వివాదాస్పద దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చౌదరి మరోసారి దారుణంగా రెచ్చిపోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. నియోజకవర్గంలోని విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ సాక్షిగా ఈ ఘటన జరిగింది. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావుపై చింతమనేని రెచ్చిపోయారు. నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే …
Read More »Blog Layout
తిరుపతిలో కోలుకుంటున్న చెవిరెడ్డి.. ఆగ్రహంలో వైసీపీ శ్రేణులు
తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో దాడికి గురైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్దా నాయక్ తెలిపారు. వేదాంతపురంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నించడం పట్ల చెవిరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకుని, …
Read More »టీడీపీపై ప్రజల ఫీలింగ్ ఇది..మంత్రి కాన్వాయ్పై చెప్పుల దాడి
తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృఫ్తి, ఆగ్రహానికి తాజా తార్కాణం ఇది అనే సంఘటన తాజాగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు, చీపుర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ రాయి తగలడంతో కారు అద్దం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది.పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత …
Read More »పసుపు–కుంకుమ పేరుతో రికార్డింగ్ డ్యాన్స్లు..అడిగేవారే లేరా?
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పసుపు– కుంకుమ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల రికార్డు డాన్స్ ప్రోగ్రాంలా తయారయ్యాయి.ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి మొదటి విడతలో సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది.అయితే మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం అమలుకు మన రాష్ట్రానికి రూ. 31.60 కోట్లు …
Read More »బ్రేకింగ్..వైఎస్ షర్మిల కేసు..వెంకటేశ్వర్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యమైన ఆరోపణలు చేసిన కేసులో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకటేశ్వర్ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిపై ఐపీసీ 509, ఐటీ చట్టం 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూగుల్ ఇచ్చిన ఐపీ అడ్రస్ ఆధారాలతో నిందితుడిని సీసీఎస్ పోలీసులు పట్టుకుని హైదరాబాద్ నగరానికి తరలించారు.కాగా వెంకటేశ్వర్ గుంటూరులోని ఓ …
Read More »కాంగ్రెస్ అంటేనే ఇంత…తన్నుకున్న రాష్ట్ర నేతలు
కాంగ్రెస్ నేతలంటే ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు ఇదే నిదర్శనం. సాక్షాత్తు ముఖ్యనేతల సమక్షంలో కొట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క సన్మాన సభ రసాబాసగా మారింది. గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, నూతి శ్రీకాంత్ వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరూ కూర్చీలు విసురుకున్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టి సన్మానించేందుకు శ్రీకాంత్ వేదికపైకి ఎక్కారు. వేదికపై …
Read More »ఢిల్లీకి జగన్…టీడీపీలో కొత్త భయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి వెళ్లే ఆయన, సాయంత్రానికి కల్లా తిరిగి వచ్చేస్తారు. అయితే, ఒక్కరోజు పర్యటనతో టీడీపీ కలవరం మొదలైందని అంటున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై …
Read More »బాబు ప్రచారపిచ్చి… ఆర్డర్తో ఆటోవాలల మైండ్ బ్లాంక్
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రచార యావ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి పథకం ప్రకటించడమే కాకుండా…దాన్ని సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం చంద్రబాబు చేశారు. దీంతో అవాక్కవడం ఆటోవాలాల వంతు అయింది. వివరాల్లోకి వెళితే, ఏపీ ప్రభుత్వం తాజాగా ఆటోలపై లైఫ్టాక్స్ రద్దు చేస్తూ …
Read More »మేము ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఎవ్వరూ వినలేదు.. వైఎస్ అనే దేవుడే విన్నాడు
మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’.దివంగత నేత వైఎస్ జీవిత కథను ఆధారంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లోని ఫిలింనగర్లో జరిగింది.ఇందులో భాగంగా చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం.హార్ట్లో హోల్ ఉంది 6 నెలల కంటే …
Read More »వైఎస్సార్ రైతు భరోసా కాపీ కొట్టి రైతులకు ఫించన్ ఇవ్వనున్న చంద్రబాబు.. అలెర్ట్
వైసీపీ అధినేత జగన్ నవరత్నాలనే కాపీ కొట్టిన చంద్రబాబు.. ఇటీవల జగన్ ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారట,, కౌలు, సన్నకారు, చిన్నకారు రైతులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారట.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఆరాట పడుతున్న చంద్రబాబు జగన్ నవరత్నాలపై ఒక కన్నేసి ఆ పథకాలను ఫాలో అయ్యే పనిలో పడ్డారట.. వైసీపీ అధినేత …
Read More »