Blog Layout

నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలం..!

నవ్యాంధ్రలో  పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘డిప్లొమాటిక్‌ అవుట్‌ రీచ్‌’ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన …

Read More »

మహేష్ బాబు గురించి మీకు తెలియని విశేషాలు..!

‘అతడు’ అమ్మాయిల కలల ‘రాజకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్‌మెన్‌’లా రోల్‌మోడల్‌. కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు కృష్ణ ముకుంద ‘మురారి’. బాక్సాఫీస్‌ వద్ద కాసులను కొల్లగొట్టే ‘టక్కరి దొంగ’. ‘సైనికుడు’లా ‘దూకుడు’ ప్రదర్శిస్తూ.. తనలోని ‘ఖలేజా’ ఎంటో ‘ఒక్కడు’గా వచ్చి చూపించగలడు. ‘పోకిరి’లా అలరించినా ‘నాని’లా నవ్వించినా ఒక్కటి మాత్రం ‘నిజం’.. ‘అతిథి’లా వచ్చి నిర్మాతల పాలిట కాసులను కురిపించే ‘శ్రీమంతుడు’. ఆయనే నెంబర్‌ ‘1’ కథానాయకుడు మహేష్‌బాబు. సినిమా కోసం …

Read More »

యువనేత కేటీఆర్ మార్గదర్శకం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందించాలనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనను సిరిసిల్ల పట్టణంలో నిన్న గురువారం అమలుచేశారు. పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభు త్వం అందించే కల్యాణలక్ష్మి చెక్కును సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేస్తుంటారు. నేరుగా ఇంటికే వెళ్లి ఇవ్వాలనే కేటీఆర్ సూచన మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య …

Read More »

ఎంపీడీవో చాంబర్‌ లో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు మార్చిన కరణం బలరాం..జగన్ సర్కార్ సీరియస్

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గ్రామ వలంటీర్ల ఎంపిక సందర్భంగా దౌర్జన్యానికి దిగారు. అధికారులు ఎంపిక చేసిన అర్హుల జాబితాను పక్కన పడేసి తమ కార్యకర్తల పేర్లు చేర్చాలంటూ నానాయాగీ చేశారు. చీరాల ఎంపీడీవో చాంబర్‌ తలుపులు మూసేసి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకుని అందులో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు చేర్చి ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సంతకం చేయాలంటూ కరణం బలరాం ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు …

Read More »

హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్…సరిలేరు నీకెవ్వరు !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చెప్పడానికి అంత వయసు వచ్చినా చూడడానికి మాత్రం ఇంకా యంగ్ అండ్ డైనమిక్ గానే ఉంటారు. మహేష్ కి లేడీస్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో మహేష్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న చిత్రం  సరిలేరు నీకెవ్వరు. దీనికి అనీల్ …

Read More »

జ‌న జాత‌ర‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం..!!

ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా మేడారం జాతరను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మేడారం జాతరకు దాదాపు కోటిన్నర వరకు వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉందని… దీనికి అనుగుణంగా జాతర ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. మెడారం జాత‌ర నిర్వ‌హ‌ణ‌పై గురువారం స‌చివాల‌యంలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా …

Read More »

ఈ తీర్పు ఒక హెచ్చరిక.. మంత్రి ఎర్రబెల్లి

చిన్నారిపై అత్యాచారం, హత్య నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వరంగల్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే దుర్మార్గులకు తాజా తీర్పు ఒక హెచ్చరిక అని అన్నారు. భాదిత కుటుంబానికి అండగా నిలిచిన బార్ అసోసియేషన్, పోలీసులు, అధికారులను, ప్రజా సంఘాలను మంత్రి అభినందించారు.

Read More »

నో టెన్షన్.. సెల్ఫీతో పెన్షన్

పదవీ విరమణ పొందాక పింఛన్ కోసం ఏ ఒక్క ఉద్యోగి ఇబ్బంది పడొద్దు. ఉద్యోగం నుంచి వదిలిపోయే రోజే పింఛన్ మంజూరుచేసి.. రావాల్సిన పైసలన్నీ ఇవ్వాలి అని ఉద్యోగులతో సమావేశమైన సందర్భంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను.. ఆచరణలో పెట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక యాప్‌ను రూపొందించి సరికొత్త విధానానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినవారికి మొబైల్ ఫోన్‌లోనే సెల్ఫీతో …

Read More »

శ్రీహిత కేసులో కోర్టు తీర్పు పై కేటీఆర్ స్పందన

ఇటు తెలంగాణ అటు ఏపీ లో పెనుసంచలనం సృష్టించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన 9 నెలల చిన్నారి శ్రీహిత పై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో హన్మకొండకి చెందిన ముద్దాయి ప్రవీణ్‌ కుమార్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌ లో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్‌ అదనపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు …

Read More »

సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కోడెలకు రాయపాటి చెక్….!

సత్తెనపల్లి, నరసరావుపేటలలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన ఫ్యామిలీ సాగించిన అరాచకం అంతా ఇంతాకాదు..కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా రియట్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, ఇండ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్ల వరకు కోడెల ఫ్యామిలీ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. “కే” ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ సాగించిన వసూళ్ల దందాకు సొంత టీడీపీ నేతలే విస్తుపోయారు. కోడెల కుమారుడు శివప్రసాద్, కూతురు విజయలక్ష్మీలపై బాధితులు కేసులు పెట్టడంతో వారిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat