తమిళ చిత్రం ‘లెట్స్ గెట్ మ్యారీడ్’తో నిర్మాతగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కమెడియన్ యోగి బాబుకు తన ఆటోగ్రాఫ్ ఉన్న క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యోగి బాబు ట్విటర్లో షేర్ చేశారు. ‘ధోనీ నెట్స్లోలో ప్రాక్టీస్ చేసిన బ్యాట్ను నాకు గిఫ్ట్ ఇచ్చారు. థాంక్యూ సార్’ అని ట్వీట్ చేశారు. రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ …
Read More »Blog Layout
చీఫ్ సెలెక్టర్ గా ఎంఎస్ ధోనీ..?
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా భవిష్యత్తును కాపాడాలి అంటే బీసీసీఐ ఎంఎస్ ధోనీని రంగంలోకి దింపాలన్నాడు. ‘తక్షణమే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి చీఫ్ సెలక్టర్గా ధోనీని నియమించాలి. కానీ బీసీసీఐ ధోనీని సంప్రదించకపోవచ్చు. ఎందుకంటే ధోనీ తన పనిలో జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పేస్తాడు’ అని అభిప్రాయపడ్డాడు.
Read More »టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ తేదీ ఖరారు
తెలంగాణలో టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …
Read More »సెగలు పుట్టిస్తున్న సాక్షి మాలిక్ అందాలు
తెల్ల చీరలో మతిపోగొడుతున్న సంయుక్త
లేటు వయసులో కరీనా ఘాటు అందాలు
RACHAMALLU: సీబీఐని కలిసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
RACHAMALLU: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తెదేపా నేతలు, నారా లోకేశ్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీబీఐ విచారణకు సిద్ధమా అని నారా లోకేశ్ సవాల్ విసిరారని అందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఓ మహిళా నేతతో దిగిన ఫోటో వైరల్ కావడంతో తెదేపా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ముందుగా ఎస్పీని …
Read More »TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందన్న తలసాని
TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని వ్యాఖ్యానించారు. భారాస పార్టీ ప్రజల పార్టీ….కాబట్టి మాకు ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబర్పేట, సికింద్రాబాద్లో అభివృద్ధి ఎక్కడుందో, ఎలా జరిగిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ …
Read More »GUTTA SUKENDAR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు: గుత్తా సుఖేందర్ రెడ్డి
GUTTA SUKENDAR: తెలంగాణలో మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. నల్లగొండలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి ముచ్చటించారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సాగు రంగానికి జీవం పోస్తూ….ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి దేశ ప్రజలు …
Read More »CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది: సీఎం జగన్
CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సాకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువమందిని ఈ కార్యక్రమానికి పిలవలేకపోయామని అన్నారు. ఎన్నికల అధికారుల ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. దేవుడి ఆశీర్వాదంతో వైఎస్ ఆర్ కడప జిల్లాలో మంచి కార్యక్రమానికి పునాది వేశామని సీఎం జగన్ అన్నారు. ఎన్నో ఎళ్ల …
Read More »