Blog Layout

మరో మూడు రోజల్లో ఏపీలో హత్యలు, విధ్వంసాలు.. బాబు కుట్ర!

రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజుల్లో దహనాలు, హత్యలు, దాడులు చేసేందుకు చంద్రబాబు తన టీడీపీ నాయకులు, శ్రేణులను సిద్ధం చేశారని ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం పులివెందుల స్థానానికి అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, పవన్ ల మ్యాచ్ ఫిక్సింగ్ పై …

Read More »

గుంటూరు గుండెల్లో గూడుకట్టుకున్న నేతలెవరు.? పల్నాడులో ఏపార్టీ ప్రభావం ఎంత?

రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. రాజధాని నగరంగా నిర్మితమవుతున్న అమరావతి కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకనాడు పల్నాటి వీరగాథలకు ఆలవాలమైన గుంటూరు రాజకీయంగానే కాకుండా చరిత్ర పరంగానూ ప్రసిద్ధిగాంచింది..ఆచార్య ఎన్‌జీరంగా, కొత్తా రఘురామయ్య, చేబ్రోలు హనుమయ్య, నన్నపనేని వెంక్రటావు, దొడ్డపనేని ఇందిర, కాసు బ్రహ్మానంద రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య, రాయపాటి సాంబశివరావు,కన్నా లక్ష్మీనారాయణ, కోడెల …

Read More »

నేను ఓడిపోతాను టికెట్‌ కోసం ఇచ్చిన రూ…3 కోట్లు తిరిగి ఇవ్వాలని టీడీపీ అభ్యర్థి

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే టీడీపీ అభ్యర్థి తన ఓటమిని ఖరారు చేసుకున్నారు. కడప జిల్లా బద్వేల్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్‌ రాజశేఖర్‌ ….పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైసీపీకి కంచుకోట అయిన బద్వేల్‌లో పరాజయం తప్పదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్‌ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్‌గా నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీంతో తన …

Read More »

విద్యార్ధుల జీవితాలతో బాబు చెలగాటం..!!

శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలనుంచి దోచుకున్న డబ్బును మళ్ళీ ఎన్నికల సమయంలో వాళ్ళకే ఇస్తున్న చంద్రబాబు మా విద్యార్ధులకు మాత్రం ఎందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు అని ప్రశ్నించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ఎన్నిసార్లు ఉత్తరం రాసినా కుడా స్పందించడం లేదన్నారు.ముఖ్యమంత్రి అహంకారం పరాకాష్టకు చేరిపాయిందన్నారు.ఉన్నత స్థానాల్లో ఉన్న మనుషుల యొక్క జీవితం …

Read More »

చంద్రబాబు పతనం ఖాయం..!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం ఖయమైందని సినీ నటుడు , శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌ బాబు అన్నారు.తిరుపతిలో అయన విద్యార‍్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ఎన్టీఆర్‌ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. మంచి చేసే ముఖ్యమంత్రులను …

Read More »

పదవి శాశ్వతం కాదు గుర్తు పెట్టుకో..!!

డబ్బులు, పదవి ఎప్పటికీ శాశ్వతం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.ఇవాళ అయన తిరుపతిలో విద్యార‍్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మనిషే శాశ్వతం కాదు…ఇంకా పదవి కూడా కాదనేది గుర్తు పెట్టుకో. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుపై ఒకసారి చెప్పాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు …

Read More »

చంద్రబాబు పై మోహన్ బాబు సంచలన వాఖ్యలు..!!

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు  చేశారు.ఇవాళ తిరుపతిలో విద్యార‍్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు. చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం …

Read More »

సీఓటర్ సర్వే..కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14

దేశంలోని ముఖ్యమంత్రుల పని తీరు పై ఇవాళ ర్యాంకులు విడుదల అయ్యాయి. ఈ పోల్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స్ అందుకున్న సీఎంగా కేసీఆర్ నిలిచారు .కేసీఆర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు కూడా టాప్ ప్లేస్ లో …

Read More »

కోమటిరెడ్డి సంచలన ప్రకటన…ఓట‌మి భ‌యంతోనే

  కాంగ్రెస్ సీనియర్ నేతలుగా పేరొందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఓట‌మి భ‌యం ప్రారంభం అయిందా? భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గెలుపుపై భ‌రోసా లేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లతో. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో అన్న వెంకట్‌రెడ్డి ఓడిపోతే మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి …

Read More »

టీడీపీలో క‌ల‌వ‌రం….ఢిల్లీలో విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి మ‌రోమారు తెలుగుదేశం పార్టీ అన్యాయాల‌పై గ‌ళం విప్పారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆయ‌న ప‌లు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అనంత‌రం ఢిల్లీ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ఏపీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు నాయుడు చేసిన అనేక అక్ర‌మాల గురించి సాక్ష్యాధారాల‌తో పాటు చేశామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డేందుకు త‌గిన ఏర్పాట్లు చేసు కున్నార‌ని పేర్కొన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat