Blog Layout

ఏ మాత్రం టెన్షన్ లేకుండా మే23 వరకూ టైమ్ పాస్ చేస్తున్న జగన్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ మహేశ్ బాబు ధియేటర్ లో సినిమా చూసారు. ఇటీవల విడుదలైన ఎవెంజర్స్ ది ఎండ్ సినిమాను చూసేందుకు జగన్ ఏఎంబీకి వచ్చారు. ఎల‌క్ష‌న్స్ అయిపోయాయి.. రిజ‌ల్ట్స్ వ‌చ్చేందుకు మరో 20రోజులు టైం కూడా ఉంది. ఫ‌లితాలు వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడటం త‌ప్ప ఇంకేం చేయలేరు కాబట్టి నాయకులు కాస్త రిలాక్స్ అవుతుంటారు.. అందుకే ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే …

Read More »

మజిలీ ఈరోజు వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత నెల ఏప్రిల్ 5న విడుదలైన విషయం అందరికి తెలిసిందే.నిన్ను కోరి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని చక్కగా నడిపించాడు.ఈ చిత్రంలో నాగచైతన్యకు లవర్ గా నటించిన దివ్యాంశ కౌశిక్..మజిలీనే తనకి తెలుగులో మొదటి చిత్రం కాగా అంతకముందు ఈ హీరోయిన్ ఫెయిర్ అండ్ లవ్ లీ, హీరో హోండా బైక్ వాణిజ్య …

Read More »

పబ్లిసిటీ కోసం బాబు”సరికొత్త ఎత్తుగడ”

ఏపీ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి,ప్రస్తుత అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియాలో కన్పించడానికి సరికొత్త ఎత్తుగడకు తెరదీశారు.గత నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందని విమర్శకుల వాదన. విమర్శకులు వాదిస్తున్నట్లుగానే చంద్రబాబు నాయుడు కూడా అయినదానికి కానీదానికి తన ఆస్థాన మీడియా ద్వారా డబ్బా కొట్టించుకుంటారని ఇటు ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్తాల ప్రజలకు తెలిసిన …

Read More »

ఏపీలో మరో”ఎన్నికల సమరం”..!

ఏపీలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవ్వబోతుంది. ఇటీవల సార్వత్రిక మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగి .. ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల అరవై పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై …

Read More »

తెలుగు సినీ పరిశ్రమలో మరో హారర్..”స్వయంవద”

తెలుగు సినీ పరిశ్రమలో హారర్ చిత్రంగా వచ్చిన ‘చంద్రముఖి’ మంచి హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు అదే తరహాలో అంతే హారర్ చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది ”స్వయంవద”.లక్ష్మి చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించగా.ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటిస్తున్నారు.దీనికిగాను వివేక్‌ వర్మ దర్శకత్వ భాధ్యతలు వహిస్తున్నారు.ఇది మంచి కుటుంబ కథాగా సస్పెన్స్‌, హారర్‌, కామెడీ థ్రిల్లర్‌ తరహాలో రూపొందిచనున్నారు.ఈ చిత్రంలో అర్చనా …

Read More »

అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదంటున్న “కలచట్ల” ప్రజలు

కర్నూలు జిల్లా కలచట్ల గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదని ప్రజలు మోరపెట్టుకుంటున్నారు. తాగునీటి సమస్యపై అవగాహన లోపం వల్ల పల్లెల్లోని ప్రజలు గొంతెండి విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్యాపిలి మండలంలో 48 గ్రామాలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చుతామని ప్రతి ఎన్నికల్లో అధికారులు మాట ఇవ్వడం… తప్పడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో తాగునీటి …

Read More »

తెలంగాణ రైతాంగానికి”శుభవార్త”!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు టీ సర్కారు శుభవార్తను వినిపించనుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైతులకు ఈ విడుతలో పాతవి కూడా కలిపి ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు షురూ చేశారు. ఈ …

Read More »

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఈ వేసవిలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం …

Read More »

ఎన్ని అందాలు ఆరబోసిన అక్కడికి నో ఛాన్స్..!

రష్మి..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది జబర్దస్త్..ఎందుకంటే తను ఫేమస్ అవ్వడానికి గల కారం ఈ షోనే.కాని ప్రస్తుతం అంతకన్నా ఎక్కువగా సుధీర్ రష్మి అంటే సోషల్ మీడియాలో వీరికోసమే ఎక్కువగా చర్చించుకుంటారు.వీరిద్దరూ కలిసి చేసిన షోలు కూడా మంచి రేటింగ్ వచ్చాయి.ఈ మధ్యకాలంలో వీరు ప్రేమించుకుంటున్నారు అని పుకార్లు కూడా వచ్చాయి.అయితే దీనిపై స్పందించిన రష్మి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది.ఇది ఇలా ఉండగా ఈ భామ …

Read More »

‘సైరా’ సెట్ లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తినష్టం..?

బ్రిటిష్ వాళ్ళని ఎదురించిన మొట్ట మొదటి తెలుగు బిడ్డ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా’.ఇందులో మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడుగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికిగాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది.ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా అరవింద్ ఫాం-హౌజ్‌లోనే జరుగుతుంది.అనుకోకుండా ఈరోజు అనగా శుక్రవారం తెల్లవారుజామున ఈ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.వెంటనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat