Blog Layout

నెల్లూరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థిని ఆత్మహత్యల వెనుక నారాయణ ముఖ్య అనుచరుడు ఉన్నాడా..?

ఆంద్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీలో గత కొంతకాలంగా అనేక ఆత్మహత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నారాయణ నెల్లూరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థిని ఆత్మహత్యల వెనుక నారాయణ ముఖ్య అనుచరుడు పట్టాభి ఉన్నాడా..? అవును నిజమే అనిపిస్తుంది ఈ మధ్య స్థానికంగా పత్రికలో నారాయణ తోడల్లుడు రామ్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా ఆయన వెలువరించడం జరిగింది…మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యలు వెనుక …

Read More »

ఏబీఎన్ చానల్ సాక్షిగా బయటపడిన చంద్రబాబు-రాధాకృష్ణల కుట్ర.. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన

తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర ఏబీఎన్ సాక్షిగా బట్టబయలైంది. అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ వద్ద చంద్రబాబు ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో వైరల్‌ అయిందిజ ఎన్టీఆర్ పేరు ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా …

Read More »

పవన్ కు పోసాని సవాల్..ఆయన మంచోడు కాదని పవన్ నిరూపిస్తే.. నేను పవన్ కల్యాణ్‌ను సమర్థిస్తా

నటుడు శివాజీ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోసాని మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అవినీతి ఉందన్న శివాజీకి చంద్రబాబు మరిప్పుడెలా దేవుడయ్యారు? చంద్రబాబు ఎలాంటి వ్యక్తో.. జగన్ ఎలాంటి వ్యక్తో చూసి ఓటేయాలని ఏపీ ప్రజలను కోరుతున్నా. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన మాటను ఏనాడూ జగన్‌మోహన్‌రెడ్డి తప్పలేదు. …

Read More »

దారుణం.. చింతమనేని కచ్చితంగా ఓడిపోవడం ఖాయం.. ఇతను గూండా

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు.. చింతమనేని అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై పోలీసుల సమక్షంలోనే చింతమనేని దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా వట్లూరు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్‌ రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం దగ్గర ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతుండడంతో అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై …

Read More »

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల..

తాను మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మనసా, వాచా, కర్మణా అమలు చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు.వైసీపీ మేనిఫెస్టోను శనివారం ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీదానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో పేరుతో మోసం చేయడం తగదని, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని స్పష్టం …

Read More »

ఎంపీ అభ్యర్థి కవితను రికార్డు మెజారిటీ తో గెలిపియ్యాలని నిజామాబాద్ ప్రజలకు ఎన్నారైల విజ్ఞప్తి

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని రికార్డు మెజారిటీ తో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. నిజామాబాద్ టీ.ఆర్.యస్ ఎం.పీ అభ్యర్థి కవిత గారికి టాక్ సంస్థకు ప్రత్యేక అనుభందం వుందని .మా సంస్థ ఆవిర్భావం నుండి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా,మా లాంటి …

Read More »

కోట్లమందికి చేరువైన దరువు.. డిజిటల్ మీడియా రంగంలో అనతికాలంలోనే అగ్రస్థానంలోకి

ఒకప్పుడు జర్నలిజం రాతిపలకలపై, జంతు చర్మాలపై ఉండేదని చరిత్ర చెప్తుంది. తర్వాత ప్రింట్ మీడియా ఆవిర్భావం తర్వాత జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.. అనంతరం టీవీ మీడియా ద్వారా ప్రతీ ఇంట్లోకి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ వ్యక్తి చేతుల్లోకి మీడియా వచ్చేసింది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా లక్షలకొద్దీ వెబ్ సైట్లు ఆవిర్భవించాయి. వాటిలో దరువు కూడా ఒక్కటి.అయితే దరువు ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.. …

Read More »

చంద్రబాబుకు షర్మిళమ్మను కించపర్చుతున్నాడు.. సభ్యత లేదు

ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ప్రముఖ సినీనటుడు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి చాలా మంచివారని, ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ మోహన్ బాబు ధ్వజమెత్తారు. భీమవరంలో మోహన్ బాబు బహిరంగసభలో మాట్లాడారు. …

Read More »

ఐటీ శాఖలో 20 వేల కోట్ల కుంభకోణం..తండ్రీకొడుకులకు శాశ్వత జైలు శిక్ష

హైదరాబాద్ ని నేనే కట్టాను , హైదరాబాద్ కి ఐటీ తెచ్చాను అలాగే అమరావతికి ఐటీ తెచ్చి ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తానని మొదటి రోజునుండే చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటున్నారు .ఐటీలో నంబర్ వన్ చేయటం పక్కనపెట్టి ఐటీ పేరుతొ వేల కోట్లు దోచుకొంటున్నారు . ఇలాంటి దోపిడీ భారతదేశ చరిత్రలోనే జరగలేదు . వాళ్ళ దోపిడీకి అనుకూలంగా ఐటీ పాలసీని తయారు చేశారు , దానికనుగుణంగానే …

Read More »

ప్రాణాలను కబళిస్తున్న ఉద్దానం సమస్య ఏపార్టీ తీర్చుతుందని శ్రీకాకుళం వాసులు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ, మూడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి టీడీపీలోకి ఫిరాయించారు. ఇక్కడ ఎంపీ స్థానంలో మొదట్నుంచి కింజరపు కుటుంబానికే కాస్త పట్టుంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే, ఇచ్చాపురం మొదటి నుంచి టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. 2004 ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat