే తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో చేసిందని ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకున్నారు. అలా జరిగినప్పుడే స్త్రీల సాధికారత …

Read More »

BRS Party MLA : ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..

BRS Party MLA ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా రాష్ట్ర శాసనమండలి ఎమ్మెల్యేల కోట అభ్యర్థులను ప్రకటించారు.. ఈ మేరకు దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. కాగా గవర్నర్ నామినేట్ చేసే మరొక ఇద్దరు పేర్లను క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన …

Read More »

రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు ఎందుకుంటుంది..?

మనం ప్రయాణించే రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తును గమనించే ఉంటారు. రైళ్ల చివర ఈ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని.. మధ్యలో బోగీలు ఎక్కడా విడిపోలేదని అధికారులు నిర్ధారించుకునేందుకు వీలుగా ఈ గుర్తును చివరి బోగీకి పెడతారట.

Read More »

రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త

రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్లపై వడ్డీరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాదికి 8.5% వడ్డీ రేటుతో గృహరుణాలు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. MSME రుణాలు కూడా 8.4% వడ్డీకే ఇస్తామని పేర్కొంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని BOB వివరించింది.

Read More »

కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం

దేశ రాజధాని మహానగరం  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat