Blog Layout

వైసీపీలోకి ఏవీ సుబ్బారెడ్డి.. రెండుగా చీలిపోయిన టీడీపీ వర్గాలు..!

కొద్దిరోజులుగా కర్నూలు జిల్లాలో ఎండలతో పాటుగా ఆళ్లగడ్డ రాజకీయం వేడెక్కుతోంది. ఆధిపత్య పోరుతో ఈ వివాదం ముదిరింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరాయి. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది అయితే , అప్పటివరకు భూమాకు అనుచరుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలవాలని ఆశించినా ఆయనకు టికెట్ దక్కలేదు. అప్పటినుంచి మళ్లీ …

Read More »

 బుల్లెట్ పై వచ్చి నామినేషన్ వేసిన ఆరడుగుల బుల్లెట్ అనిల్ కుమార్..!!

నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కార్పోరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్యకర్తలు బైక్ ర్యాలీ, వాక్ ర్యాలీలు నిర్వహించారు. అనిల్ కుమార్ తన వాహనంపై అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. …

Read More »

సవాల్‌ కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ ..నా సత్తా ఏంటో చూపిస్తా ఎస్వీ మోహన్ రెడ్డి

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైఎస్‌ జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని …

Read More »

ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి..11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి..!!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా మంత్రి నారా లోకేశ్‌ మరోసారి  పప్పులో కాలేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. దీంతో లోకేష్‌ వ్యాఖ్యలతో అక్కడున్న పార్టీ  కార్యకర్తలు ఒక్కసారిగా షాకుకు గురైయ్యారు. …

Read More »

విజయనగరం రాజులంతా టీడీపీలో చేరి తన్నుకుంటున్నారా.? ఎవరెన్ని సీట్లు గెలుస్తారు.?

విజయనగరం జిల్లా అంటే రాజులు గుర్తొస్తారు.. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, మరో వైపు కురుపాం రాజులు ఇలా రాజుల ఏలుబడిలో శతాబ్దాలుగానడిచిన జిల్లా విజయనగరం. ప్రజాస్వామ్యం ఎంత వికసించినా ఈ ప్రాంతంలో రాజులపై ప్రేమాభిమానాలు దక్కలేదు.. కాలక్రమేణా ఎన్నికల్లోనూ అది కనిపిస్తుంది. మరి ఈ రాజులకోటలో రాజకీయం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో దరువు రిపోర్ట్….తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రతోనే టీడీపీ కోటను బద్దలు కొట్టేందుకు జగన్ సిద్ధమైపోయారు. …

Read More »

 టీఆర్ ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు..!!

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తో నామా భేటీ అయి.. టీఆర్‌ఎస్‌లోచేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి  టీఆర్‌ఎస్‌ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.కాగా ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో …

Read More »

ఓటమి బయంతో టీడీపీ తరుపున పోటీ చేయనని చెప్పిన మరో అభ్యర్థి..!!

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏ సమయంలో ఏ అభ్యర్థి  ఏ పార్టీలోకి మారుతారో అని బాబు తల పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీశైలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీ తరుపున పోటీ చేయనని ప్రకటించారు. అయితే ఈ సంగతి మరువకముందే చిత్తూరు జిల్లా పూతలపట్టు …

Read More »

బాబుకు మ‌రో షాక్‌…పార్టీకి సిట్టింగ్ ఎంపీ గుడ్‌బై

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్తున్న ఎంపీల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టికే పార్టీ వీడిన ఎంపీల‌కు తోడుగా, మ‌రో పార్ల‌మెంటు సభ్యుడు త‌న ప‌ద‌విని వీడారు. అలా రాజీనామా చేసింది నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి. టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన న‌మ్మ‌క‌ద్రోహం ఫ‌లితంగా త‌మ నాయ‌కుడు పార్టీని వీడార‌ని ఆయ‌న అనుచ‌రులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ త‌ర‌ఫున 2014 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన …

Read More »

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం..!!

  ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అధికారం కైవ‌సం చేసుకునేది ఎవ‌ర‌నే విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌ట్ల ప్ర‌జ‌లు మొగ్గుచూపుతున్న‌ట్లు ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేల్లో తేట‌తెల్లం అయింది. తాజాగా, తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత‌ తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఇదే విష‌యాన్ని వెల్ల‌డ‌డించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌కు 120-130 సీట్లు వ‌స్తాయ‌ని, ఆ య‌న ఏపీలో …

Read More »

సితారా టాలెంట్‌ను మెచ్చుకున్న మహేష్‌బాబు..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితారా డాన్స్ కు ఫిదా అయ్యారు. ప్రభాస్ నటించిన బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ సాంగ్ కు సితార స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తన కూతురు స్టెప్పులకు ఆనందంలో మునిగిపోయిన మహేష్‌.. ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. “వాట్‌ ఎ టాలెంట్‌” అంటూ ఆ వీడియోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat