ఔను వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. పవనాలు, చంద్రాల్ సార్లు విడిపోయినట్టు కొంతకాలం విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపించారంతే. కానీ వాళ్లిద్దరూ కలిసే ఉన్నారట… ఒకరిని అంటే మరొకరికి కోపం వచ్చేంత ఇదిగా ఇద్దరూ కలిసే ఉన్నారట.. మేం ఒకరికి ఒకరై కలిసుంటే రాష్ట్రానికి నష్టమేంటని చంద్రబాబే స్వయంగా ప్రజల్నే ప్రశ్నించేంత పచ్చగా కలిసున్నారు. మరి కలిసున్నప్పుడు కలిసున్నట్టే ఉండక, కలిసుండనట్టు కటింగులు ఎందుకిస్తున్నారో తెలుసా.. చంద్రబాబు నోట మళ్లీ ఒక కుట్ర …
Read More »Blog Layout
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల వేసే వేలు మార్పు..!
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఓటు వేసిందీ లేనిది తెలుసుకునేందుకు ఎడమచేతి మధ్యవేలుపై సిరా చుక్క వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు, కలెక్టర్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తెలియచేశారు. 2018 డిసెంబర్ …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి చేరికలు..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజక వర్గంలోని గుమ్మనూరు గ్రామంలో అలూరు మండలం మోలగవల్లి గ్రామం నుండి దాదాపు 40 కుటుంబాలు వైసీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం 4సంవత్సరాలుగా రైతులకు గాని, విద్యార్థులకు గాని ఏటువంటి …
Read More »ఎన్నికలు దగ్గర పడుతున్న శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు
వైఎస్ జగన్ అనే ఒక నిజాన్ని గెలవడానికి ఎన్నో అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. జగన్ అనే వెలుగును చీకటితో కమ్మేద్దామని కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెగబడుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రజల మద్దతుతో పోరాటం చేస్తున్న జగన్ నిప్పురవ్వను ఆర్పేయాలని విష ప్రయోగాలకు వెనుకాడటం లేదు. గెలవాలంటే నిలవాలనే సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలవాలంటే అడ్డు తొలగించుకోవాలన్నంత నీచ రాజకీయాలు ఇప్పుడు …
Read More »24 గంటలుగా నిద్రలేదు…మూడు విమానాలు మారిన యాంకర్ రష్మీ..ఎక్కడికి వెళ్లిందో తెలుసా
రీసెంట్ గా ట్విట్టర్ లో తెలుగు యాంకర్ రష్మీకి ఒక నెటిజన్ నుంచి నెగిటివ్ ప్రశ్న ఎదురైయింది. రష్మీని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఆమె అభిమాని, ఆమెకు బాగా పొగరంటూ ట్వీట్ చేశాడు. ‘నిన్న విమానాశ్రయంలో నేను రష్మిను కలిశా. ఆమె ప్రవర్తన దురుసుగా ఉంది. చాలా పొగరుగా ప్రవర్తించారు. ఇది ఆమె భవిష్యత్తుకు మంచిది కాదు. హ్యాపీ న్యూ ఇయర్’ అని నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై …
Read More »వైసీపీ నవరత్నంతో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కోట్లలో పేరుకు పోవడంతో కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతోమంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న …
Read More »నేటి నుంచి‘నిన్ను నమ్మం బాబు’వైసీపీ కార్యక్రమం..!
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి ప్రజలకు తెలయజేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా చేపట్టనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు …
Read More »శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు….ఒకరు మృతి
శబరిమలలో మహిళ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.అయ్యప్ప ఆలయాన్ని 50 ఏళ్ల వయసులోపు మహిళలు ఇద్దరు దర్శించుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిన్నటి నుంచి హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ సంస్థలతో ఏర్పడిన శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్తు మేరకు గురువారం కేరళలో బంద్ కొనసాగుతోంది.బంద్ పెద్ద ఎత్తున చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
ప్రతీ ఏడాది నూతన సంవత్సర ప్రారంభ రోజున తిరుమల ప్రముఖులు..భక్తుల తో కిక్కిరిసి పోతుంది. అటువంటి తిరుమ ల లో ఈ సారి రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. ప్రముఖలు తాకిడి తగ్గింది. అధికారులు అన్ని రకాలుగా ఏర్పట్లు చేసినప్ప టికీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన …
Read More »జగన్ పై హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు పొందిన రాక్షసానందం తెలుగు ప్రజలంతా గమనించారా.?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు కుట్రదారులు ఎవరున్నారో బహిర్గతం చేయాలని ఆపార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది. గతంలో ఘటన జరిగినసపుడు సాక్ష్యాత్తూ రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పు అనే విషయం ఇవాళ సీపీ లడ్డా ప్రెస్మీట్లో వెల్లడైన …
Read More »