వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గతేడాది నవంబర్ 6న మొదలైన ఈ యాత్ర మూడువేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. ఈ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ 2018 రౌండప్.. 01–01–2018: ఈ ఏడాది జనవరి ఒకటికి జగన్ ప్రజాసంకల్ప యాత్ర 49వ రోజుకు చేరుకోగా, ఆరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగింది. అప్పటికే …
Read More »Blog Layout
2018 చంద్రబాబు అక్రమ పాలనకు అంతంగా ప్రజలు భావిస్తున్నారా.?
ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ప్రజలను నమ్మించేందుకు ధర్మపోరాటదీక్షలకు దిగినా.. బాబు యూటర్నుల గురించి ప్రజలకు పూర్తి గా అర్థం కావడంతో ఎక్కడికక్కడ పూర్తి వ్యతిరేకతే ఎదురైంది. అధికార టీడీపీ మంత్రులు, …
Read More »అంగరంగ వైభవంగా జరిగిన ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు వివాహం..!
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ ప్యాలెస్లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు. ముందస్తు పెళ్లి వేడుక నుంచి …
Read More »కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు
శవ రాజకీయాలకు మారుపేరు చంద్రబాబని వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు వంటి దుర్మార్గమైన, అవకాశవాద నాయకుడు లేరని ఈమాట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేరని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి బానిస రాజకీయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, …
Read More »చిన్న పొరపాటుతో వైఎస్ఆర్ కుటుంబాన్ని వదులుకున్న..వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలోకి
అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దేశంలో అందరికంటే సీనీయర్ని అని, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొనే బాబుకు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలే పార్టీ మారుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా …
Read More »క్రికెటర్ శ్రీశాంత్ ను వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్న నటి …ఎవరో తెలుసా?
బుల్లితెర టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట హిందీలో ఈ కార్యక్రమం మొదలు కాగా, ఆ తర్వాత పలు భాషలలోను రూపొందింది. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో నిర్వాహకులు వరుస సీజన్స్ జరుపుతున్నారు. హిందీలో బిగ్ బాస్ 12 సీజన్స్ పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సల్మాన్ హొస్ట్గా రూపొందిన బిగ్ బాస్ సీజన్ 12 కార్యక్రమం నిన్న …
Read More »కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. ఈరోజు రాత్రి సెలబ్రేషన్స్ లో అంబరాన్ని అంటనున్న సంబరాలు
మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత
మరో నాలుగు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి.2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ …ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్లు భారీగో జోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఇతర పార్టీలనుంచి వైసీపీలోకి వలసలు కొనసాగతున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా …
Read More »ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్..కీలక నేత రాజీనామా..అఖిలప్రియ భారీ అవినీతి బట్టబయలు
ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రి భూమా అఖిలప్రియ తీరు ఏమీ బాలేదని, ప్రభుత్వ పథకాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదన్నారు.అందుకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందని,నీరు చెట్టు పథకంలో ఆమె భారీ అవినీతికి …
Read More »నీటి పారుదలతో పాటు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత…కేసీఆర్
నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, అలాంటి సందర్భంలో …
Read More »