మరో ముడురోజుల్లో మహేష్ ఫాన్స్ కు పండుగ అని చెప్పాలి ఎందుకంటే..ఆగష్టు 9 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నాడు. అదేమిటంటే ‘సరిలేరు నికేవ్వరు’ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో మహేష్, హీరోయిన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నికేవ్వరు’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది …
Read More »Blog Layout
ప్రధాన జాతీయ వార్తలు
ఈ రోజు ప్రధాన జాతీయ వార్తలపై ఒక లుక్ వేద్దాం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఖండించిన ప్రముఖ హీరో కమల్ హాసన్.. కాశ్మీర్ ఆంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ హార్షం.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. కాశ్మీర్ లోయ శాంతియుతంగా ఉందని తెలిపిన ఆ రాష్ట్ర డీజీపీ దిల్ బాగ్ సింగ్ నేటి నుండి ఆయోధ్య కేసుపై రోజువారీ విచారణ.. …
Read More »తర్వాత టార్గెట్ అదేనా..!
జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక చట్టాన్ని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రద్దుచేసి అసెంబ్లీ వ్యవస్థ ఉన్న కేంద్రపాలితప్రాంతంగా చేసిన సంగతి విదితమే..అయితే తాజాగా ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా తర్వాత టార్గెట్ పాకిస్థాన్ అక్రమితప్రాంతమని సమాచారం.. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే. పీఓకే ,ఆక్సాచిన్ కూడా ఇండియాలో …
Read More »ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్..నరేంద్ర మోదీ, అమిత్షాలతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షాలతో భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆయనను కోరనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో సీఎం …
Read More »ట్రైనే దారి తప్పింది
సహాజంగా మనుషులు తప్పిపోవడం.. విమానాలు దారి తప్పడం మనకు తెల్సు.. కానీ ఏకంగా ట్రైనే దారి తప్పింది. అసలు విషయానికి వస్తే అమృత్ సర్ నుంచి కొచువేలి వెళ్లాల్సిన ASR-KCVL ఎక్స్ -ప్రెస్ దారి తప్పింది.భారీగా వర్షాలు కురుస్తుండటంతో సిగ్నల్ వ్యవస్థ దెబ్బ తింది. దీంతో దారితెలియక లోకో పైలట్ ట్రైన్ ను విజయవాడ వైపు మళ్లించాడు. అలా నడిచిన రైలు సోమవారం అర్ధరాత్రి వరంగల్ రూరల్ జిల్లా చింతపల్లి …
Read More »నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.
సర్కారు నౌకరికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాప్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో సివిల్ ,ఎలక్ట్రికల్ ,మెకానికల్ ఇంజనీర్ పోస్టులను ఎస్ఎస్ఎసీ భర్తీ చేయనున్నది. సంబంధిత బ్రాంచ్ ల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పదమూడో తారీఖు …
Read More »ఆర్టికల్ 370 రద్దు విషయంలో తెలుగోడిదే ముఖ్య పాత్ర..!
బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి పాత్ర కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనదే ముఖ్య పాత్ర అని కూడా చెప్పొచ్చు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో తెలుగువాడు ప్రముఖ పాత్ర పోషించడం అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం అని చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 …
Read More »వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో
వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది వెన్నునొప్పిని నివారిస్తుంది ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు అధిక బరువును తగ్గించుకోవచ్చు మలబద్ధకం సమస్య తొలగిపోతుంది ఎముకల్ని ధృఢంగా ఉంచుతుంది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది హర్మోన్ల అసమతుల్యత లేకుండా చేస్తుంది.
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్..రాజ్యసభ సభ్యుడు రాజీనామా
ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. కీలకమైన బిల్లుల ఓటింగ్ విషయంలో పార్టీ చీఫ్ విప్ రాజీనామా …
Read More »ప్రధమ స్థానంలో సికింద్రాబాద్
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి …
Read More »