Blog Layout

బాబుకు బిగ్ షాక్.. మరో భారీ హామీ ప్రకటించిన జగన్

పాదయాత్రకు ముందు వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన నవరత్నాలు ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది.బుధవారం తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం జరిగింది ఈ సభలో ఆయన కీలక ప్రకటన చేశారు.తాము అధికారంలోకి రాగానే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని ప్రకటించారు.అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు …

Read More »

అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తానంటూ జగన్ హామీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న పిలుపు తిరుపతిలో ముగిసింది. జగన్‌ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నపిలుపు నకు హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి …

Read More »

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి 100 వాహనాలతో కడపకు కోట్ల

ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూల్ జిల్లాలోని రాజకీయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి జిల్లా వ్యాప్తంగా పట్టు సాధించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తుంటే మరోవైపు జిల్లాలో తాను పట్టు వదిలేదిలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇందుకు తగ్గట్లుగానే …

Read More »

చంద్రబాబును అసలు నమ్మం అంటున్న సొంత కులస్థులు, మహిళాలోకం..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని ఇటీవల చనిపోయిన Express TV చైర్మన్ జయరాం శ్రీమతి పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేసారు. అలాగే గతంలో 4నెలల క్రితం నటి అపూర్వ కూడా తమకు ఏపీ పోలీస్ పై నమ్మకం లేదు అని వెల్లడించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సోదరి షర్మిళ కూడా ఇదే మాట చెప్పారు. వాస్తవానికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అనడం …

Read More »

జనసేన కు గుడ్ బై చెప్పిన కీలక నేత.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా..!

గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ కార్యకర్తగా తన వంతు చురుకైన పాత్ర పోషించి పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక మంగళగిరి శాఖ అధ్యక్షులు నాయుడు నాగరాజు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేసారు. సమాచార హక్కు కార్యకర్తగా… పత్రికా విలేకరిగా తన వంతు పని చేస్తూ పేదలకు …

Read More »

టీడీపీలో చేరికను ఖండించిన కోట్ల.. ఖచ్చితంగా వైసీపీలోకి

కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. కాగా ఇదివరకే తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల సీఎం చంద్రబాబును కలిసారు. అయితే సీట్ల విషయంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడానికి కోట్ల సాహసించలేదనే వార్తలొచ్చాయి. అలాగే టీడీపీలో కోట్ల దాదాపు చేరిపోయినట్లేనని చానెళ్లు, పత్రికల్లో కథనాలు …

Read More »

హైదరాబాద్‌ లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..

ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో తన నివాసంలోనే ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం …

Read More »

చెవిరెడ్డి హత్యకు కుట్ర, రెక్కీ.. 30లక్షల సుపారీ.. ఆందోళనలో వైసీపీ..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందనే వార్తతో ఒక్కసారిగా వైసీపీలో ఆగ్రహం చెలరేగింది. సాక్ష్యాత్తూ చెవిరెడ్డే తనపై హత్యాయత్నానికి రెక్కీ జరిగిందని వెల్లడించారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీ వివరాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఎన్నికల కోసం 43 వాహనాలను అద్దెకు తీసుకున్నామని, అయితే తనకు తెలియకుండా డ్రైవర్లుగా ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకొచ్చారన్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు …

Read More »

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆరునెలల్లో వైకుంఠధామాలు..సీఎం కేసీఆర్

మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (స్మశానవాటికలు) నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపి, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఉపయోగించుకుని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సిఎం చెప్పారు. నరేగా పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తుందో, అంతే మొత్తంలో …

Read More »

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చంపేందుకు కుట్ర…డీల్ @15లక్షలు

వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నచిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ని చంపేందుకు ప్రస్తుత అధికార టీడీపీ నాయకులు చేసిన కుట్ర బట్టబయలైంది. చెవిరెడ్డిపై దాడి చేయాలని స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని గత కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను తెలిపేలా ఆయన దగ్గర ఇద్దరు డ్రైవర్లను నియమించారు. ఇవాళ తిరుపతిలో మీడియాతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ..టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat