Blog Layout

బైసన్ పోలో సమస్య షరిష్కరించాలి..ఎంపీ జితేందర్ రెడ్డి

పెండింగ్‌ లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సమస్యకు పరిష్కారం చూపాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇవాళ లోక్‌ సభలో ఎంపీ జితేందర్‌ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి బైసన్‌ పోలో స్థలాన్ని కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఈ విషయంపై చర్చించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ …

Read More »

వర్మ ఆ ట్రైలర్ లో ఏం చూపిస్తాడో? చంద్రబాబుకు భయం మొదలయ్యిందా?

క్రిష్,నందమూరి బాలకృష్ణ కలయికలో వచ్చిన చిత్రం కధానాయకుడు.ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి రాంగోపాల్ వర్మ పైనే ఉంది.ఈ వివాదస్పద డైరెక్టర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది పక్కన పెడితే రిలీజ్ కు ముందు అంచనాలు పెంచడంలో వర్మను మించిన వాళ్ళు లేరనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు మరియు ట్వీట్లు చేస్తూ తన చిత్రం …

Read More »

ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి 36మంది ఎమ్మెల్యేలు..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు త్వరలో ప్రతి పక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో రేపో,మాపో భేటీ కానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని …

Read More »

బెజవాడ గడ్డపై కమిషనర్ సునీల్ అరోరా మాటలు వింటే చంద్రబాబు వెన్నులో వణుకు గ్యారెంటీ

ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్‌ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం-టీడీపీకి ఎంపీ రాజీనామా..!

ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి లోక్‌స‌భ నుండి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్నార‌ని కొద్ది రోజులుగా ఒక వార్త జోరుగా ప్ర‌చారం అవుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నియోజ‌క వ‌ర్గాలుగా టీడీపీ నేత‌ల …

Read More »

సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా…

ఈ నెల 17న టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ క‌ల్వ‌కుంట్ల తార‌కరామారావు కీలకమైన పిలుపునిచ్చారు. గులాబీ దళపతి జన్మదినం సందర్భంగా పత్రికా ప్రకటనలు,ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.దీనికి బదులుగా ఒక మొక్కని నాటి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు.ఆకుపచ్చని తెలంగాణ సాధనకు గులాబీ దళపతి చేస్తున్న కృషికి …

Read More »

ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్‌ జగన్..చీరాల టీడీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్‌ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్‌ …

Read More »

ట్విటర్‌ వేదికగా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు…ఎంపీ విజయసాయిరెడ్డి

దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు, తనయుడు లోకేష్‌ను ఏకిపారేశారు. నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి కదా. ఈ చొక్కాల్లో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు.. అంటూ ఎద్దేవా చేశారు. …

Read More »

మైలవరంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..లంచాల వ్యవహారం బయటపెట్టిన ఎస్పీ

ఈ మధ్యకాలంలో చంద్రబాబు తరచుగా విమర్శించే వారిలో మోదీ ముందు వరుసలో ఉన్నారు.వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నారంటూ ప్రధానమంత్రి పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.ఒకరిని అనే ముందు మనం ఏంటో కూడా చూసుకోవాలి..అధికారం ఉందికదా అని ఏదైనా చేయొచ్చు అనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం.ఈ సారి మాత్రం టీడీపీకి దెబ్బ పడింది.రానున్న ఎన్నికలకు తమకు సపోర్ట్ గా ఉండాలంటూ అక్కడ పోలీసులకు లంచాలు ఇస్తున్నారంటూ మైలవరంలో వైసీపీ నేతలపై కేసులు పెట్టబోయిన విషయం అందరికి …

Read More »

కేఏ పాల్‌ వైసీపీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం..బట్టబయలు చేసిన పాత్రికేయురాలు

జాశాంతి పార్టీ హిందూపురం అభ్యర్థి, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని, అనంతరం ఇటీవల జరిగిన ఓ సభలో తాను అడ్రస్‌ లేకుండా పోయానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ఓ సమావేశంలో తనను ప్రజాశాంతి పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ నెల 21 వరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat